Home / Tag Archives: telanganagovernament (page 18)

Tag Archives: telanganagovernament

ప్రజా సమస్యల పరిషారానికై ప్రజాప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన ప్రజలు మరియు సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎటువంటి సమస్యలు ఉన్నతన దృష్టికి తీసుకురావాలని …

Read More »

కూకట్ పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 సంవత్సరాల లో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలుపుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ అధికారుల సమక్షంలో అక్కడికక్కడ పరిష్కారం చేస్తున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.కూకట్ పల్లి నియోజకవర్గంలోని బాలనగర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరో రోజు పాదయాత్రను ప్రారంభించారు. ప్రజలందరూ మంగళహారతులతో స్వాగతం పలుకుతూ పాదయాత్ర కొనసాగించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం …

Read More »

మంత్రి పువ్వాడకు ఘన స్వాగతం

తెలంగాణ రాష్ట్రంలో పేదల రవాణా సౌకర్యన్ని మరింత పటిష్ట పరచి, మరింత మెరుగు చేసేందుకే టిఎస్ ఆర్టీసి ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఅర్ గారు చారిత్రత్మికమైన నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పేర్కొన్నారు. రూ.150 కోట్లతో మున్నేరు ఆర్సీసీ కాంక్రీట్ వాల్ నిర్మాణం, నిన్న అసెంబ్లీలో ఆర్టీసి ని ప్రభుత్వంలో విలీనం అనంతరం మొదటి సారి ఖమ్మం విచ్చేసిన సందర్భంగా …

Read More »

పాతబస్తీని ఐటీ బస్తీగా మార్చే బాధ్యత నాదే: మంత్రి కేటీఆర్

గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఐటీ రంగం సృష్టించిన ఉద్యోగాల్లో 44% వాటాతో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నదని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఐటీ ఎగుమతులు, ఎస్సార్డీపీపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. 2014 నాటికి ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్లు కాగా.. 2014 నుంచి 2023 నాటికి రూ.2,41,275 కోట్లకు ఎగబాకినట్ట్టు …

Read More »

జయ శంకర్ సర్ సేవలు మరువలేనివి…వారికి ఘన నివాళులు

“కొంత మంది తెలంగాణ ఉద్యమంలో సానుభూతి పరులుగా ఉన్నారు. కొంత మంది పార్ట్ టైం ఉద్యమ కారులు ఉన్నారు. కొంతమంది వివిధ రాజకీయ పార్టీల వేదికల్లో ఫుల్ టైం ఉద్యమ కారులుగా ఉన్నారు. కానీ ఆచార్య జయశంకర్ సార్ తన జీవిత కాలం తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసారు” అని రాష్ట్ర రోడ్లు భవనాలు,శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆచార్య జయశంకర్ …

Read More »

గద్దర్ మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

good new for govt employees telangana SARKAR hike da/dr

తెలంగాణ పాటకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ప్రజా వాగ్గేయకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో తన పాటద్వారా పల్లె పల్లెనా భావజాలవ్యాప్తి చేసిన గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) మరణం గురించి తెలిసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తెలంగాణ కోసం తన ఆట పాటలతో ప్రజల్లో స్వరాష్ట్ర చైతన్యాన్ని రగిలించిన గదర్ ప్రజాయుద్దనౌకగా ప్రజల …

Read More »

రూ.28.96 కోట్ల చేనేత కార్మికుల రుణాలు మాఫీ

నేడు జాతీయ చేనేత దినోత్సవం (ఆగష్టు 7) సందర్భంగా చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండేలా, వారి కుటుంబాల్లో సంతోషం ఉండేలా వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు సిఎం వెల్లడించారు.బడుగు, బలహీనవార్గాల కుటుంబాలకు అన్ని వేళలా ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని సీఎం కేసిఆర్ అన్నారు.చేనేత కార్మికులకు సంక్షేమంలో భాగంగా నెలకు 2,016 రూపాయల చొప్పున తెలంగాణ ప్రభుత్వం పింఛను …

Read More »

తెలంగాణను ముంచింది కాంగ్రెస్సే

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ గోల్మాల్… రైతుబంధుకు రాంరాం… దళితబంధుకు జైభీం… ప్రాణాన్ని ఫణంగా పెట్టి తెలంగాణ సాధించి… అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు, అనేక రంగాల్లో తెలంగాణ నమూనాగా నిల్చి నంబర్ వన్ గా నిలబెడుతున్నందుకు కాంగ్రెస్ నేతలు నాకు పిండం పెడతారంట… ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఎవరికి పిండం పెట్టాలో నిర్ణయించుకోవాలి. చెయ్యగలిగిందే చెప్పాలి. చెప్పింది ధైర్యంగా చెయ్యాలె… ఇక బీజేపీ కూడా తక్కువేమీకాదు… ఒక ఓటు రెండు …

Read More »

గద్దర్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

ప్రజా యుద్ధనౌక గద్దర్ గారి పార్థివదేహాన్ని ఎల్బీ స్టేడియంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. విద్యార్థి దశలోని వారి యొక్క పాటలతో వారి ఒక మాటలతో స్ఫూర్తి నింపి వామపక్ష ఉద్యమంలో ప్రజా గొంతుకైయ్యారని. మలిదశ ఉద్యమంలో వారి యొక్క పాటలతో ఉద్యమాన్ని యావత్ తెలంగాణను ఏకం చేసిన వారి మరణం బాధాకరమైన విషయమని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు సంతాపాన్ని …

Read More »

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాం ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర మంత్రులు డా. వి. శ్రీనివాస్ గౌడ్, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గార్లు రంగారెడ్ది జిల్లా కందుకూరు చౌరస్తా లో స్ధానిక గీత కార్మిక పారిశ్రామిక సహకార సంఘాల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని MLC గోరేటి వెంకన్న గారితో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… సుమారు 350 ఏళ్ల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat