హీరోయిన్ తమన్నా తల్లిదండ్రులకు (సంతోష్ భాటియా, రజనీ భాటియా) కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలిపారామె. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ – ‘‘గత వారం చివర్లో అమ్మానాన్న ఇద్దరికీ కొద్దిపాటి కోవిడ్–19 లక్షణాలు కనిపించాయి. ముందు జాగ్రత్తగా ఇంట్లో ఉన్న అందరం కరోనా టెస్ట్ చేయించుకున్నాం. అమ్మానాన్నకు కరోనా పాజిటివ్ వచ్చింది. నాకు, మా ఇంట్లోని మిగతా స్టాఫ్కు నెగటివ్ …
Read More »పెళ్లి కొడుకుగా శర్వానంద్
2020 అస్సలు బాగోలేదని అందరూ పెదవి విరుస్తుంటే టాలీవుడ్లోని హీరోలు మాత్రం దీనికి మించిన శుభ ముహూర్తం దొరకదంటూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. హీరోలు నిఖిల్ సిద్ధార్థ్, నితిన్, రానా దగ్గుబాటి ఇప్పటికే వివాహలు చేసుకొని ఓ ఇంటివారయ్యారు. మరోవైపు మెగా డాటర్ నిహారిక ఎంగేజ్మెంట్ అవగా, ‘కృష్ణా అండ్ హిజ్ లీల’ నటి షాలిని తమిళ దర్శకుడు మనోజ్తో ఏడడుగులు నడిచిన విషయం తెలిసిందే. తాజాగా మరో యువ కథానాయకుడు …
Read More »నాకు ఆ “అనుభవం” ఎదురైంది
సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్ వల్ల ‘మీ టూ’ అనే ఉద్యమమే మొదలైంది. చాలా మంది తమకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చారు. అయితే ఈ మధ్య కాస్టింగ్ కౌచ్ వివాదం చల్లబడ్డట్టే కనిపిస్తుంది. కానీ.. అక్కడక్కడా దీనికి సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినట్లు వార్తలు …
Read More »మొక్కలు నాటిన లావణ్య త్రిపాఠి
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం రోజురోజుకు ఉధృతంగా కొనసాగుతోంది దీని లో పాల్గొని మొక్కలు నాటడానికి ప్రముఖులు కుతూహలంతో ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ఇచ్చిన స్వీకరించి నేడు సహస్త్రధర; ఉత్తరాఖండ్ లో తన స్నేహితులు; కుటుంబ సభ్యులతో కలిసి 50 మొక్కలను నాటిన ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో …
Read More »నా వల్ల ఎస్పీ బాలుకు కరోనా రాలేదు
జూలై నెలాఖరులో రామోజీ ఫిలిం సిటీలో ఓ మ్యూజికల్ షో జరగగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలసుబ్రహ్మణ్యం, సునీత, మాళవికతో పాటు పలువురు కరోనా బారిన పడ్డారు. బాలు ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉండటంతో అభిమానులు, కుటుంబ సభ్యులు కంగారు పడుతున్నారు. ఇదే సందర్భంలో బాలుకి కరోనా సోకడానికి యువ సింగర్ మాళవిక కారణమంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మాళవికకి కరోనా అని తెలిసిన కూడా ఈవెంట్లో పాల్గొందని, ఈమె …
Read More »సరికొత్త ఛాలెంజ్ విసిరిన సమంత
సమంత మరో కొత్త ఛాలెంజ్కి శ్రీకారం చుట్టింది. గ్రో విత్ మీ అనే ఛాలెంజ్ మొదలు పెట్టిన సామ్ తనలానే ఇంటిలో కూరగాయలు పెంచాలని పిలుపునిచ్చారు. ఈ ఛాలెంజ్కు ముందుగా ఆమె మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్లను నామినేట్ చేశారు. ఈ ఛాలెంజ్ మరింత ముందుకు పోతుందని సామ్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఈ జర్నీలో తనను ప్రోత్సహించిన అభిమానులకు సమంత కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే కొన్ని వారాల్లో …
Read More »సాహాసం చేస్తున్న రకుల్ ప్రీత్
ఇప్పటివరకు గ్లామరస్ పాత్రల్లో మెరిసిన ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో ఓ డీ-గ్లామర్ రోల్ చేయబోతోందట. సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా డైరెక్టర్ క్రిష్ రూపొందించనున్న సినిమాలో రకుల్ మేకప్ లేకుండా నటించబోతోందట. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కబోతోందట. `జంగిల్ బుక్` తరహాలో వివిధ జంతువులను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఈ సినిమాలో రకుల్ రైతు కూలీగా కనిపించబోతోందట. పల్లెటూరిలో కనిపించే …
Read More »వెబ్సిరీస్లో అతిథిగా కియారా
అందాల నాయిక కియారా అడ్వాణీ వెబ్సిరీస్లో అతిథి పాత్రలో తళుక్కుమనబోతుంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా జీవితంపై ‘మసాబా మసాబా’ పేరుతో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఇందులో ఓ సినిమా హీరోయిన్గా కనిపించనుంది కియారా. మసాబా స్టోర్కి వెళ్లి ఓ డ్రెస్ కొనుగోలు చేసే సన్నివేశంలో ఆమె నటించింది. ఈ సన్నివేశంలో ఎంతో వినోదం పండిందని చెబుతోంది కియారా. ఈ చిత్ర నిర్మాత అశ్విని నాకు ఈ …
Read More »సరికొత్త పాత్రలో శృతిహాసన్
ఎస్పీ జననాధన్ దర్శకత్వం వహిస్తున్న ‘లాభం’ చిత్రంలో అందాల భామ శ్రుతిహాసన్ గ్రామీణ నృత్యకళాకారిణి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు సినీ నటుడు జగపతిబాబు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. డి. ఇమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్సేతుపతి, పి.ఆర్ముగకుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్సేతుపతి సంఘసేవకుడిగా నటిస్తున్నారని, అతడి సేవలను చూసి మెచ్చుకుని శ్రుతి హాసన్ …
Read More »మెగా ఫ్యాన్స్ కు చిరు బర్త్ డే గిఫ్ట్
చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న. ప్రేక్షకులకు ఆ రోజున కొత్త సినిమాలో ఆయన లుక్ చూపించనున్నారు. చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. కొరటాల శివ దర్శకుడు. నిరంజన్రెడ్డి నిర్మాత. ఈ నెల 22న చిరంజీవి జన్మదినం సందర్భంగా సాయంత్రం నాలుగు గంటలకు సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నట్టు నిర్మాత తెలిపారు. పిడికిలి బిగించి ఎర్ర కండువా …
Read More »