పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సీటీలో ఓ తెలుగు విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందినవ్యక్తిగా గుర్తించారు. మానసిక ఒత్తిడి వల్లనే ఆత్మహత్యకు పాల్పడినట్టు విద్యార్థి రాసిన సూసైడ్ నోట్ వల్ల తెలుస్తోంది. ఒంటరి జీవితాన్ని ముగిస్తున్నానని విద్యార్థి లేఖలో పేర్కొన్నాడు. సూసైడ్ నోట్ ప్రకారం.. ‘ఇక సెలవు. వెళ్లిపోతున్నాను. మిమ్ములనందరినీ వదిలిపెట్టి. నా చావుకు నేనే కారణం. నా ఈ 20 ఏళ్ల ప్రయాణంలో ఎవరైనా …
Read More »ట్రంప్ ట్రాప్ లో తెలుగోళ్ళు..14మంది తెలుగు విద్యార్థులు అరెస్ట్
అమెరికాలో తెలుగు విద్యార్థులను అరెస్ట్ చేయడం పై ఒక క్లారిటీ వచ్చింది.మన తెలుగోళ్ళు కొంతమంది అక్కడ పెద్ద ఎత్తున అక్రమ వలస నేరాలకు పాల్పడుతున్నారని సమాచారం.మనకి వచ్చిన సమాచారం ప్రకారం అమెరికాలోని హోమ్ లాండ్ సెక్యూరిటీ అదికారులు ఈ అక్రమ వలసల రాకెట్ ను చేదించి వలసదారుల గుట్టు బయట పెట్టేందుకు మిచిగన్ అనే రాష్ట్రంలో అధికారులు ఫేక్ యూనివర్సిటీని సృష్టించి..అందులో సరైన ధ్రువపత్రాలు లేని 600 మంది విదేశీయులను …
Read More »