రేణూ దేశాయ్.. పరిచయం అక్కరలేని పేరు. పవన్ కల్యాణ్ మాజీ భార్యగా ప్రస్తుతం పిలుస్తున్నప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రస్తుతం రేణూ ప్రయత్నాలు చేస్తోంది. అందుకే వ్యవసాయం పట్ల ఆమె ఆకర్షితురాలై.. రైతుల కష్టాలను తెలుసుకుంటూ.. తన దారి వేరు అనేలా రేణూ దేశాయ్ నడుస్తోంది. అయితే మంచి ప్రాజెక్ట్ వస్తే.. మళ్లీ తప్పకుండా రీ ఎంట్రీ ఇస్తానని అనేక సందర్భాల్లో ఆమె చెబుతూ వచ్చింది. అలాంటి సబ్జెక్ట్ …
Read More »బిగ్ బాస్ -4: ఒకరు ఔట్..ఒకరు సేఫ్
లీకు వీరులు చెప్పినదానికి అటూఇటుగా బిగ్బాస్ షోలో నేడు ఫేక్ ఎలిమినేషన్ జరిగింది. కాకపోతే హారికను సీక్రెట్ రూమ్లోకి పంపించకుండా ఇంట్లోనే కొనసాగించారు. నిన్న ఎలిమినేట్ అయిన కరాటే కల్యాణి హౌస్లో ఒకరిని నామినేషన్లోకి పంపించింది. వెళ్లిపోయే ముందు చివరిసారిగా హరికథ చెప్పి మొదటిసారి ఔరా అనిపించింది.
Read More »హిందీలో టబు..తెలుగులో తమన్నా
యువహీరో నితిన్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్. సుధాకర్రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు. హిందీ హిట్ ‘అంధాధున్’కి రీమేక్గా రూపొందుతోన్న ఈ చిత్రంలో నితిన్ సరసన నభా నటేశ్ కథానాయికగా నటించనున్నారు. హిందీలో రాధికా ఆప్టే పోషించిన పాత్రను తెలుగులో నభా చేయనున్నారు. ఈ చిత్రంలో మరో కథానాయికకు చోటుంది. కథలో కీలకమైన ఆ పాత్రను హిందీలో టబు …
Read More »మెగాస్టార్ కు చెల్లెగా స్టార్ హీరోయిన్
ఆచార్య’ను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీమతి సురేఖ సమర్పణలో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ఆగిన ఈ సినిమా షూటింగ్ను త్వరలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘ఆచార్య’ సినిమా తర్వాత ‘లూసిఫర్’ రీమేక్తో పాటు మెహర్ రమేశ్ దర్శకత్వంలో తమిళ చిత్రం ‘వేదాళం’ రీమేక్లో మెగాస్టార్ నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. వేదాళం రీమేక్ విషయానికొస్తే.. బ్రదర్, సిస్టర్ …
Read More »నాకు ఆ “ఆశ”ఎక్కువే
దక్షిణాది అందం శ్రుతిహాసన్ తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ నటించింది. ఈ మధ్య ఆమె అక్కడ సినిమాలేవీ చేయడం లేదు. దాంతో ఆమెకు అవకాశాలు లేవు అనుకున్నారట. ఈ విషయం ఆ నోట ఈ నోట ఆమె చెవిని పడింది. ‘‘నేను దక్షిణాది నుంచే వచ్చాను. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నాను. హిందీలోనూ నటించాను. శ్రుతి దక్షిణాదికే పరిమితమైంది. హిందీపై ఆమెకు ఆసక్తి లేదని కొందరన్నారట. నేను అన్ని భాషల …
Read More »అనుష్క సరికొత్త రికార్డు
సౌత్ ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే హీరోయిన్లలో బొమ్మాళీ అనుష్క ఒకరు. సినిమాలలో ఎలా కనిపించినా.. పబ్లిక్లో మాత్రం చాలా పద్ధతిగా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది. ఆమె సినిమాలు స్పీడ్ స్పీడ్గా చేయకపోయినా.. ఏదో ఒక రూపంలో అనుష్క ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివ్గా ఉండేది చాలా తక్కువే. అయినప్పటికీ సోషల్ మీడియా ఫేస్బుక్లో అనుష్క ఇప్పుడు సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. …
Read More »సరికొత్తగా ప్రియమణి
ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రం ‘కొటేషన్ గ్యాంగ్’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు బాలా దగ్గర అసోసియేట్గా చేసిన వివేక్ కె. దర్శకత్వం వహించనున్నారు. ‘శ్రీమన్నారాయణ, మిరపకాయ్, పైసా’ వంటి సినిమాలను హిందీలో డబ్ చేసిన ఫిల్మీ నాటీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై గాయత్రీ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా …
Read More »కరోనా వైరస్పై సంపూ సినిమా.
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై సినీ పరిశ్రమలో పలు సినిమాలు రూపొందుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో జాంబీరెడ్డి టైటిల్తో ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేస్తుండగా, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా కరోనా వైరస్ ఆధారంగా ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా, త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుంది. అయితే ఈ చిత్రాన్ని సంపూ స్పూఫ్ …
Read More »శ్రీదేవి బయోపిక్ లో హాట్ బ్యూటీ
ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ హవా తగ్గడం లేదు. రాజకీయ, సినీ, క్రీడలకు సంబంధించిన సెలబ్రిటీల జీవిత కథలు సినిమాల రూపంలో తెరకెక్కుతున్నాయి. తాజాగా ఇండియన్ సినిమాల్లో ఐదు దశాబ్దాల కెరీర్తో మూడు వందలకు పైగా సినిమాలు చేసిన దివంగత స్టార్ శ్రీదేవి బయోపిక్ను రూపొందించడానికి ఆమె భర్త బోనీ కపూర్ సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ బయోపిక్లో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే లేటెస్ట్గా నేను రేసులో ఉన్నాగా! …
Read More »పవర్ స్టార్ కు పాయల్ బర్త్ డే గిఫ్ట్
బుధవారం నాడు జన్మదినోత్సవం జరుపుకున్న పవర్స్టార్ పవన్కల్యాణ్కు టాలీవుడ్ అందాల రాక్షసి పాయల్ రాజ్ పుత్ ఒక గిఫ్ట్ ఇచ్చింది. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్ స్ఫూర్తితో హీరోయిన్ పాయల్ రాజ్పుత్ మూడు మొక్కలు నాటింది. వీటిని పవన్ కు అంకితం ఇచ్చింది. అనంతరం మరో నలుగురిని ఈ కార్యక్రమానికి నామినేట్ చేసింది. “గ్రీన్ ఇండియా` ఛాలెంజ్ స్ఫూర్తితో మూడు …
Read More »