టెన్త్ పాస్ అయ్యి పెద్ద చదువు చదవలేని వారికి ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే వారికి డీఆర్డీఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఆర్డీఓ సంబంధించి 1817 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ పాస్ అయిన తరువాత ఐటీఐలో సంబధిత ట్రేడ్ వారు మరియు 18-25 సంవత్సరాలు వారు దీనికి అర్హులు. డిసెంబర్ 23నుండి ఆన్లైన్ అప్లికేషన్లు ప్రారంభం కానున్నాయి. కాగా …
Read More »టెన్త్ పాస్ అయ్యారా..అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసం..!
టెన్త్ పాస్ అయినవారికి ఇది నిజంగా శుభవార్తే అని చెప్పాలి ఎందుకంటే 2020 సంవత్సరానికి గాను ఇండియన్ నేవీలో 400 సెయిలర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నవంబర్ 23నుంచి దరఖాస్తు పక్రియ ప్రారంభం కాగా 28ని ముగియనుంది. దీనికి సంబంధించి టెన్త్ పాస్ అయినవారు అర్హులు. మరియు పెళ్ళికాని యువకులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. దరఖాస్తు చేసుకునేవారు ఈ ఆన్ లైన్ ద్వారా ఆఫీసియల్ వెబ్ సైట్ …
Read More »