ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం అయిన ట్విట్టర్ ను ప్రముఖ ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొత్తం 44 బిలియన్ యూఎస్ డాలర్లతో ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ను ఆయన దక్కించుకున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా మాధ్యమమైన ట్విట్టర్ను తన చేతుల్లోకి తీసుకున్న ఎలాన్ మస్క్కు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అభినందనలు …
Read More »గూగుల్ కో-ఫౌండర్ భార్యతో ఎఫైర్? -మస్క్ సంచలన వ్యాఖ్యలు
గూగుల్ కో-ఫౌండర్ సర్జే బ్రిన్ భార్య నికోల్ షనహాన్ తో ఎఫైర్ పై ప్రముఖ వరల్డ్ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. తాను, బ్రిన్ మంచి స్నేహితులమని, అతడి భార్యను గత మూడేళ్లలో రెండుసార్లే చూశానని చెప్పారు. అప్పుడు కూడా తాము జనాల మధ్యలోనే ఉన్నామని, అలాంటప్పుడు రొమాన్స్ ఎలా చేయగలమంటూ సెటైర్ వేశారు. కాగా నికోల్, మస్క్ ఎఫైర్ కారణంగా బ్రిన్ తన భార్యకు విడాకులు …
Read More »ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం
ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో సోషల్ మీడియా మాధ్యామం అయిన ట్విటర్ ను కొనుగోలు చేస్తానన్న డీల్ ను మస్క్ రద్దు చేసుకున్నారు. ఫేక్ అకౌంట్లకు సంబంధించి వివరాలు సమర్పించడంలో ట్విటర్ విఫలమైంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విటర్ కు టెస్లా లేఖ రాసింది. కాగా 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ ను కొనుగోలు చేస్తున్నట్లు మస్క్ ఏఫ్రిల్ నెలలో ప్రకటించారు.
Read More »ట్విట్టర్ లో ప్రకంపనలు
ట్విట్టర్ను టెస్లా సీఈవో ఎలన్మస్క్ టేకోవర్ చేయకముందే మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా సైట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ట్విట్టర్లో ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్లను వైదొలగాలని ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ఆదేశించారు. వారిలో కన్జూమర్ ప్రొడక్టు మేనేజర్ కవ్యోన్ బెయ్క్పూర్, రెవెన్యూ జనరల్ మేనేజర్ బ్రూస్ ఫాల్క్ చెప్పారు. ట్విట్టర్లో చేరిన ఏడేండ్ల తర్వాత వైదొలుగుతున్నట్లు బెయ్క్పూర్ ప్రకటించారు. ట్విట్టర్ను ఎలన్మస్క్ టేకోవర్ చేయడానికి ముందు సంస్థను విభిన్న మార్గంలో …
Read More »