రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉధృతంగా కొనసాగుతోంది ఈ చాలెంజ్ లో భాగంగా నటీనటులు; ప్రముఖులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలో తెలియజేస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ అక్కినేని సమంత ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి తన ఇంటి ఆవరణంలో మొక్కలు నాటిన యువ హీరోయిన్ రష్మిక మందన ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తెలియజేయడం …
Read More »సీనియర్ నటి, ఎంపీ సుమలతకు కరోనా
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి, మాండ్య MP సుమలత కు కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు.. ఆమెకు పాజిటివ్ అని తేలింది. ఎంపీగా ఉన్న ఆమె.. కరోనా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ క్రమంలోనే శనివారం ఆమెకు తలనొప్పి గొంతు నొప్పి వచ్చాయి. దీంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హోం ఐసోలేషన్లో ఉన్న ఆమె. …
Read More »పోలీస్ పాత్రలో శర్వానంద్?
హీరో శర్వానంద్ ఇప్పటికే ‘రాధ’ సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో సినిమాలో శర్వానంద్ పోలీస్ పాత్రలో నటించనున్నాడని సమాచారం. యువీ క్రియేషన్స్ బ్యానర్పై శర్వానంద్ ఒక సినిమా చేయనుండగా.. శ్రీరామ్ అనే యువ డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ పోలీస్ పాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది.
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన రేడియో జాకీ చైతు
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విదతలో భాగంగా దేతడి హారిక ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జర్నలిస్ట్ కాలనీ లోని పార్క్ లో మొక్కలు నాటిన రెడియో జాకీ చైతు. ఈ సందర్భంగా చైతు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా గొప్పది. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన నటి యాంకర్ హిమజ
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ శివ జ్యోతి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటిన ప్రముఖ నటి; యాంకర్ హిమజ. ఈ సందర్భంగా హిమజ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ గారు సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా పచ్చదనం పెంచడం కోసం ఈ మొక్కలు నాటే కార్యక్రమం తీసుకున్నారని …
Read More »బిగ్ బాస్ -4లో 4గురు హీరోయిన్స్
బిగ్ బాస్ 4 సీజన్ ను త్వరలో ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సీజన్ కు హోస్ట్ గా మళ్ళీ నాగార్జున చేస్తాడు అని లేదు ఆయన కోడలు అక్కినేని సమంత చేస్తుంది అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ బిగ్ బాస్ 4 గురించి మరో క్రేజీ రూమర్ బయటకు వచ్చింది. అదేంటంటే ఇందులో పాల్గొనే …
Read More »నటి సమంత ఫ్రెండ్కి కరోనా..
ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. నటుడు, నిర్మాత బండ్ల గణేష్కి కరోని పాజిటివ్ రావడంతో అందరు ఉలిక్కి పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతున్నట్టు తెలుస్తుంది. కట్చేస్తే సౌత్ స్టార్ బ్యూటీ సమంత అతని భర్త నాగచైతన్యకి కరోనా సోకిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టార్ యాక్ట్రెస్ సమంత కొద్ది రోజుల క్రితం తన ఫ్రెండ్, పాపులర్ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి బుగ్గపై …
Read More »కొత్త లుక్ లో విజయ్ దేవరకొండ
యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త లుక్లో కనిపించి అందర్నీ సర్ప్రైజ్ చేశారు. ఫాదర్స్ డే సందర్భంగా ఆయన తన తండ్రితో కలిసి తీసుకున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ‘నేను ఏ నిర్ణయం తీసుకున్నా.. తప్పులు చేసినా.. రిస్క్ తీసుకున్నా.. సాహసాలు చేసినా.. పోరాడినా.. నీ వెంట నేనున్నానని నాన్న ధైర్యం చెప్పేవారు. ఫాదర్స్ డే శుభాకాంక్షలు డాడీ.. ఐ లవ్ యూ..’ అని విజయ్ పోస్ట్ చేశారు. …
Read More »టాలీవుడ్ ప్రముఖుడికి కరోనా పాజిటీవ్..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్ వచ్చిందన్న సమాచారం మీడియాలో వచ్చింది. బండ్ల గణేష్ హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లగా డాక్టర్లు మొదట కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించారు.ఆ మీదట ఆయన కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఈ పరీక్షలో పాజిటివ్ వచ్చినట్టు మీడియా కదనంగా ఉంది. ప్రస్తుతం బండ్ల గణేష్ను క్వారంటైన్కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు ఆ వార్త తెలిపింది. దీంతో …
Read More »మహేష్ కి జోడిగా కీర్తి సురేష్
మహేశ్బాబు కథానాయకుడిగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇటీవల కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో మహేశ్బాబు మాస్ లుక్లో ఆకట్టుకున్నారు. చెవిపోగుతో మెడపై రూపాయి టాటూతో కనిపించారు. కాగా, ఈ సినిమాలో మహేశ్ సరసన ఎవరు నటిస్తారన్న ఉత్కంఠకు తెరపడింది. ‘మహానటి’తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక కీర్తిసురేశ్ నటించనున్నారు. తాజాగా ఇన్స్టా లైవ్లో …
Read More »