Home / Tag Archives: telanganacmo (page 424)

Tag Archives: telanganacmo

వ్యవసాయ ఆధారిత రంగాలను బలోపేతం చేయాలి.

హైదరాబాద్ లోని ఓ హోటల్ లో నాబార్డ్ ఆధ్వర్యంలో స్టేట్ క్రెడిట్ సెమినార్ కి ముఖ్య అతిధిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ”తెలంగాణ రాష్ట్రం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిచ్చే రాష్ట్రం. సీఎం కేసీఆర్ స్వయంగా రైతు. రైతుల కష్టనష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్.వ్యవసాయం చాలా కష్టమైంది. వ్యవసాయం చేసే రైతుకు ఒకప్పుడు గొప్ప గౌరవం లభించేంది. వ్యవసాయం పట్ల ఆయా ప్రభుత్వాల …

Read More »

తయారీ కేంద్రంగా తెలంగాణ…

దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో భాగంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తో సమావేశమైన మంత్రి శ్రీ #కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం వాణిజ్య కేంద్రంగా మారుతున్న‌ది. రాష్ట్ర ప్ర‌భుత్వం ఇస్తున్న ఊతంతో.. తెలంగాణ‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంత‌ర్జాతీయ కంపెనీలు ఆస‌క్తి చూపుతున్నాయి. మేటి కంపెనీల రాక‌తో .. తెలంగాణ రాష్ట్రం త‌యారీ కేంద్రంగా మారింది. అనేక కీల‌క‌మైన ప్రాజెక్టులు తెలంగాణకు మ‌ణిహారంగా నిలుస్తున్నాయి. అత్య‌ధిక స్థాయిలో …

Read More »

మంత్రి కేటీఆర్ తో గూగుల్ సీఈఓ భేటీ

దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక మంత్రి కేటీ రామారావు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF20) సదస్సులో పాల్గొన్నారు. పలు అంతర్జాతీయ సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు. ఆల్ఫాబెట్ ఇంక్ కంపెనీతో పాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయ్ తో సమావేశమయ్యారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన గూగుల్ సంస్థ పనితీరుతో పాటు సంస్థ అభివృద్ధి,పెట్టుబడులు తదితర పలు అంశాలపై చర్చించారు. …

Read More »

కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన మంత్రి జగదీష్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు బుధవారం ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో సూర్యాపేట పురపాలక సంఘం ఎన్నికల్లో స్థానిక మంత్రి జగదీష్‌ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూర్యాపేట పట్టణంలోని 44వ వార్డు పరిధిలోని నెహ్రు నగర్‌లో ఏర్పాటు చేసిన 136వ పోలింగ్‌ బూత్‌లో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు.

Read More »

తెలంగాణలో మరో ఎన్నికల సమరం

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నూట ఇరవై మున్సిపాలిటీల్లో.. పది కార్పోరేషన్లలో ఈ రోజు బుధవారం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. ఇప్పటికే ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుస్తామనే ధీమాతో ఉండగా .. ప్రతిపక్షాలు మాత్రం తమ ఓటమికి కారణాలను వెతికే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో త్వరలోనే నిజామాబద్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక …

Read More »

దావోస్ లో మంత్రి కేటీఆర్ బిజీ బిజీ..

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాల్లో పాల్గొనేందుకు  స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు చేరుకున్న విషయం విదితమే. దావోస్‌ పర్యటనలో భాగంగా అపోలో టైర్స్‌ వైస్‌ చైర్మన్‌, ఎండీ నీరజ్‌ కుమార్‌తో మంత్రి కేటీఆర్‌ సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. హెచ్‌పీఈ సీవోవో విశాల్‌ లాల్‌తో కూడా కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై మంత్రి కేటీఆర్‌ వారికి …

Read More »

ఎంపీ సంతోష్ కుమార్ పేరుతో నర్సరీ..!

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు తాడిచెర్ల ఏఎంఆర్ కంపెనీ జనరల్ మేనేజర్ ప్రభాకర్ రెడ్డి భూపాలపల్లి జనరల్ మేనేజర్ గారు విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జెన్కో,ఏఎంఆర్ సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో భాగంగా మరో ముగ్గురికి సిద్దయ్య కెటిపిపి …

Read More »

ఇంటింటికి తాగునీరు అద్భుతం

2024 సంవత్సరం నాటికి ప్రతిఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలనుకుంటున్న కేంద్రప్రభుత్వ లక్ష్యాన్ని అందరికంటే ముందే తెలంగాణ రాష్ట్రం సాధించిందని కేంద్ర జల్‌జీవన్‌ మిషన్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం ప్రశంసించింది. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం, ఇంజినీర్లు ప్రదర్శించిన శ్రద్ధ అభినందనీయమని పేర్కొన్నది. మిషన్‌ భగీరథతో నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్‌ బాధితులకు న్యాయం జరిగిందని, రాబోయే రోజుల్లో మిగతా రాష్ట్రాలకు ఈ ప్రాజెక్టు నిధుల కోసం అమలుచేసిన ఫైనాన్షియల్‌ విధానం మోడల్‌గా …

Read More »

దావోస్ కు చేరుకున్న మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు దావోస్ లో పర్యటిస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి విమానంలో ఆయన బయలుదేరి వెళ్లారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో మంత్రి కేటీఆర్ పాల్గోనున్నారు. నిన్న సోమవారం స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా ప్రారంభమైన యాబై వ ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలు ఈ నెల …

Read More »

మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి తప్పిన ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న పురపాలక ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కు చెందిన కాన్వాయ్ సోమవారం వనపర్తి నుండి కొత్తకోటకు వెళ్ళింది. ఈ క్రమంలో కొత్తకోట పట్టణంలోని భారత్ గ్యాస్ కార్యాలయం సమీపంలో మంత్రి కాన్వాయ్ కు బర్రె అడ్డురావడంతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat