పాకిస్తాన్ వేదికగా పనిచేస్తున్న జైష్-ఎ-అహ్మద్ ఉగ్రవాద సంస్థ భారత్ లో విధ్వంసక చర్యలు చేపట్టాలని నిర్ణయించుకుంది. ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ భారత ప్రధాని, అమిత్ షా మరియు అజిత్ డోభాల్ అని తెలుస్తుంది. ఈ ముగ్గురినే లక్ష్యంగా చేసుకొని పక్కా ప్రణాళిక సిద్దం చేసుకొని ఉరీ తరహాలో మరో విధ్వంసం సృష్టించినున్నారు. దేశమంతట పెద్ద నగరాల్లో కల్లోలాలు సృష్టించాలని చూస్తున్నారని నిఘా వర్గాల సమాచారం రావడంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తం …
Read More »భారత్ పై పాక్ స్కెచ్..అందుకే అజార్ రహస్య విడుదల !
ఆర్టికల్ 370 రద్దు చేసిన విషయమా అందరికి తెలిసిన విషయమే. దీనినే సాకుగా తీసుకున్న పాకిస్తాన్ భారత్ పై ఉగ్రదాడులకు స్కెచ్ వేస్తుందని. ఇప్పటికే దక్షణాది రాష్ట్రాలలోకి ఉగ్రవాదులను పంపిస్తుందని సమాచారం కూడా ఉంది. మరోపక్క కాశ్మీర్ లో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తుంది. మే నెలలో జరిగిన ఐఖ్యరాజ్య సమితి లో జేఈఎం నాయకుడు అజార్ అంతర్జాతీయ ఉగ్రవాది అని తేల్చి చెప్పించి. అయితే ప్రస్తుతం అతడిని పాక్ …
Read More »మొన్న జరిగిన మారణహోమం మరవక ముందే శ్రీలంకలో మరో పేలుడు..
గత ఆదివారం ఈస్టర్ సందర్భంగా జరిగిన దుర్ఘటన మర్చిపోకముందే శ్రీలంకలో శుక్రవారం మరోసారి కుల్మునాయి ప్రాంతంలో మూడు చోట్ల బాంబులు పేల్చారు.పేలుళ్లతో అలెర్ట్ ఐన సైన్యం ఆ ప్రాంతంలోని ఉగ్రవాదుల స్థావరాన్ని గుర్తించింది.సైన్యం రాకను పసిగట్టిన దుండగులు కాల్పులు ప్రారంభించారు.ఇరువర్గాల మధ్య కాసేపు కాల్పులు జరిగాయి.ఈ క్రమంలో ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు తమని తాము పేల్చుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ క్రమంలో పెద్దఎత్తున పేలుడు పదార్ధాలు,డ్రోన్లు,జెండాలను స్వాదినం చేసుకున్నారు.అయితే ఈ ఉగ్రవాదులు …
Read More »క్షణక్షణం భయం.. భయం ఎమర్జెన్సీ ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు
బాంబుదాడులతో దద్దరిల్లిన శ్రీలంక.. ఇప్పుడు భయం గుప్పిట్లో చిక్కుకున్నది. ఆదివారంనాటి మారణహోమం కండ్లముందు కదులుతుండగానే.. సోమవారం కొలంబోలోని మరో చర్చి వద్ద బాంబు పేలింది. భద్రతా బలగాల తనిఖీల్లో పేలని బాంబులు పదుల సంఖ్యలో బయటపడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మరోవైపు మృతుల సంఖ్య సోమవారానికి 290కి పెరిగింది. ఇందులో ఎనిమిది మంది భారతీయులు ఉన్నట్టు నిర్ధారించారు. ఉగ్రవాద చర్యలను నియంత్రించేందుకు …
Read More »ప్రధాని సంచలనం..నన్ను వాళ్లు చంపేస్తారు
ఇటీవలి కాలంలో విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాట్నాలో నిర్వహించిన సంకల్ప ర్యాలీలో పాల్గొన్న ఆయన నేను ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని కోరుకుంటుండగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు నన్ను అంతం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని వ్యాఖ్యానించారాయన. ఓవైపు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్షాలు మాట్లాడేది ఇలాగేనా? వీళ్ల వ్యాఖ్యలను పాకిస్థాన్కు రక్షణ కవచంలా వాడుకుంటోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణల నుంచి …
Read More »పాక్ ప్రధానికి ధీటైన సమాధానం ఇచ్చిన దర్శకుడు..ఎవరో తెలుసా?
