పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్. తెలుగులోని అగ్రహీరోలందరి సరసనా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. అయితే టాలీవుడ్ కంటే ముందు బాలీవుడ్పైనే పూజ దృష్టి సారించింది. ఏకంగా హృతిక్ రోషన్ `మొహంజదారో` సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేసింది. అయితే ఆ సినిమా ఘోర పరాజయం పాలవడంతో అక్కడ పూజ కెరీర్ ముందుకు సాగలేదు. దీంతో టాలీవుడ్పై దృష్టి సారించి ఇక్కడి ప్రేక్షకుల్ని మెప్పించగలిగింది. ఆ తర్వాత …
Read More »పవన్ కు జోడిగా తమిళ భామ
గ్లామరస్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది తమిళ భామ ఐశ్వర్యా రాజేష్. తెలుగులో ఇప్పటికే మంచి పాత్రలు చేసిన ఐశ్వర్యకు ఇటీవలి కాలంలో అవకాశాలు బాగా పెరిగాయి. రాజమౌళి `ఆర్ఆర్ఆర్`లో గిరిజన యువతి పాత్రలో ఐశ్వర్య కనిపించబోతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే అది ఇంకా అధికారికం కాదు. తాజాగా మరో భారీ సినిమాలో ఐశ్వర్య నటించబోతందంటూ వార్తలు ప్రారంభమయ్యాయి. `అయ్యప్పనుమ్ కోషియమ్` …
Read More »ముంబై ఎయిర్పోర్ట్లో పూజా హెగ్డే
ప్రస్తుతం టాలీవుడ్లో పూజా హెగ్డే అత్యంత బిజీ హీరోయిన్. అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోంది. పూజ ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ `రాధేశ్యామ్`లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటలీ వెళ్లింది.తాజాగా అక్కడి నుంచి భారత్కు వచ్చేసింది. తాజాగా ముంబై ఎయిర్పోర్ట్లో దర్శనమిచ్చింది. `రాధేశ్యామ్`కి సంబంధించి ఇటలీ షెడ్యూల్ షూటింగ్ను పూజ పూర్తి చేసినట్టు సమాచారం. అందుకే పూజ భారత్కు తిరిగి …
Read More »కీర్తి సురేష్ ఫోటో వైరల్.. ఎందుకంటే…!
‘మహానటి’సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ మూవీ ‘మిస్ ఇండియా. టైటిల్ చూసి ఈ సినిమా అందానికి సంబంధించిందై ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ సినిమా ట్రైలర్ చూసి షాక్ అయ్యారు. మన తెలుగు వారు ఎంత గానో ప్రేమించే ఛాయ్ గురించి సినిమాలో ఉండటం చూసి సంతోష పడ్డారు. తాజాగా కీర్తి సురేష్ తన ఇన్ స్టాగ్రామ్ …
Read More »పవన్ కు సతీమణిగా సాయిపల్లవి…?
పవన్కల్యాణ్ సరసన సాయిపల్లవి నటించనున్నారా? అంటే… ‘అవును’ అనే సమాధానం సినీ వర్గాల నుండి వినబడుతోంది. మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. అందులో శక్తిమంతమైన పోలీస్ అధికారి పాత్రను పవన్ పోషించనున్నారు. ఆయన భార్య పాత్రలో సాయిపల్లవి నటించనున్నారని వినికిడి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. ఈ చిత్రంలో పవన్తో పాటు మరో కథానాయకుడికి చోటుంది. అందులో రానా దగ్గుబాటి …
Read More »శ్రీకాంత్ సరసన శృతి
శ్రీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న ‘మరణమృదంగం’లో కథానాయికగా శృతి సోదీని ఎంపిక చేసినట్టు చిత్రనిర్మాత కుంచపు రమేశ్ తెలిపారు. తెలుగు తెరకు ‘పటాస్’తో కథానాయికగా పరిచయమైన ఆమె… తర్వాత ‘సుప్రీమ్’లో ప్రత్యేక గీతంలో సందడి చేశారు. మరో రెండు చిత్రాల్లో కథానాయికగా చేశారు. కొంత విరామం తర్వాత మళ్లీ తెలుగులో చిత్రం చేస్తున్నారు. వెంకటేశ్ రెబ్బా దర్శకత్వం వహిస్తున్న ‘మరణమృదంగం’ ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. నవంబర్లో చిత్రీకరణ మొదలు పెట్టనున్నారు. ఈ …
Read More »కరోనా టైంలో కూడా ఎంజాయ్ చేస్తున్న హాట్ బ్యూటీ
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇపుడు సెలబ్రిటీల్లో చాలా మంది ఫేవరెట్ టూరిజం డిస్టినేషన్ గా గోవాను ఎంచుకుంటునున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని భాషల నటీనటులు రిలాక్స్ అయ్యేందుకు గోవా వెళ్తున్నారు. టాలీవుడ్ నటి సురేఖావాణి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సీనియర్ గోవా ట్రిప్ కు వెళ్లింది. గోవా లొకేషన్ లో క్యాండిల్ లైట్ డిన్నర్ చేసింది. ఎరుపు …
Read More »మత్తెక్కిస్తున్న రాశీ ఖన్నా
‘ఊహలు గుసగుసలాడే’తో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రాఖీఖన్నా కెరీర్లో అద్భుతమైన పాత్రలు పోషించింది. ఊహాలు గుసగుసలాడే చిత్రంలో సాయి శిరీష ప్రభావతిగా నటించగా, ఈ పాత్ర ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ‘ప్రతిరోజూ పండగే’లో టిక్టాక్ స్టార్ ఏంజెల్ ఆర్నా పాత్ర ప్రేక్షకులను కట్టిపడేసింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసిన రాశీ.. ప్రస్తుతం కోలీవుడ్లో వరుస ప్రాజెక్ట్లతో బిజీగా ఉంది. ప్రతి పాత్రలోనూ కాస్త హాస్యాన్ని …
Read More »వర్షంలో సైతం రకుల్ ప్రీత్ సింగ్
కుండపోతగా వర్షం కురుస్తున్నా వృత్తిపట్ల నిబద్ధతను చాటుకుంటోంది రకుల్ప్రీత్సింగ్. వర్షంలోనే షూటింగ్లో పాల్గొంటున్నది. రకుల్ప్రీత్సింగ్, వైష్ణవ్తేజ్ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. వాన తాలూకు సన్నివేశాల్ని నిజమైన వర్షంలో చిత్రీకరిస్తున్నామంటూ ఈ సినిమా షూటింగ్ అనుభవాల్ని సోషల్మీడియా ద్వారా రకుల్ప్రీత్సింగ్ వెల్లడించింది. ‘వర్షం నుంచి మమ్మల్ని మేము కాపాడుకుంటూ కెమెరా తడవకుండా జాగ్రత్తపడుతూ షూటింగ్ చేస్తున్నాం. కరోనా …
Read More »తారక్ తో సమంత
ఎన్టీఆర్, సమంత కలయికలో వచ్చిన సినిమాలన్నీ పెద్ద విజయాల్ని సాధించాయి. తాజాగా వీరిద్దరూ కలిసి ఐదోసారి జోడీకట్టబోతున్నట్లు తెలిసింది. ‘అరవింద సమేత వీర రాఘవ సమేత’ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసింది. హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందనున్న ఈ చిత్రంలో కథానాయికగా సమంత పేరును చిత్రబృందం పరిశీలిస్తోన్నట్లు తెలిసింది. ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అమెరికా …
Read More »