Home / Tag Archives: thanneeru harish rao (page 75)

Tag Archives: thanneeru harish rao

కేజీ టు పీజీ క్యాంప‌స్‌@గంభీరావ్‌పేట‌.. వీడియో షేర్ చేసిన మంత్రి కేటీఆర్

తెలంగాణ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో నాణ్య‌మైన విద్య‌ను అందించేందుకు ప్ర‌భుత్వం విశేష కృషి చేస్తోంది. ప్ర‌తి విద్యార్థిని ఉన్న‌త విద్యావంతుడిగా మార్చాల‌న్న ల‌క్ష్యంతో అన్ని ర‌కాల స‌దుపాయాల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వం కేజీ టు పీజీ విద్యావ్య‌వ‌స్థ‌ను అమ‌లు చేస్తోంది. ఒకే క్యాంప‌స్‌లో కేజీ టు పీజీ ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ఓ …

Read More »

ప్ర‌జ‌ల ఆరోగ్యానికి తోడ్ప‌డే వంగడాల‌ను రూపొందించాలి : గవర్నర్ తమిళిసై

దేశ సంస్కృతిలో పండ్లు, కూరగాయలు, పూలు ఒక భాగమని తెలంగాణ‌ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అలాగే.. ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని పెంపొందించే వంగాల ఉత్ప‌త్తే ల‌క్ష్యంగా ఉద్యాన ప‌రిశోధ‌న‌లు చేయాల‌ని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా ల‌క్ష్మ‌ణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం రెండో స్నాత‌కోత్స‌వంలో ముఖ్య అతిథిగా గ‌వ‌ర్న‌ర్ పాల్గొని మాట్లాడారు.విద్యార్థులు వ్యవసాయం, ప్రత్యేకించి ఉద్యాన కోర్సులు ఎంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఔష‌ద పంట‌ల‌పైనా …

Read More »

వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 1.12 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలి

వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 1.12 లక్షల కోట్ల రుణాలు ఇచ్చేలా జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్‌ (నాబార్డ్‌) ప్రణాళిక రూపొందించింది. ఇందులో పంట రుణాలుగా రూ. 73,437 కోట్లు, అనుబంధ రంగాలకు టర్మ్‌లోన్‌ కింద రూ.39,326 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇక మొత్తంగా అన్ని రంగాలకు కలిపి రూ.1.85 లక్షల కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను ప్రకటించింది. ఈ ప్రణాళికను గురువారం నగరంలోని …

Read More »

తెలంగాణలో మరో రూ.200 కోట్ల పెట్టుబడి

వ్యర్థజలాల శుద్ధి సంస్థ దైకి యాక్సిస్‌ జపాన్‌.. తెలంగాణలో ఓ ప్లాంట్‌ను పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్‌లోని వ్యాపీలో ఓ యూనిట్‌ను కలిగి ఉన్న ఈ కంపెనీ.. గత నెల్లోనే హర్యానాలోని పల్వాల్‌లో రెండో ప్లాంట్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలోనే వ్యాపార విస్తరణలో భాగంగా ఇప్పుడు దక్షిణాది రాష్ర్టాలపై సంస్థ దృష్టిసారించింది. తమ తదుపరి ప్లాంట్‌ ఏర్పాటుకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలను పరిశీలిస్తున్నది. ఆయా రాష్ట్ర …

Read More »

సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీల అభివృద్ధి : ఎమ్మెల్యే Kp

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని ఉషోదయ కాలనీ ఫేస్-2 కి చెందిన వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. సభ్యులంతా ఐకమత్యంగా ఉంటూ కాలనీలో ఎటువంటి సమస్యలన్నా …

Read More »

కైకాల సత్యనారాయణ మృతి పట్ల మంత్రి హరీశ్‌ రావు సంతాపం

టాలీవుడ్ సీనియర్ నటుడు.. విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల మంత్రి హరీశ్‌ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సుమారు 800 సినిమాలలో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నవరస నటసార్వభౌముడిగా తెలుగు‌చలన చిత్ర పరిశ్రమలో వెలుగొందారని కొనియాడారు. ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకు, అభిమానులకు తీరని లోటని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కైకాల …

Read More »

లోకసభ స్పీకర్‌ ను కలవనున్న టీఆర్ఎస్ ఎంపీలు

 తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా మార్చాలని రాజ్యసభ చైర్మన్, లోకసభ స్పీకర్‌లను టీఆర్ఎస్ ఎంపీలు కోరనున్నారు. రాజ్యసభ చైర్మన్, లోకసభ స్పీకర్‌లను కలిసి ఎంపీలు వినతిపత్రం అందించనున్నారు. కేసీఆర్ నుంచి వచ్చిన లేఖతో ఎంపీ కేకే నివాసం నుంచి టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌కు వెళ్లనున్నారు.

Read More »

విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మృతి తీరని లోటు – మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

విలక్షణ నటుడిగా..ఘటోత్కచుడుగా సినీ అభిమానులను మెప్పించి, 777 చిత్రాలలో నటించిన కైకాల సత్యనారాయణ గారి మృతి చిత్ర సీమకు, అభిమానులకు తీరని లోటు అని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని …

Read More »

దేశానికి ఆర్థిక సహకారంలో తెలంగాణది అగ్రస్థానం

కేంద్ర అసమర్థ ఆర్థిక విధానాలతో దేశం అన్నింటా వెనుకబడి పోతున్నదని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ద్రవ్యోల్బణం అదుపు తప్పిందని మండిపడ్డారు. రాష్ర్టాల హక్కులను కాలరాస్తూ, నిధులన్నీ కేంద్రానికి తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెస్‌లు, సర్‌చార్టీల పేరుతో రాష్ర్టాల కడుపు కొడుతున్నారని ధ్వజమెత్తారు. రాజ్యసభలో మంగళవారం కేటాయింపుల బిల్లుపై కేశవరావు మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. అన్ని …

Read More »

ప్రధాని నరేంద్ర మోదీ నియంత

ప్రధాని నరేంద్ర మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు. హన్మకొండలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ పేదల వ్యతిరేకి అని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఈడీతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. మతంపేరుతో బీజేపీ నేతలు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారన్నారు. బీజేపీ నగరాల పేర్లను మారుస్తోందని, అసలుసమస్యలను పక్కదారి పట్టించేందుకు పేర్లు మారుస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం అమ్మివేస్తోందని ఆరోపించారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat