గుర్రాల గొంది గ్రామంలో మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు కామెంట్స్. ? ఒక్క పైసా ఖర్చులేకుండా నిరుపేదలకు అందిస్తున్నాం ? పేద ప్రజలు ఆత్మ గౌరవం తో జీవించాలన్నదే సీఎం ఆలోచన ? అర్హులకు రెండు పడక గదుల ఇండ్లు అందించాలన్నదే ప్రభుత్వ సకల్పం ?రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలలో రెండు పడక గదుల ఇండ్లు నిర్మిస్తాం. ? కాళేశ్వరం ప్రాజెక్ట్ తో జిల్లాలోని ప్రతి ఏకరా సాగులోకి …
Read More »కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్లే … ప్రతి ఎకరా సాగులోకి
పేద ప్రజలు ఆత్మ గౌరవం తో జీవించాలనే డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం.. అర్హుల కు మాత్రమే డబుల్ బెడ్ రూం ఇండ్లు అందాల న్నదే ప్రభుత్వ సంకల్పం.. రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపడతాం. స్టీల్ బ్యాంక్ లతో ప్లాస్టిక్ కు చెక్ స్వచ్ఛ గ్రామాల అంశంలో దేశానికే తెలంగాణ ఆదర్శం చెరువులు నిండినా ఒక్కటి కూడా తెగలేదంటే అది …
Read More »కెసిఆర్ ఐలాండ్ అభివృద్ధికి పర్యాటక శాఖ గ్రీన్ సిగ్నల్
నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు – అంచనా వ్యయం రూ.20 కోట్లు *అత్యాధునిక హంగులతో కాటేజీలు *ఫ్లోటింగ్ బ్రిడ్జి, ఫ్లోటింగ్ రెస్టారెంట్ *గుట్టపై భాగంలో ప్రెసిడెన్షియల్ సూట్ *పిల్లలకు, పెద్దలకు వేర్వేరు స్విమ్మింగ్పూల్స్ *లోయర్ మానేరు డ్యాం మధ్యలో 4 ఎకరాల్లో మైసమ్మగుట్టపై ఏర్పాటు *రూ.20 కోట్ల అంచనాతో రాష్ట్ర పర్యాటకశాఖ గ్రీన్సిగ్నల్ *అంతర్జాతీయస్థాయి పరిజ్ఞానంతో కాటేజీల నిర్మాణం ————————————————- కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న లోయర్ మానేరు …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో తిరువనంతపురం ఎంపీ
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ గారు . గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ దేశవ్యాప్తంగా ఉద్యమంలా కొనసాగుతుంది . చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి గారు విసిరినా గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి ఢిల్లీ లోని తన అధికార నివాసంలో మొక్కలు నాటిన తిరువంతపురం ఎంపీ శశి థరూర్ గారు …
Read More »శ్రీశైలం పవర్హౌస్లో ప్రమాదం.. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ప్లాంట్లో చిక్కుకున్న వారు క్షేమంగా తిరిగిరావాలని కోరుకున్నారు. ప్లాంట్ వద్ద పరిస్థతి సమీక్షిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండి ప్రభాకర్ రావుతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో షాట్ సర్క్యూట్ కారణంగా గురువారం రాత్రి 10.30 …
Read More »కరోనా ప్రభావం వల్లే నిరాడంబరంగా పండగలు-మంత్రి పువ్వాడ
కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టడానికి భౌతిక దూరం పాటించడం అనివార్యమయిన నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన విత్తన గణపతి పంపిణీ కార్యక్రమంలో భాగంగా వారి ఛాలెంజ్ ను స్వీకరించి నేడు విత్తన గణపతిని పంపిణీ చేయడం జరిగిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు. ఈ సందర్భంగా గురువారం vdo’s క్యాంప్ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు …
Read More »ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలండి
వర్దన్నపేట కోనారెడ్డి పెద్ద చెరువు గండిని పరిశీలించి, అధికారులను ఆదేశించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.అనంతరం “ప్రజలు ఇళ్ళను ఖాళీ చేయాలి. అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. వరద ఉధృతి తగ్గే వరకు అంతా జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్దన్నపేట కోనారెడ్డి పెద్ద చెరువుకు గండి పడిన నేపథ్యంలో …
Read More »తెలంగాణలో కొత్తగా 1967 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 1967 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటీవ్ కేసుల సంఖ్య 99,391. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు వరకు మృతి చెందిన వారి సంఖ్య 737 మంది.మొత్తం డిశ్చార్జ్ అయినవారు 76967 మంది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 21,687 గా ఉంది.హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు 15332 మంది.
Read More »మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్.. తెలంగాణ ప్రజాప్రతినిధులను వెంటాడుతూనే ఉంది.. ఇప్పటికే హోంమంత్రి, మంత్రులు, డిప్యూటీ స్పీకర్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు.. ఇలా చాలా మంది కరోనాబారినపడ్డారు.. తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే సురేందర్కు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. ఇవాళ ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్గా తేలింది. దీంతో.. అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఇక, మూడు, నాలుగు రోజుల క్రితం కూడా ఆయన …
Read More »వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన
వరుసగా కురిసిన వర్షాల వల్ల ఓరుగల్లు నగరం జలమయం కావడంతో అక్కడి పరిస్థితులను ను సమీక్షించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఓరుగల్లు నగరం లో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర పురపాలక, పరిశ్రమల, ఐటీ శాఖల మంత్రి శ్రీ కేటీఆర్, వైద్య – ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి శ్రీ ఈటెల రాజేందర్, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, …
Read More »