రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్లో అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై మంత్రులు, అధికారులతో చర్చించనున్నారు. ప్రస్తుతం తీసుకున్న, చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు. నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నందున, ఈ సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలతో సమీక్షకు రావాలని సీఎం ఆదేశించారు. మున్సిపల్, …
Read More »విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి : సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ట్రాన్స్కో సీఎండీ ఎండీ దేవులపల్లి ప్రభాకర్రావుతో విద్యుత్శాఖ పరిస్థితిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం సమీక్షించారు. జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్ అధికారులతో నిత్యం పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలను కూడా విద్యుత్ విషయంలో అప్రమత్తం చేయాలని ఎండీని ఆదేశించారు. చాలా చోట్ల విద్యుత్ శాఖకు కూడా భారీ నష్టం జరిగిందని, పునరుద్ధరణ కోసం సిబ్బంది ప్రతికూల వాతావరణంలో కూడా …
Read More »క్రిస్టియన్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది
క్రిస్టియన్ల సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలోని తమ ప్రభుత్వం విశేష ప్రాధాన్యతనిస్తోందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అన్నారు. క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి సంబంధించిన నమూనాను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు.ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం గండిపేట సమీపాన కోకాపేటలో రెండెకరాల స్థలాన్ని,10కోట్ల రూపాయలను కేటాయించిన విషయం తెలిసిందే. నమూనాను పరిశీలించిన మంత్రి అందులో పలు …
Read More »అండగా ఉంటాం.. ఆధైర్యపడకండి-మంత్రి కేటీఆర్
తెలంగాణలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరంలో వరదలో చిక్కుకున్న హబ్సీగూడ, రామంతాపూర్ పరిసర ప్రాంతాల ప్రజలను అన్ని విధాలా ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా హబ్సీగూడ, రామంతాపూర్ ప్రాంతాల్లో రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి …
Read More »సెల్ఫ్ క్వారెంటైన్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెల్ఫ్ క్వారెంటైన్లోకి వెళ్లారు. రానున్న అయిదు రోజుల పాటు తాను క్వారెంటైన్లో ఉండనున్నట్లు ఆమె ఇవాళ తన ట్విట్టర్లో వెల్లడించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు కరోనా పాజిటివ్ తేలడం వల్ల .. తాను క్వారెంటైన్లోకి వెళ్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఎన్నికైన కవితను నిన్న ఎమ్మెల్యే సంజయ్ విషెస్ చెప్పేందుకు కలిశారు. తనతో ప్రైమరీ కాంటాక్ట్లోకి వచ్చినవారందరూ హోమ్ …
Read More »ఉద్యమాల గడ్డ దుబ్బాక… తెలివైన ప్రజలు ఇక్కడ ఉన్నారు..
దుబ్బాకలో హరీష్ రావు గారి ప్రెస్ మీట్; – ముఖ్యమంత్రి కెసిఆర్ సోలిపేట సుజాతను అబ్యర్థిగా ప్రకటించినప్పుడే ఆమె విజయం ఖాయం అయ్యింది.. – ప్రతిపక్షలు తెలంగాణలో జరిగే అబివృద్దిని అడ్డకోవాలని విశ్వ ప్రయత్నం చేశారు.. – దుబ్బాక ఉప ఎన్నికలు అభివృద్ధి కాముకులకు, అభివృద్ధి విరోధులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు.. – కాంగ్రెస్స్, బీజేపీ పార్టీలు గ్లోబల్ ప్రచారాలు చేస్తున్నారు. వారికి ప్రజలు ఓటు ద్వారానే బుద్ది చెప్పలి… …
Read More »హైదరాబాద్లో హైఅలర్ట్.. రోడ్లు మూసివేత
హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నగర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. అధికార యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. -ఉప్పల్ – ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్ – కోఠి రోడ్లు మూసివేత -బేగంపేటలో రహదారిపై భారీగా వరద నీరు -కాచిగూడ రైల్వేష్టేషన్లో పట్టాలపై నిలిచిన వర్షపు నీరు -నిజాంపేటతో పాటు బండారి లేఅవుట్ …
Read More »దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత నామినేషన్
దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్తో కలిసి ఆమె ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 16వ తేదీ వరకు నామిషన్ల స్వీకరణకు గడువు ఉండగా.. 17న పరిశీలన, 19వ …
Read More »ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రహహిస్తున్నది. చాదర్ఘాట్ వద్ద పది అడుగుల మేర నీటి ప్రవాహం వచ్చి చేరింది. మూసానగర్, శంకర్ నగర్, కమల్నగర్ పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు మిద్దలపైకి చేరారు. చాదర్ఘాట్ దగ్గర కొత్త వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో కోఠి, దిల్సుఖ్నగర్కు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వరద ఉధృతిలో అంబర్పేట-దిల్సుఖ్నగర్ దారిలో …
Read More »ఎమ్మెల్సీ కవిత కు గాయత్రి రవి అభినందనలు
నిజామాబాద్ స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఎన్నికైన కల్వకుంట్ల కవిత ను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) అభినందించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని ఆమె నివాసంలో గాయత్రి రవి కలిసి పుష్ప గుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా శాసనమండలి లో బలమైన నాయకురాలికి అవకాశం లభించిందని రవి అన్నారు.
Read More »