ఏడేండ్లుగా తన అందం, అభినయంతో తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది ఢిల్లీ భామ రాశీఖన్నా. స్టార్ హీరోలు, యువ హీరోలతో నటిస్తూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం తమిళ సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన ఈ భామ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే ఓ విషయం చెప్పింది. ఇంతకీ ఆ విషయమేంటనుకుంటున్నారా..? రాశీఖన్నా కోలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాలిటిక్స్ గురించి మాట్లాడింది. ‘చిన్నప్పటి నుంచి నాకు …
Read More »తొలిసారిగా కాజల్ అగర్వాల్ సరికొత్తగా
అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ ఇటీవలే మాల్దీవుల్లో హనీమూన్ యాత్రను ముగించుకొని వచ్చింది. చిరకాల ప్రియుడు గౌతమ్ కిచ్లును గత నెలలో ఆమె వివాహమాడిన విషయం తెలిసిందే. హనీమూన్ ముగియడంతో ఇక సినిమాలపై దృష్టిపెట్టబోతున్నది కాజల్ అగర్వాల్. తాజాగా తమిళంలో ఆమె ఓ హారర్ చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రానికి ‘ఘోస్టీ’ అనే టైటిల్ను ఖరారు చేశారు. డీకే దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నలుగురు కథానాయికల్లో ఒకరిగా కాజల్ …
Read More »నటి వీజే చిత్ర ఆత్మహత్య
తమిళనాడు రాజధాని చైన్నైలోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో తమిళ టీవీ నటి వీజే చిత్ర (28) ఆత్మహత్య చేసుకున్నారు. విజయ్ టీవీలో ప్రసారమయ్యే పాండియన్ స్టోర్స్ సిరీస్లో ముల్లా పాత్రను పోషించి ఎంతో పేరు తెచ్చుకుంది. 2013 లో పీపుల్స్ టెలివిజన్లో వాట్ ది లా సేస్పై వ్యాఖ్యాతగా టీవీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సన్ టీవీలో ప్రసారమైన లిటిల్ డాడీ, బిగ్ డాడీ సిరీస్లో నటించింది. సినిమాల్లో …
Read More »తన రెండో పెళ్ళికి అసలు కారణం చెప్పిన సునీత
ప్రముఖ గాయని సునీత వివాహంపై వస్తున్న రూమర్లకు చెక్ పడింది. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు ఫుల్స్టాప్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు సునీత. తన లైఫ్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే.. ఆమె పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. ఫేస్బుక్లో ఎంగేజ్మెంట్ ఫొటోలను షేర్ చేస్తూ తన రెండో పెళ్లికి సంబంధించిన కారణాలు …
Read More »రొమాన్స్ చేయడం మర్చిపోయా-తమన్నా
‘యాక్షన్ సినిమాలు, వెబ్సిరీస్లలో నటిస్తూ బిజీ అయిపోయా. లవ్స్టోరీ చేసి చాలా కాలమైంది. రొమాన్స్ చేయడం మర్చిపోయా’ అని తెలిపింది తమన్నా. ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. నాగశేఖర్ దర్శకత్వం వహిస్తూ భావనారవితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యదేవ్, మేఘా ఆకాష్ కీలక పాత్రధారులు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేసింది. తమన్నా మాట్లాడుతూ ‘కోవిడ్ ప్రభావిత పరిస్థితుల్లో …
Read More »హారికకు కిస్ పెట్టిన సోహైల్
గ్ బాస్ ఇచ్చిన అధికారం అనే టాస్క్లో రాజుగా సోహైల్ పదవీ సమయం ముగియడంతో ఆ బాద్యతను అభిజీత్కు ఇచ్చాడు. మనోడు పెద్దగా ఎంటర్టైన్ చేసినట్టు ఎక్కడా కనిపించలేదు. తను రాజుగా ఉన్నంతకాలం హారిక మాటకు ముందోసారి, చివరోసారి ఇకిలి పికిలి అనే పదాన్ని ఉపయోగించాలని ఆదేశించాడు. ఇక మోనాల్ పాటకు సోహైల్, అరియానా రొమాంటిక్గా డ్యాన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఏదో సాదాసీదాగా అభిజీత్ రాజు టాస్క్ జరిగింది. …
Read More »కృతిసనన్కు కరోనా
బాలీవుడ్లో కరోనా కల్లోలం గుబులు రేపుతుంది. ఇటీవల జుగ్ జుగ్ జియో చిత్ర షూటింగ్లో పాల్గొన్న వరుణ్ ధావన్, నీతూ కపూర్, రాజ్ మెహతాలకు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్కు కూడా కరోనా సోకినట్టు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితమే ఈ అమ్మడు రాజ్కుమార్ రావు సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని చంఢీఘర్ నుండి ముంబై వచ్చింది. అందుకు సంబంధించిన పోస్ట్ని సోషల్ మీడియాలో …
Read More »బికినీలో రెచ్చిపోయిన మధురిమ
స్టార్ హీరోయిన్లు నుంచి.. ఫేడవుట్ అయిన హీరోయిన్ల వరకు ఇప్పుడు హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాని వేడిక్కిస్తున్నారు. ఇక విహారయాత్ర అంటూ.. మాల్దీవుల్లో హీరోయిన్లు ఇస్తున్న భంగిమలైతే.. కుర్రకారుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక తెలుగులో మధురిమ పేరుతో కొన్ని సినిమాలలో నటించిన నటి మధురిమ.. ఆ తర్వాత నైరా బెనర్జీ అంటూ పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. అయితే పేరు మార్చుకున్నా కూడా ఆమెకు అదృష్టం కలిసిరాలేదనే చెప్పుకోవాలి. …
Read More »సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసేందుకు రెడీ అంటున్న హాట్ బ్యూటీ
టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రం జాంబీరెడ్డి. చైల్డ్ యాక్టర్ తేజ సజ్జా ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మధ్య కాలంలో పక్క రాష్ట్రాల హీరోయిన్లు తెలుగు ప్రేక్షకులను పలుకరిస్తున్నారు. తాజాగా మరో బ్యూటీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఇంతకీ ఆ సుందరి ఎవరనుకుంటున్నారా..? జాంబీరెడ్డి చిత్రంతో మహారాష్ట్ర బ్యూటీ దక్షా నగార్కర్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు …
Read More »అలియాభట్ తెలుగులోకి ఎంట్రీ
బాలీవుడ్ అగ్ర కథానాయిక అలియాభట్ ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా చారిత్రక నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ షూటింగ్లో అలియాభట్ జాయిన్ అయింది. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ‘నిరీక్షణకు తెరపడింది. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కోసం హైదరాబాద్కు చేరుకున్నా’ అని అలియాభట్ ఇన్స్టాగ్రామ్లో పేర్కొంది. …
Read More »