Home / Tag Archives: three capitals issue (page 5)

Tag Archives: three capitals issue

వాహ్…క్యాసీన్ హై…అమరావతిలో పార్టనర్ల పర్‌ఫ్మారెన్స్ అదరహో..!

ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత అమరావతిలో జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా రంగంలోకి దిగారు. తొలుత చంద్రబాబు అమరావతి ఆందోళనలకు శ్రీకారం చుడితే…ఆ తర్వాత పవన్ కల్యాణ్ రాజధాని రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నాడు. అసెంబ్లీలో ఏపీకి మూడు రాజధానులు ఉండచ్చు అంటూ సీఎం జగన్ ప్రకటన చేయగానే…బాబుగారు రంగంలోకి దిగిపోయారు. నా బంగారు బాతు అమరావతిని చంపేస్తారా అంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నాడు.. అమరావతిలో జరుగుతున్న …

Read More »

పవన్ కల్యాణ్ అమరావతి పర్యటనపై వైసీపీ నేతల సంచలన వ్యాఖ్యలు..!

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు జనసేన అండగా ఉంటుందని..ఎవరు ఆపినా సరే…పోరాటాన్ని ఆపొద్దని రైతులకు పవన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జగన్ ప్రతిపక్షనేతగా అమరావతికి ఆమోదం పలికారని, ఇప్పుడు మాట తప్పారని, మాట తప్పితే ఈ నేల క్షమించదంటూ తీవ్ర విమర్శలు చేశాడు. పవన్ విమర్శలపై …

Read More »

అమరావతిలో చంద్రబాబును ఘోరంగా అవమానించిన పవన్ కల్యాణ్..!

ఏపీకి మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు పలికారు. ఇవాళ అమరావతిలోని రైతులతో సమావేశమైన పవన్‌ వారికి భరోసా ఇస్తూనే చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమరావతిలో ఆందోళనలపై చంద్రబాబు స్పందిస్తూ..కేవలం తనపై ఎంతో భరోసాతో రాజధాని రైతులు భూములు ఇచ్చారని, అలాంటి వారికి జగన్ సర్కార్ అన్యాయం చేస్తుందంటూ గగ్గోలు పెట్టాడు. అయితే పవన్ కల్యాణ్ …

Read More »

విశాఖలో రాజధాని ఏర్పాటుపై సబ్బం హరి విమర్శలు…వైసీపీ నేత ఫైర్..!

ఒకప్పుడు వైయస్‌కు అత్యంత సన్నిహితుడిగా,. కాంగ్రెస్ పార్టీలో అగ్ర నేతగా వెలిగిన సబ్బం హరి…ఏపీలో కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో రాజకీయంగా తెరమరుగు అయ్యారు. అయితే ఏ ఎండకా గొడుగు పట్టి తన పబ్బం గడుపుకోవడంలో సబ్బం ముందు వరుసలో ఉంటారు. వైయస్ మరణం తర్వాత జగన్‌కు సన్నిహితంగా ఉన్న సబ్బం హరి…2014 ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి బయటకు వచ్చి తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో పలుమార్లు …

Read More »

సీఎం జగన్‌పై కాంగ్రెస్ మహిళా నేత అనుచిత వ్యాఖ్యలు..వైసీపీ నేత కౌంటర్..!

ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ రాజధాని గ్రామాల్లో జరుగుతున్న ఆందోళననలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వం వహిస్తున్నాడు. తాజాగా జర్నలిస్టులపై దాడి కేసులో అరెస్ట్ అయిన రైతులను చంద్రబాబు జైలుకు వెళ్లి మరీ పరామార్శించాడు. సదరు రైతులు బెయిల్‌పై విడుదలైతే టీడీపీ నాయకులు పెద్ద ర్యాలీలతో హడావుడి చేశారు. అయితే అమరావతి ఆందోళనలను టీడీపీ నిర్వహిస్తుందనే ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు ఇతర పార్టీల్లోని తన సామాజికవర్గానికి చెందిన నేతలను రంగంలోకి …

Read More »

మూడు రాజధానులపై మోదీ సర్కార్ స్టాండ్ ఇదే.. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంచలన ప్రకటన..!

