Home / Tag Archives: thanneeru harish rao (page 133)

Tag Archives: thanneeru harish rao

ఈటలపై ఎమ్మెల్యే సుమన్ ఫైర్

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈటల రాజేందర్‌ రాజీనామా చేశారు. తనపై భూకబ్జా ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే తప్పులు బయటపడుతాయనే రాజీనామా చేసి ఉప ఎన్నిక తెచ్చారు. విభజన హామీలను తుంగలో తొక్కి బీజేపీ తెలంగాణను మోసం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌, ఆసరా పెన్షన్‌ పథకాలతో పేద, మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి …

Read More »

గెల్లుకు జైకొడుతున్న హుజురాబాద్ ప్రజలు

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీఆర్‌ఎస్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతున్నది. సకల జనం టీఆర్‌ఎస్‌కు జై కొడుతున్నది. ఆదివారం హుజూరాబాద్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన 60 మంది పాన్‌షాప్‌ యజమానులు.. గెల్లు గెలుపుకోసం కృషిచేస్తామని తెలిపారు. బీజేపీకి చెందిన 30 మంది యువకులు జమ్మికుంటలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కమలాపూర్‌ మండలం గూడూరుకు చెందిన యువకులు పరకాల …

Read More »

బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి HARISH RAO

సిద్దిపేట పట్టణం కేసీఆర్ నగర్‌లో మూడో విడుత‌లో భాగంగా మ‌రో 360 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌లో ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు ల‌బ్దిదారుల చేత గృహ ప్ర‌వేశాలు చేయించారు. ఈ సంద‌ర్భంగా ఆచార్య జయశంకర్ కమ్యూనిటీ హాల్ లో ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంత‌రం పీఎన్‌జీ వంట గ్యాస్ స‌ర‌ఫ‌రాను ప్రారంభించారు.ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. కేసిఆర్ నగర్‌లో 360 డబుల్ బెడ్రూం ఇండ్లు గృహ ప్రవేశాలు …

Read More »

ఆరోగ్యమంత్రిగా వీణ‘వంక’ చూడని ఈటల రాజేందర్

తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ వైద్యరంగానికి ఎంతో ప్రాధాన్యమిచ్చారు. మారుమూల ప్రాంతాల్లోని చిన్నచిన్న దవాఖానల్లోనూ అనేక వసతులు కల్పించారు. కానీ, ఈటల రాజేందర్‌ ఆరోగ్యమంత్రిగా ఉండికూడా వీణవంక పీహెచ్‌సీని ఏరియా దవాఖానగా మార్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇటీవల మంత్రి హరీశ్‌రావు చొరవతో సీఎం కేసీఆర్‌ వీణవంక పీహెచ్‌సీని ఏరియా దవాఖానగా మార్చారు. వీణవంకలో చాలాఏండ్ల క్రితమే ఏరియా దవాఖాన ఉండేది. ఆపద సమయంలో వైద్య సేవలు అందించడంతోపాటు పోస్టుమార్టం ప్రక్రియ …

Read More »

Huzurabad ByPoll- TRS కి 20మంది స్టార్‌ క్యాంపెయినర్స్‌

 హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ప్రచారం చేసే స్టార్‌ క్యాంపెయినర్స్‌ జాబితాను ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్‌ సమర్పించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, కొప్పల ఈశ్వర్‌ సహా 20 మందిని స్టార్‌ క్యాంపెయినర్స్‌గా పరిగణించాలని ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్‌ జాబితాను సమర్పించింది. మంత్రి గంగుల కమలాకర్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్‌, …

Read More »

ఒక్క అవకాశం ఇవ్వండి 5 వేల ఇండ్లు కట్టిస్తా

ఈటల రాజేందర్‌ను ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన ఏం చేసిండో మీకందరికీ తెలుసని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గానికి నాలుగు వేల డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇస్తే ఒక్కటి కూడా కట్టలేదని విమర్శించారు. ఈ సారి తనకు అవకాశం కల్పిస్తే ఐదువేల డబుల్‌ బెడ్రూం ఇండ్లు పేదలకు కట్టిస్తానని హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం ఉప్పల్‌లో …

Read More »

నీతి లేని ఈటల.. రీతి లేని రాజేందర్‌

బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు నీతి లేదు.. జాతిలేదు.. రీతి లేదని ఆర్థికమంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ‘సీఎం కేసీఆర్‌పై ఈటల చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం భీంపల్లిలో నిర్వహించిన ధూంధాంలో ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్‌గా కూడా గెలువని ఈటల రాజేందర్‌కు ఆరుసార్లు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చి.. రెండుసార్లు మంత్రిని చేసిన సీఎం కేసీఆర్‌ను దూషించటం నీకు తగునా అని ప్రశ్నించారు. ‘ఈటల …

Read More »

దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.97 శాతం : మంత్రి Harish Rao

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగ‌మిస్తుంద‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్ప‌డిన నాడు దేశం యొక్క జీడీపీలో మన రాష్ట్రం యొక్క జీఎస్‌డీపీ శాతం 4.06గా ఉండేంది. అయితే గ‌త ఏడు సంవ‌త్స‌రాల వ‌రుస పెరుగుద‌ల‌తో దేశం యొక్క జీడీపీలో మ‌న రాష్ట్రం వాటా 4.97 శాతం పెరిగింద‌న్నారు. దేశం యొక్క ప్ర‌గ‌తి రేటు కంటే మ‌న ప్ర‌గ‌తి …

Read More »

సంగ‌మేశ్వ‌ర ఎత్తిపోత‌ల ప‌థ‌కం కింద 2 ల‌క్ష‌ల 19 వేల ఎక‌రాల‌కు సాగునీళ్ళు

 సంగారెడ్డి జిల్లా ప‌రిధిలో సంగ‌మేశ్వ‌ర ఎత్తిపోత‌ల ప‌థ‌కం కింద 2 ల‌క్ష‌ల 19 వేల ఎక‌రాల‌కు, బ‌స‌వేశ్వ‌ర ఎత్తిపోత‌ల ప‌థ‌కం కింద ఒక ల‌క్షా 65 వేల ఎక‌రాల‌కు సాగునీరు అందించ‌డం జ‌రుగుతోంద‌ని మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. సంగ‌మేశ్వ‌ర ప్రాజెక్టు అంచ‌నా వ్యయం రూ. 2,653 కోట్లు, బ‌స‌వేశ్వ‌ర ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యం రూ. 1,774 కోట్ల‌తో నిర్మిస్తామ‌ని తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణంపై స‌భ్యులు …

Read More »

హుజూరాబాద్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రోజు రోజుకు ఖాళీ

హుజూరాబాద్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రోజు రోజుకు ఖాళీ అవుతున్నాయి. ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమక్షంలో పెద్ద ఎత్తున రెండు పార్టీల క్యాడర్ తెరాస తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇవాళ హుజూరాబాద్ లోి సంగాపురంలో ఆర్థిక మంత్ర హరీశ్ రావును పలు మండలాల బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెరాసలో చేరారు. జమ్మికుంట, కమలపూర్ మండలాలలోని లక్షాపురం, భీంపెల్లి, నర్సక్కపల్లి గ్రామాలకు చెందిన బీజేపీ నేతలు,కార్యకర్తలు తెరాసలో చేరారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat