కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 128 చింతల్ డివిజన్ పరిధిలోని ఎన్ ఎల్ బీ నగర్ మరియు పద్మశాలి బస్తి లో కాలనీవాసులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ఉంటూ సమస్యలపై చురుగ్గా స్పందించే నాయకుడు కె.పీ.వివేకానంద్ లాంటి వ్యక్తి అధికారంలో ఉంటేనే సుపరిపాలన, సంక్షేమం సాధ్యమని నమ్ముతున్నాము.. వారి అడుగుజాడల్లో నడుస్తూ కాలనీ అభివృద్ధికి తోడుంటామని నవంబర్ 30 వ జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే వివేకానంద్ గారికే తమ …
Read More »అభివృద్ధి పనులు చేపట్టి నియోజకవర్గాన్నిఅగ్రపథాన నిలిపాం : ఎమ్మెల్యే కె.పీ.వివేకానంద…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంపల్లి మున్సిపాలిటీలో గత తొమ్మిదేళ్ల కాలంలో అనేక అభివృద్ధి పనులను చేపట్టామని ఎమ్మెల్యే కె.పీ.వివేకానంద్ అన్నారు. ఈ రోజు కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8 వ వార్డ్ జయభేరి టవర్స్ మరియు బాల గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కె.పీ.వివేకానంద గారు పాల్గొని మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతుల …
Read More »కాంగ్రెస్ లోకి మాజీ ఎంపీ
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది పార్టీలోకి జంపింగ్స్ క్రమక్రమంగా ఊపందుకుంటూన్నాయి.. ఈ క్రమంలో బీజేపీకి చెందిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తుంది. తాజాగా మాజీ ఎంపీ వివేక్ టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే మరోవైపు వివేక్ కు బీజేపీ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించనున్నట్లు …
Read More »స్వతంత్రులుగా నిలబడి గెలవాల్సింది
ఖమ్మం తెలంగాణ భవన్ లో మంత్రి అజయ్ కుమార్, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నాగేశ్వరరావులతో కలిసి విలేకరులతో మాట్లాడిన ఎంపీ రవిచంద్ర తెలంగాణ రాష్ట్ర సాకారంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిల సహకారం ఏ మాత్రం లేదని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.ఖమ్మం తెలంగాణ భవన్ లో శనివారం ఉదయం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,వారిద్దరి పేర్లు ప్రస్తావించకుండానే తీవ్ర స్థాయిలో …
Read More »వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు కనుమరుగవడం ఖాయ
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు కనుమరుగవడం ఖాయమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రైదుబంధు నిలిపివేయాలని, సంక్షేమ పథకాలు ఆపాలంటూ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ లేఖ రాయడంపై అన్నదాతలు, ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని విమర్శించారు. గిరిజనులను అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. మహబూబాబాద్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్తో కలిసి మంత్రి సత్యవతి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో గిరిజనుల ఆత్మగౌరవం పెరిగిందన్నారు. రూ.వెయ్యి ఇచ్చి గుడుంబా …
Read More »ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమే
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ఎంత విలువైందో తెలిపే సినిమా డైలాగ్ ఇది. సినిమా డైలాగే కదా! అని మీరు తేలిగ్గా తీసిపారే యొచ్చు. కానీ ఓటమి అంచులదాకా వెళ్లి బయటపడ్డ నేతలను అడిగితే తెలుస్తుంది.. ఆ డైలాగ్ విలువ.. ఓటు విలువా. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమే. ఒక్క ఓటే గెలుపోటములను నిర్ణయించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి తెలంగాణ వరకు గత నాలుగు అసెంబ్లీ …
Read More »కర్ణాటకకు వెళ్లి రైతుల పరిస్థితిపై ఆరా తీద్దాం సిద్ధమా
ఏపీలో కాంగ్రెస్ కుప్పకూలిందని, తెలంగాణలోనైనా 4 సీట్లు వస్తాయని ఆ పార్టీ ఆరాటమని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్కు ప్రజలు 55 ఏండ్లపాటు అవకాశం ఇచ్చారని చెప్పారు. కేంద్రంలో బీజేపీకి ప్రజలు పదేండ్లు అవకాశం ఇచ్చారని చెప్పారు. ఇరుపార్టీలకు ఏండ్ల తరబడి అవకాశం ఇచ్చినా అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. అభివృద్ధి ఆధారంగా తాము ఓట్లు అడుగుతున్నామని చెప్పారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో మీడియా …
Read More »ముచ్చటగా మూడోసారి మానుకోట శాసన సభ్యునిగా శంకర్ నాయక్ గెలుపు పక్కా
మహబూబాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్ గారి గెలుపును కాంక్షిస్తూ బి.ఆర్.ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్య అతిథిగా పాల్గొని మారుమూల తండా, గూడెంల నుండి వచ్చిన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు…_ ఇంత భారీ సంఖ్యలో హాజరైన మిమ్మల్ని చూస్తుంటే మిత్రులు శంకర్ నాయక్ గెలుపు ఖాయమైనట్లు కనిపిస్తుందని కేసీఆర్ కార్యకర్తల్లో జోష్ నింపారు.ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్ గారు విద్యా, …
Read More »వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే …డౌటే వద్దు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ 5న ఖమ్మంలో జరిగే సీఎం ప్రజా ఆశీర్వాద సభలో లక్షలాదిగా పాల్గొని సభను పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గారు , మంత్రి, ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన పార్టీ ఖమ్మం పట్టణ కార్యకర్తల సమావేశంలో …
Read More »తుమ్మల వ్యాఖ్యలపై ఎంపీ నామ మండిపాటు
ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గారు , మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలసి పాల్గొని, మాట్లాడారు. సీఎం కేసీఆర్ పై తుమ్మల నాగేశ్వరరావు అసత్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తుమ్మల వ్యాఖ్యలపై మండిపడ్డారు. కేసీఆర్ పై అసత్య ప్రచారం చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం …
Read More »