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ప్రస్తుత ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్పై దర్శకుడు రామ్గోపాల్ వర్మ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు.ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 40 మందికిపైగా సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ ఘటనపై పాక్ ప్రధాని స్పందింస్తూ..పుల్వామా దాడికి తమకు ఎటువంటి సంబంధం లేదని,సాక్షాలు లేకుండా తమపై ఆరోపణలు చేయడం సరికాదని,ఎలాంటి సమస్యలైన చర్చలతోనే పరిష్కరించుకోవడం మంచిందని తెలిపారు. ప్రధాని వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా …
Read More »ప్రపంచకప్లో భారత్,పాక్ మ్యాచ్ పై సంచలన నిర్ణయం తీసుకున్న బీసీసీఐ
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త నెలకొన్న విషయం అందరికి తెలిసిందే. ఉగ్రదాడిలో 40 మందికి పైగా జవాన్లు మరణించడంతో దేశ వ్యాప్తంగా పాక్పై తీవ్ర వ్యతిరేకత కనబరుస్తుంది.దీనితో పాక్ తో ఉన్న అన్ని సంబంధాలు తెంచుకుంది భారత్.ఇప్పుడు ఈ ప్రభావం క్రికెట్పై పడింది.ప్రపంచకప్లో భాగంగా జూన్ 16న టీమిండియా పాక్ తో ఆడాలి..కాని దేశమంతా ఇప్పుడు ఆ మ్యాచ్ ఆడకూడదని తీవ్ర వ్యతిరేకత వ్యక్తం …
Read More »ఆత్మాహుతి దాడికి పధకరచన చేసినవారితో పాటు కీలక సభ్యులను చంపి ప్రతీకారం తీర్చుకున్న భారత్
పిరికి పంద చర్యలతో పుల్వామాలో భారతీయ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత సైన్యం. కీలక సూత్రధారి జైషే మహ్మద్ కమాండర్ రషీద్ ఘాజీతో పాటు ఉగ్రవాది కమ్రాన్ను హతమార్చాయి భారత దళాలు. పింగ్లాన్ వద్ద జరుగుతున్న ఎదురుకాల్పుల ప్రదేశంలో వీరు ఆర్మీకి చేతికి చిక్కడంతో వారిని హతమార్చారు. 40మంది జవాన్ల ప్రాణాలను పొట్టన పెట్టుకోవడానికి పథకం రచించింది అబ్దుల్ రషీద్ ఘాజీ అని భద్రతా దళాలు …
Read More »బడా హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్న విజయ్, తమిళ్ సూర్య
పుల్వామాలో భారత సైనికులపై ఉగ్రదాడితో దేశంలోని ప్రజలంతా దిగ్బ్రాంతికి గురయ్యారు. అమరవీరుల కుటుంబాలకు నైతిక మద్దతు తెలుపుతున్నారు. దీనిపై ప్రతీ భారతీయుడి రక్తం ఉడుకుతుందనడంలో సందేహం లేదు. ఈ దాడిని పిరికిపంద చర్యగా ఎండగడుతూనే తమకు తోచిన విధంగా అండగా నిలుస్తున్నారు. తాజాగా అమర వీరుల కుటుంబాలకు ఆర్థికంగా మద్దతిచ్చేందుకు భారత్ కే వీర్ అనే వైబ్సైట్ను ప్రభుత్వం ప్రారంభించింది. దీనిద్వారా సైనిక నిధికి నేరుగా విరాళాలు అందించవచ్చు. తాజాగా …
Read More »జవాన్లే నిజమైన హీరోలు అనుకునువారు వారి పేర్లు ఒక్కసారి చదవండి.. షేర్ చేయండి
ఉగ్రదాడిలో 42మంది అమరులయ్యారు. ఉరి ఎటాక్ తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్ర దాడిగా ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. పుల్వామా జిల్లాలో అవంతిపురాలో 70 వాహనాలతో వెళుతున్న సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. 350 కిలోల పేలుడు పదార్థాలతో కూడిన ట్రక్కుతో కాన్వాయ్లోని ఓ వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో భారీ పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వాహనాల్లో మొత్తం 2500 మంది సీఆర్పీఎఫ్ …
Read More »