Home / Tag Archives: telanganacmo (page 457)

Tag Archives: telanganacmo

తెలంగాణలో ముందే దసరా

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చాలా విజయవంతంగా కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 56.4లక్షల మంది బతుకమ్మ చీరలను అందుకున్నారు. అయితే బతుకమ్మ చీరల పంపిణీ దసరా పండుగకు ముందు రోజు వరకు కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో మంత్రుల దగ్గర నుండి కార్యకర్తల వరకు …

Read More »

బతుకమ్మ చీరెలను పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ రాష్ట్ర మంత్రి సీహెచ్ మల్లారెడ్డి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని జవహార్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో సంబంధిత అధికారులు ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలు ఎంతో సంబురంగా బతుకమ్మ వేడుకలను …

Read More »

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మించుకుందాం

చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తిని పునికి పుచ్చుకుని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మించుకుందామని రాష్ట్ర శాఖ మంత్రి హరీశ్‌రావు గారు అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు.   ఈ సందర్భంగా మాట్లాడుతూ రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ మహిళ ఉక్కు మహిళని కొనియాడారు. ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు …

Read More »

సెప్టెంబర్ 28 నుంచి దసరా సెలవులు

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28నుంచి అక్టోబర్ 13వ తారీఖు వరకు పాఠశాలలకు దసరా సెలవులు. మొత్తం పదహారు రోజులు సెలవులిస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. జూనియర్ కళాశాలలకు మాత్రం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ 9వరకు మాత్రమే సెలవులు. డిగ్రీ కళాశాలలకు మాత్రం ఈ నెల 28నుంచి సెలవులను ఇస్తున్నట్లు …

Read More »

త్వరలో తెలంగాణలో నీరాస్టాల్

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు అన్ని వర్గాల అభ్యున్నతికై పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుంది. గత ఆరేళ్ళుగా టీఆర్ఎస్ సర్కారు అమలుచేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలితాలు ప్రతి గడపకు చేరుతున్నాయి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసరాల్లో నీరా స్టాల్ ఏర్పాటు చేయబోతున్నాం. అందుకు తగ్గట్లు …

Read More »

అంబరాన్ని అంటిన బతుకమ్మ చీరెల పంపిణీ సంబురం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు బతుకమ్మ పండుగను పురస్కరించుకుని గత మూడేండ్లుగా చీరెలను పంపిణీ చేస్తున్న సంగతి విధితమే. అందులో భాగంగా ఈ ఏడాది కూడా మొత్తం పది రకాల డిజైన్లతో.. వంద రకాలతో కోటీకి పైగా బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు,ఎమ్మెల్యేలు,ప్రజాప్రతినిధులు,కలెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చీరెలు అందుకుంటున్న ఆడబిడ్డలు పండక్కి పెద్దన్నలా చీరెలను పంపిణీ చేస్తున్నారు అని …

Read More »

దక్షిణ కొరియా పెట్టుబడులకు పూర్తి సహాకారం

తెలంగాణలోకి వచ్చే దక్షిణ కొరియా పెట్టుబడులకు పూర్తి సహాకారం ఉంటుందని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామరావు తెలిపారు. ఈరోజు హైదరాబాద్ లో కొరియా దేశ ప్రతినిధి బృందం “ కొరియా కారవాన్”తో సమావేశం అయ్యారు. ప్రతి ఎడాది దేశంలోని రెండు మూడు రాష్ట్రాలను ఎంచుకుని స్ధానిక కొరియా రాయభార కార్యాలయం ఈ కొరియా కారవాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈసారి తెలంగాణను ఎంచుకుని ఇక్కడి పెట్టుబడి అవకాశాలు, …

Read More »

తగిన జాగ్రత్తలు పాటించాలి

తాజాగా భారి వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులకు రాష్ట్ర ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఆదేశించారు. సితఫల్మందు డివిజన్ పరిధిలోని మేడి బావి, అన్నానగర్ ప్రాంతాల్లో రూ.40 లక్షల ఖర్చుతో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణం పనులను అయన బుధవారం ప్రారంభించారు. అనంతరం పలు ప్రాంతాల్లో పర్యటించి వర్షాల వల్ల కలిగిన ఇబ్బందుల పై ఆరా తీశారు. అధికారులతో సమీక్షించారు.   ఈ …

Read More »

నాందేడ్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున మహారాష్ట్రలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగడానికి తమకు అనుమతినివ్వాలని నాందేడ్ జిల్లాకు చెందిన పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, పలువురు రైతులు ఇటీవల ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో బేగంపేటలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సమావేశమై తమ అభిప్రాయాన్ని తెలిపిన సంగతి విదితమే. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని వారికి హామీచ్చారు. ఈ క్రమంలో …

Read More »

కాళేశ్వరంతో బంగారు తెలంగాణ ఖాయం

తెలంగాణలో కోటీ ఎకరాలకు సాగునీళ్ళివ్వడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించతలపెట్టిన మహోత్తర కార్యం కాళేశ్వరం నిర్మాణం.. అప్పటి నీళ్ల మంత్రి ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నేతృత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో కేవలం మూడేళ్లలోనే నిర్మించిన అద్భుత ప్రాజెక్టు కాళేశ్వరం. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తొంబై తొమ్మిది శాతం పనులు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన ప్రాజెక్టులు,పంపుహౌస్ లు నీళ్లతో కళకళలాడుతున్నాయి. ఇంతటి గొప్ప ప్రాజెక్టు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat