Home / Tag Archives: thanneeru harish rao (page 53)

Tag Archives: thanneeru harish rao

యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ఇల వైకుంఠ పురంగా యాదాద్రి వెలిసిందని, సీఎం కెసిఆర్ గారి కృషి వల్ల భవిష్యత్తులో గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తిరుమల తిరుపతి ఇంద్రకీలాద్రి తరహాలో యాదగిరిగుట్ట యాదాద్రి దేవాలయాన్ని పునర్ నిర్మించి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని, సీఎం కెసిఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని …

Read More »

ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం…

తెలంగాణ రైతన్నకి 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దంటూ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దుండిగల్ గ్రామంలోని బస్ స్టాప్ సెంటర్ …

Read More »

అందరికి న్యాయం చేయాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతం!

వి.ఆర్.ఏ లకు పే స్కేల్ ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారికి నేడు వేములవాడలో కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసిన అర్బన్, రూరల్ మండలాల వి.ఆర్.ఏలు! ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అభిమతం అని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన అప్పటినుండి అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా …

Read More »

కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేఖ వ్యాఖ్యలకు నిరసనగా ర్యాలీ చేపట్టిన ఎమ్మెల్యే సండ్ర

అమెరికా వేదికగా తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉచిత కరెంటుపై చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. రైతే రాజుగా ఉండాలని రైతు ఆత్మగౌరవంతో బతకాలని కెసిఆర్ ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తును తాము అధికారంలోకి వస్తేమూడు గంటలకే కుదిస్తామనడంతో రైతాంగం భగ్గుమంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఖండించారు. రైతులతో కలిసి వేంసూరు మండలం మర్లపాడు …

Read More »

ఘనంగా సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సమావేశం

సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సమావేశం నియోజకవర్గ కేంద్రంలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది.. స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్,ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ దినేష్ చౌదరి గారు,ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య గారు హజరయ్యారు.. ఈ సందర్భంగా దినేష్ …

Read More »

సంక్షేమ సంఘాలు అభివృద్ధికి వారదులు : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొంపల్లి 8వ వార్డు ప్రోడెన్షియల్ బ్యాంక్ కాలనీ నూతన సంక్షేమ సంఘం ఎన్నికైన సందర్భంగా  ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సభ్యులంతా ఐకమత్యంగా ఉంటూ కాలనీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కాగా కాలనీలో పార్క్ అభివృద్ధి, …

Read More »

కాంగేయులా.. కాలకేయులా?

అందుకనే సూర్యాపేట జిల్లా కాల్వల్లో గోదావరి నీళ్లు పారుతున్నాయి. చెరువులు మత్తళ్లు దుంకుతున్నయి.కండ్లుండీ చూడలేని వాళ్లను ఏమంటరు? ఇంకేమంటరు.. కాంగ్రెస్‌ వాళ్లు అనే అంటరు. కాంగ్రెస్‌ అనేకంటే ‘స్కాంగ్రెస్‌’ అన్న పదమే ఆ పార్టీకి సరిగ్గా సరిపోతుంది. కాంగ్రెస్‌ను ఏ కోణంలో చూసినా కుంభకోణమే కనిపిస్తుంది. సరే, ప్రస్తుత సందర్భం ఏమంటే.. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన స్థానాన్ని పటిష్ఠ పరుచుకోవాలనే కోరికతో ఇటీవల భట్టి విక్రమార్క గారు పాదయాత్ర …

Read More »

రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రటరీని కలిసిన ఎమ్మెల్యే వివేకానంద్.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జీవో 59 కింద దరఖాస్తు చేసుకున్న పేదలకు రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో తారతమ్యం రావడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి ఇబ్బంది లేకుండా న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని  ఎమ్మెల్యే కేపి వివేకానంద్  రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌ గారిని హైదరాబాద్ లోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి వహించి పునః …

Read More »

ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని గిరినగర్ లో రూ.90 లక్షలతో నూతనంగా చేపడుతున్న బాక్స్ నాలా నిర్మాణ పనులకు  ఎమ్మెల్యే కేపి వివేకానంద్  ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ గారితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో గిరి నగర్ లోని ముంపు ప్రాంతాలకు వరదనీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకు బాక్స్ …

Read More »

సోలార్ విద్యుత్ ఏర్పాటును ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర

సత్తుపల్లి పట్టణ శివారులోని శ్రీ లలిత శ్రీ గాయత్రి సహిత జ్ఞాన సరస్వతి ఆలయంలో సోలార్ విద్యుత్ ఏర్పాటును ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు ప్రారంభించారు. ఆలయ నిర్వహణకు విద్యుత్ వినియోగార్ధం దాతలు కోడిమేల నిర్మల దేవి గారి జ్ఞాపకార్ధం కొండా అనిల్ కృష్ణ శర్మ దీప్తి శ్రీ దంపతులు, వల్లిశ్రీ తోలేటి దంపతులు, రాజశేఖర్ తోలేటి దంపతులు విశ్వ విపాక తదితరులు రూ. 3,35,000/- లతో ఏర్పాటు చేసిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat