తిరుపతిలోని కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో ఈ నెల 27 న దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈసందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం6.00 నుండి 9.00గంటలవరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులోభాగంగా ఆలయాన్ని శుద్ధిచేసి, పసుపు, కుంకుమ, చందనం, సీకాయ, నామం, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, …
Read More »దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే ఆర్.కె రోజా..!
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారిని మూల నక్షత్రం సందర్భంగా ఎమ్మెల్యే ఆర్.కె రోజా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రోజా..దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయని అన్నారు.రైతులకు, విద్యార్థులకు, వృద్దులకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.రాష్ట్రం రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నాని అన్నారు.గతంలో కంటే ప్రస్తుతం ఉన్న దసరా శరన్నవరాత్రి ఉత్సవ ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి.గత ప్రభుత్వ హయాంలో …
Read More »టీటీడీ చరిత్రలో వైఎస్ కుటుంబానికి దక్కిన అరుదైన గౌరవం
టీటీడీ చరిత్రలో ఓ అరుదైన ఘట్టం ఈరోజు (సోమవారం) ఆవిష్కృతమవుతోంది. ఇప్పటివరకు ఎవ్వరికీ దక్కని గౌరవం వైఎస్ కుటుంబానికి దక్కుతోంది. ముఖ్యమంత్రి హోదాలో గతంలో తండ్రి వైఎస్, ఇప్పుడు కొడుకు జగన్ తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పిస్తున్నారు. ఈ అపూర్వఘట్టం కోసం తెలుగుప్రజలంతాఎదురుచూస్తున్నారు. ఒకే కుటుంబంలో తండ్రి, తనయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం చరిత్రలో ఇదే మొదటిసారి. సీఎం హోదాలో వైఎస్ రాజశేఖర రెడ్డి అనేకమార్లు బ్రహ్మోత్సవాల సందర్భంగా …
Read More »తెలంగాణ కంచి గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..!
ఎవరికైనా బల్లిదోషం పోవాలంటే కంచికి వెళ్లాలంటారు..కానీ దూరభారంతో వెళ్లలేని వారు..తెలంగాణలోని ఓ గుడికి వెళితే బల్లిదోషం తొలగి, కంచికి వెళ్లినంత పుణ్యం వస్తుంది. పూర్తిగా కంచిని తలపించే ఈ గుడి పేరేంటి..ఎక్కడ ఉంది అంటారా…సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో… చుట్టూ పచ్చని పంట పొలాలు, పక్కనే కోనేరుతో.. ఆహ్లాదకర వాతావరణంలో ఓ గుట్టపై శ్రీదేవీ, భూదేవీ సమేతంగా కొలువై ఉన్న శ్రీ ఆదినారాయణస్వామి భక్తులను కరుణిస్తున్నాడు. ఈ …
Read More »షిర్డీలో టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి పూజలు….!
ఈ రోజు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి షిర్డీని సందర్శించారు. షిర్డీ సాయిబాబా ఆలయం నందు మధ్యాహ్నం హారతిలో సతీసమేతంగా పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం ట్రస్టులో వైవీ సుబ్బారెడ్డి దంపతులు భోజనం చేశారు. అక్కడ అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించడానికి చేపడుతున్న చర్యలను స్వయంగా పరిశీలించారు.
Read More »నేటి నుంచి అన్నవరం దేవస్థానంలో డ్రెస్ కోడ్..
తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం అన్నవరంలో శ్రీ సత్యదేవుని దేవాలయం చాలా ప్రసిద్ది చెందినది.నిత్యం భక్తులతో కిటకిటలాడే ఈ దేవాలయానికి ఎక్కడెక్కడి నుండో భక్తులు స్వామివారిని దర్శించుకోడానికి వస్తారు.ఇక్కడ పంపా రిజెర్వయర్ వడ్డున ఉన్న కొండపై స్వామివారు వెలశారు.ప్రస్తుతం ఈ గుడికి కొన్ని కొత్త నిభందనలు అమ్మల్లోకి వచ్చాయి.ఇక నుండి దేవాలయాని వచ్చే పురుషులు పంచె-కండువా, కుర్తా-పైజమా ధరించాల్సి ఉంటుంది.మహిళలు చీర-జాకెట్టు, లేదంటే పంజాబీ డ్రెస్-చున్నీ ధరించాలి.ఈ విషయాన్ని ఇంతకు …
Read More »పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంయమనం వహించాలని పిలుపునిచ్చిన తలశిల రఘురాం..
గత నాలుగేళ్లుగా టీడీపీ ప్రభుత్వం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎన్ని అవరోధాలు సృష్టించినా, చివరకు భౌతికంగా అంతం చేసేందుకు హత్యయత్నానికి పాల్పడినా చలించకుండా ఆయన దిగ్విజయంగా తన పాదయాత్రను పూర్తి చేసారని ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు. జగన్పై భౌతిక దాడి ఫలించకపోవడంతో ఇప్పుడు ఆధ్యాత్మిక దాడి చేసేందుకు చంద్రబాబు కుట్రపన్నారని అన్నారు. జగన్ పాదయాత్రకు సహకరించిన వారందరకీ కృతజ్ఞతలు తెలిపారు. రేపటితో …
Read More »కేరళలో కొనసాగుతున్న ఉద్రిక్తత…ఆలయంలోకి శ్రీలంక మహిళా
శబరిమలలో అయ్యప్పస్వామిని శ్రీలంక మహిళ శశికళ (47) గురువారం రాత్రి దర్శించుకున్నారా? లేదా? అన్న అంశంపై గందరగోళం తొలిగింది. ఆమె ఆలయం లోపలికి వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారని ధ్రువీకరిస్తూ కేరళ పోలీసు వర్గాలు సీసీటీవీ ఫుటేజీని శుక్రవారం విడుదలచేశాయి. తన భర్త శరవరణ్తో కలిసి శశికళ తన తలపై ఇరుముడితో ఆలయంలో లోపలికి వెళ్లి ప్రార్థనలు చేసినట్లు ఫుటేజీ సూచిస్తున్నది. దీన్ని కేరళ సీఎం పినరాయి విజయన్ కార్యాలయ వర్గాలు …
Read More »విద్యార్థిని గుడిలోపలికి వెళ్లగానే… ఇద్దరు స్నేహితులకు సైగ చేసి..అందరు కలసి అత్యాచారం
దేశంలో ఎక్కడ బడితే అక్కడ మహిళలపై అత్యంత దారుణంగా లైంగిక దాడులు జరుగుతున్నాయి. వావి వరుసలు మరచి కామంతో కళ్ళు మూసుకునిపోయి బడి, గుడి అనే తేడాలేకుండా ఓ విద్యార్థినిపై శివాలయంలోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ధామ్నోద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు సమీపంలోని ధామ్నోద్ పోలీస్ స్టేషన్ పధిలో ఓ శివాలయం నిర్మాణంలో ఉంది. పాట్లవాద్ గ్రామానికి చెందిన తన స్నేహితుడిని కలిసేందుకు వచ్చింది. అయితే, …
Read More »ఆ ఆలయంలో నిద్రిస్తే చాలు ఆడవాళ్ళు …!!
ఉద్యోగం రావాలనో.. పెళ్లికాని అబ్బాయిలు తన జీవితంలోకి మంచి అమ్మాయి భార్యగా రావాలనో, అమ్మాయిలయితే మంచి భర్త రావాలనో, తల్లిదండ్రులైతే తమ పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని దేవుడికి ప్రార్థించేందుకు ఆలయాలకు వెళ్తుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే, పిల్లలు పుట్టాలని ఏ దేవుడికి ప్రార్థించాలి..? అసలు వారు మొక్కుకునేందుకు ఏవైనా ఆలయాలు ఉన్నాయా..? అంటే.. ఆలయం ఉందంటున్నారు ఆధ్యాత్మిక వేత్తలు. ఆలయంలో ఒక్క రోజు నిద్రిస్తే స్ర్తీలు గర్భవతులు …
Read More »