ఏపీకి మూడు రాజధానుల విషయంలో ఏపీ బీజేపీలో గందరగోళం నెలకొంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, అమరావతి ఆందోళనలకు మద్దతుగా కొద్దిసేపు దీక్ష చేసి సంఘీభావం తెలిపారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని తమ అభిమతమని కన్నా అభిప్రాయపడ్డారు. అయితే కేంద్రం ఆదేశాల మేరకే కన్నా దీక్ష చేశారని ఎల్లోమీడియా పచ్చ కథనాలు వండి వార్చింది. కాగా చంద్రబాబు సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అయితే …

Read More »

సుజనా చౌదరికి దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన మంత్రి బొత్స…!

ఏపీకి మూడు రాజధానుల విషయంలో అమరావతిలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ ఎంపీ సుజనా చౌదరి జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జీఎన్ రావు కమిటీ తలా తోక లేని నివేదిక ఇచ్చిందని ధ్వజమెత్తారు. అసలు రాజధాని రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం దగ్గర లక్షన్నర నుంచి రూ.2లక్షల కోట్ల డబ్బుందా…అని ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణ కరెక్ట్ కాదని.. ప్రభుత్వ కార్యాలయాలు వేర్వేరు చోట్ల పెడితే లాభముండదని …

Read More »

రాజధాని రచ్చపై సుజనా చౌదరికి కౌంటర్ ఇచ్చిన సీఎం రమేష్..!

ఏపీకి మూడు రాజధానుల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎంత రచ్చ చేస్తున్నాడో..ఒకప్పటి బాబుగారికి అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి కూడా అంతే రచ్చ చేస్తున్నారు. అసలు సిసలైన ఏపీ బీజేపీ నేతల కంటే సుజనా చౌదరి అమరావతి నుంచి రాజధానిని కదిలిస్తే వూరుకునేది లేదంటూ సీఎం జగన్‌పై తొడగొడుతున్నారు. ఇదే సుజనా చౌదరి రాజధానిలో బినామీల పేరుతో 600 కు పైగా ఎకరాలు స్వాహా …

Read More »

సీపీఐ, సీపీఎం పార్టీలు మరో చారిత్రక తప్పిదం చేస్తున్నాయా..!

మరో చారిత్రక తప్పు చేయడానికి ఎర్ర పార్టీల అధినేతలు సిద్దమయ్యారు. స్వాతంత్యం వచ్చిన దగ్గర నుంచి ఇలా చారిత్రక తప్పులు చేస్తూనే చివరకు ఉనికిలో లేకుండా పోయాయి సీపీఐ, సీపీఎం పార్టీలు. ఎన్ని తప్పులు చేసినా వాటి నుంచి గుణపాఠం నేర్చుకోవడానికి ఎర్ర పార్టీలు సిద్ధంగా ఉండవు. ఒకప్పుడు దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాల ప్రజల తరపున ప్రజా ఉద్యమాలు నిర్మించిన ఎర్ర పార్టీలలో కులతత్వం, ప్రాంతీయతత్వం, వ్యక్తిగత స్వార్థం …

Read More »

విశాఖలో రాజధాని రాకుండా అడ్డుకునేందుకు ఆ రూట్‌లో చంద్రబాబు కుట్ర చేస్తున్నాడా..!

ఏపీకి మూడు రాజధానులపై జగన్ సర్కార్‌ నిర్ణయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైజాగ్‌లో పరిపాలనా రాజధాని, కర్నూలులో జ్యుడీషియల్ రాజధాని ఏర్పాటును చంద్రబాబు వ్యతిరేకిస్తూ..మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ నినదిస్తున్నాడు. అంతే కాదు అమరావతి గ్రామాల్లో రైతులు చేస్తున్న ఆందోళలను దగ్గరుండి నడిపిస్తున్నాడు. అయితే వైజాగ్‌లో పరిపాలనా రాజధాని ఏర్పాటును ఉత్తరాంధ్ర టీడీపీ నేతలంతా స్వాగతిస్తున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat