మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న 154వ సినిమాలో మాస్ మహారాజ రవితేజ నటించబోతున్నాడనే లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రాన్ని పూర్తి చేసిన చిరు, ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’, బాబీ దర్శకత్వంలో మెగా ‘154’వ చిత్రాన్ని కూడా సెట్స్పైకి తీసుకు రాబోతున్నారు. ఇటీవలే ఈ …
Read More »కేటీఆర్లాంటి నేత ఉంటే నాలాంటి వాళ్ల అవసరం ఉండదు : సోనుసూద్
కేటీఆర్లాంటి నేత ఉంటే తనలాంటి వాళ్ల అవసరం ఎక్కువగా ఉండని సినీ ప్రముఖ సినీ నటుడు సోనుసూద్ అన్నారు. సోమవారం హెచ్ఐసీసీలో కొవిడ్-19 వారియర్స్ సన్మాన కార్యక్రమం తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్, సినీ నటుడు సోనుసూద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సోనుసూద్ మంత్రి కేటీఆర్పై ప్రశంసలు కురిపించారు. కొవిడ్తో ఉద్యోగాలు, చదువులు, ఆత్మీయులను కోల్పోయిన వారు చాలా …
Read More »త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగాస్టార్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మెగాస్టార్ చిరంజీవి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ది చాలా క్రేజీ కాంబినేషన్ అని అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇంతకు ముందు చిరంజీవి ‘జై చిరంజీవా’ సినిమా కోసం త్రివిక్రమ్ కథ, మాటలు అందించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ అందులోని కామెడీని ఇప్పటికీ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరంజీవి నటించే సినిమాకి సన్నాహాలు జరుగుతున్నట్టు టాక్. …
Read More »దుమ్ము లేపోతున్న భీమ్లా నాయక్ Latest Song
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో రూపొందుతున్న సూపర్ హిట్ చిత్రం భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంలో ఈ సినిమాను చూసిన సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత నాగ వంశీ ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులు దక్కించుకున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందనే …
Read More »Priyamani విడాకులు తీసుకుందా..?
ప్రస్తుతం సెలబ్రిటీల వైవాహిక బంధాలు ఎక్కువ రోజులు నిలవడం లేదు. పెళ్లైన మూడు నాలుగు సంవత్సరాలకే విడాకులు తీసుకుంటున్నారు.రీసెంట్గా సమంత-చైతూలు విడాకులు తీసుకోగా, గత కొద్ది రోజులుగా ప్రియాంక తన భర్తకు విడాకులు ఇవ్వబోతున్నట్టు జోరుగా ప్రచారం నడుస్తుంది. గతంలో ముస్తఫాకు నేను విడాకులు ఇవ్వలేదని, ఇప్పటికి నేను అతని భార్యనే అని ముస్తాఫా మొదటి భార్య అయేషా ఆరోపించింది. ప్రియమణితో అతడి వివాహం చెల్లదని సోషల్ మీడియా వేదికగా …
Read More »రజనీకాంత్ – శివ కాంబినేషన్లో మరో మూవీ
సూపర్ స్టార్ రజినీకాంత్ దీపావళి పండుగ సందర్బంగా ‘అణ్ణాత్త’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులోనూ ఈ చిత్రం ‘పెద్దన్న’గా రిలీజైంది. ఈ మూవీకి మాస్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వం వహించాడు. భారీ అంచనల మధ్య విడుదైలన ‘అణ్ణాత్త’ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం రజనీకాంత్ – శివ కాంబినేషన్లో మరో మూవీకి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. శివ దర్శకత్వంలో అజిత్ …
Read More »లాస్య ‘దీపావళి’ స్పెషల్ వీడియో సాంగ్ లో అమృత ప్రణయ్
యాంకర్ లాస్య సంచలనాలకు తెరలేపారు. తాజాగా ఆమె ‘దీపావళి’ స్పెషల్గా ఓ వీడియో సాంగ్ను విడుదల చేశారు. ఈ వీడియోలో లాస్యతో పాటు ఆ మధ్య పరువు హత్య నేపథ్యంలో భర్త ప్రణయ్ను కోల్పోయిన అమృత ప్రణయ్ కూడా జత కలవడంతో.. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వీరితో పాటు గలాటా గీతూ, అలేఖ్య వంటివారు కూడా ఈ సాంగ్లో డ్యాన్స్ చేశారు. చక్కని సాహిత్యంతో ‘దీపావళి’ స్పెషల్గా …
Read More »డాక్టర్ రాజశేఖర్కి పితృవియోగం
యాంగ్రీ హీరోగా టాలీవుడ్లో టాప్ క్రేజ్ తెచ్చుకున్న డాక్టర్ రాజశేఖర్కి పితృవియోగం కలిగింది.రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్(93) సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గోపాల్ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.వరదరాజన్ గోపాల్ చెన్పై డీసీపీగా రిటైర్ అయ్యారు. వరదరాజ గోపాల్కు ఐదుగురు సంతానం కాగా.. ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హీరో రాజశేఖర్, వరదరాజన్ గోపాల్కు రెండో సంతానం.శుక్రవారం ఉదయం …
Read More »RRR గురించి Latest Update
Junior ఎన్టీఆర్, MegaPowerStar రామ్ చరణ్ కథానాయకులుగా నటించిన SS Rajmouli తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. . జనవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దీపావళికి చిన్న టీజర్ని వదిలారు. ఇప్పుడు ఓ గీతాన్ని వినిపించ బోతున్నారు. ‘నాటు నాటు’ అంటూ సాగే ఈ పాటని ఈనెల 10న విడుదల చేస్తారు. ఇందుకు సంబంధించి ఓ స్టిల్ని కూడా వదిలారు. ఎన్టీఆర్, చరణ్ మాస్ స్టెప్పులు వేస్తూ కనిపించారు. …
Read More »మరోసారి హిట్ కాంబోనేషన్ లో శృతి హసన్
ఈ ఏడాది క్రాక్ సినిమా సక్సెస్తో ఫుల్ జోష్ మీదున్నాడు టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని . హీరో నందమూరి బాలకృష్ణ , గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మాస్ ఎంటర్ టైనర్ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబో ప్రాజెక్టుపై ఆసక్తికర వార్తను మేకర్స్ అందరితో పంచుకున్నారు. కోలీవుడ్ భామ శృతిహాసన్ను హీరోయిన్గా ఫైనల్ చేశారు.శృతిహాసన్కు టీంలోకి స్వాగతం అంటూ అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ స్టిల్ను విడుదల …
Read More »