Home / Tag Archives: telanganacmo (page 467)

Tag Archives: telanganacmo

దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ

తెలంగాణ రాష్ట్రం పలు రంగాల్లో మంచి ప్రతిభను కనబరుస్తూ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలుస్తున్న సంగతి విదితమే.ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న సర్కారు దవఖానాలకు మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అందులో భాగంగా సర్కారు ఆసుపత్రులల్లో నెలకొన్న అత్యున్నత ప్రమాణాలు,పరిశుభ్రత విషయంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ ఆస్పత్రుల జాబితాను నేషనల్ క్వాలిటీ ఆస్యురెన్స్ స్టాండర్డ్ (ఎన్ క్యూఏఎస్)బుధవారం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా …

Read More »

ఆవిష్కరణల్లో తెలంగాణ ముందంజ

తెలంగాణ రాష్ట్రం సాంకేతిక ఆవిష్కరణల్లో దేశంలోనే ముందంజలో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేరంజన్ వెల్లడించారు. ఆల్ ఇండియా రేడియోతో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేరంజన్ మాట్లాడుతూ” ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో పలు అవిష్కరణలకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామంగా మారిందని అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడో ఉన్న మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్యసంబంధిత సేవలకు డ్రోన్లు వినియోగిస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆధునీక సాంకేతిక …

Read More »

తెలంగాణలో రైతన్నకు అందుబాటులో యూరియా..

తెలంగాణలో ఈ సీజన్లో చాలా చోట్ల సాధారణ వర్షపాతం నమోదైన సంగతి విదితమే. దీంతో రైతన్నలు వరినాట్లు మొదలెట్టారు. గతంలో కంటే ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా 111% వరినాట్లు వేశారు .దీంతో తెలంగాణ వ్యాప్తంగా యూరియా డిమాండ్ ఎక్కువైంది. పెద్దన్న పాత్రలో ఉన్న కేంద్ర సర్కారు రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఎరువులను కూడా ఇవ్వలేదు. అందుకే రైతన్నలు ఎలాంటి ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో టీఆర్ఎస్ సర్కారు …

Read More »

ఇదేందీ కార్పోరేట్ స్కూలా..

ఇదేందే కార్పోరేట్ పాఠశాల నా… !! ఇంత బాగుంది….. కాదే ఇది జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల నే… నో అడ్మిషన్లు అని బోర్డు పెట్టి..మంచి విద్యా బోధన అందించే రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచింది.. ఇదేం అనుకుంటూన్నారా ..సిద్దిపేట లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ నగర్ లో పర్యటిస్తున్న సందర్భంలో కారులో వెళ్తూ ఇందిరా నగర్ పాఠశాల …

Read More »

దరువు ఎఫెక్ట్-కదిలోచ్చిన వైద్యారోగ్య శాఖ

తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మారిన వాతావరన పరిస్థితులు కావచ్చు.. సీజనల్ కావచ్చు.. కారణం ఏదైన సరే పలు చోట్ల వైరల్ ఫీవర్లు.. డెంగీ లక్షణాలతో కూడిన జ్వరాలతో బాధితులు బాధపడుతున్న పరిస్థితులు మనం గమనిస్తూనే ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులపై ఆన్ లైన్ వెబ్ మీడియా సంచలనం దరువు.కామ్ గత కొన్ని రోజులుగా వరుస కథనాలతో ఇటు ప్రభుత్వ అటు వైద్యారోగ్య దృష్టికి తీసుకెళ్లడానికి మమ్ముర …

Read More »

తెలంగాణ బీజేపీలోకి మాజీ ఎంపీ

తెలంగాణ రాష్ట్ర బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని టీడీపీ,కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు బీజేపీ వైపు వెళ్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు,మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ,మాజీ ఎంపీ రవింద్రనాయక్ ఈ రోజు బుధవారం బీజేపీలో చేరనున్నారు. వీరితో కలిసి తాను దేశ రాజధాని ఢిల్లీ నగరానికెళ్ళి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో …

Read More »

తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులల్లో పనిచేస్తున్న డాక్టర్ల సెలవులను రద్దు చేస్తున్నట్లు సర్కారు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులతో ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుంది. దీంతో డాక్టర్ల సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా మధ్యాహ్నాం మూడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అన్నీ సర్కారు ఆసుపత్రులల్లో ఓపీ సేవలను చూడాలని …

Read More »

తెలంగాణ సర్కారు మరో వినూత్న నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ ఫీవర్లకు సర్కారు ఆసుపత్రులల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. వైరల్ ఫీవర్లన్నీ డెంగీ ,స్వైన్ ప్లూ కాదు అని మంత్రి ఈటల తెలిపారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో ఫీవర్ ఆసుపత్రిలో 25ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి …

Read More »

“కాళేశ్వరం” ఇసుకతో కాసుల వర్షం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలోని సుమారు పద్దెనిమి లక్షల ఎకరాలకు తొలిదశలో సాగునీరు ఇవ్వనున్నారు. అయితే ఒకపక్క రైతన్నల కలలను నిజంచేస్తూనే మరోవైపు ఇసుకలో కూడా కాళేశ్వరం కాసులపంట కురిపించింది. అందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం మేడిగడ్డ,అన్నారం బ్యారేజీల వద్ద ఉన్న ఇసుకను విక్రయించడంతో ఇప్పటిదాక రూ.1,231.55కోట్ల ఆదాయం …

Read More »

ఉచితంగా యాంటీ డెంగీ మందులు..

తెలంగాణలో ప్రస్తుతం వైరల్ ఫీవర్లు,డెంగీ లక్షణాలతో కూడిన జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో పలు చోట్ల జ్వరాల బాధితులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అంందుకు సర్కారు పరిష్కార చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా యాంటీ డెంగీ మందులు పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఆర్సినిక్ ఆల్బమ్ 200 పొటెన్సి మందు డెంగీకి భాగా పనిచేస్తుంది. జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దిన్నీ పంపిణీ చేస్తామని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat