Home / Tag Archives: telanganacmo (page 345)

Tag Archives: telanganacmo

టీఎస్ ఐపాస్ ద్వారా రూ. 2 ల‌క్ష‌ల 13 వేల 431 కోట్ల పెట్టుబడులు

శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా టీఎస్ ఐపాస్ కింద వ‌చ్చిన ప‌రిశ్ర‌మ‌ల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు. రాష్ర్టం ఏర్ప‌డిన త‌ర్వాత గ‌త ఆరు సంవ‌త్స‌రాల్లో టీఎస్ ఐపాస్ కింద 15,326 ప‌రిశ్ర‌మ‌లు ఆమోదం పొందాయ‌న్నారు. ఇందులో ఇప్ప‌టికే 11,954 ప‌రిశ్ర‌మ‌లు త‌మ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించాయ‌న్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా రూ. 2 ల‌క్ష‌ల 13 వేల 431 కోట్ల పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించామ‌ని తెలిపారు. కాగా ప్ర‌స్తుతం …

Read More »

గోదావరి జలాలు.. విడుదల చేసిన మంత్రి హరీశ్‌రావు

తెలంగాణలో సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ కెనాల్‌ నుంచి కొండకండ్ల రిమ్మనగూడ వద్ద కూడవెల్లి వాగులోకి మంగళవారం గోదావరి జలాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు విడుదల చేశారు. అంతకు ముందు ఆయనకు రిమ్మనగూడ వద్ద మంగళహారతులు, డప్పుచప్పుళ్లతో రైతులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు విడుదల చేయడంతో గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గ రైతుల సాగునీటి కష్టాలు తీరనున్నాయి. రెండు నియోజకవర్గాల్లోని 11వేల ఎకరాలకు …

Read More »

న‌ర్సంపేట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు త్వరలోనే భూసేకరణ

తెలంగాణ రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా న‌ర్సంపేట‌లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు అర్బ‌న్ డెవ‌ల‌ప్మెంట్ మినిస్ట‌ర్ కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు. సంబంధిత జిల్లా క‌లెక్ట‌ర్ స్పెష‌ల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు కోసం భూముల‌ను గుర్తించారు. ఫుడ్ పార్క్ కోసం వ‌రంగ‌ల్ గ్రామీణ జిల్లాలోని న‌ర్సంపేట గ్రామంలోని స‌ర్వే నంబ‌ర్ 813లోని ప్ర‌భుత్వ అసైన్డ్ భూమికి సంబంధించి 46 ఎక‌రాల 29 గుంట‌ల భూమిని గుర్తించామ‌న్నారు. …

Read More »

సీఎం కేసీఆర్‌ చరిత్ర సృష్టించారు: మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట జిల్లా గోదావరి జలాలు కూడవెళ్లి వాగులోకి వస్తాయని ఎవరూ భావించలేదని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కూడవెళ్లి వాగుకు నీటిని విడుదల చేసి హరీశ్‌.. జలాలకు ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు. అనంతరం హరీశ్‌ మాట్లాడుతూ.. ‘‘కూడవెళ్లి వాగుకు ఇవాళ 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశాం. గతంలో గుక్కెడు నీటి కోసం ఘోష పడిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం పుష్కలంగా తాగునీటితో పాటు సాగునీరు సరఫరా అవుతోంది. …

Read More »

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు, ఉపాధ్యాయుల‌కు 30 శాతం ఫిట్‌మెంట్ ప్ర‌క‌టించారు. రాష్ర్టంలోని ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును 61 సంవ‌త్స‌రాల‌కు పెంచుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ వేదిక‌గా ముఖ్య‌మంత్రి కేసీఆర్ పీఆర్సీపై ప్ర‌క‌ట‌న చేశారు. 30 శాతం ఫిట్‌మెంట్ ఉత్త‌ర్వులు ఏప్రిల్ 1, 2020 నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌న్నారు. త్వ‌ర‌లోనే ప్ర‌మోష‌న్ల ప్ర‌క్రియ చేప‌ట్టి.. ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌న్నారు. ఔట్ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, హోంగార్డుల‌కు, వీఆర్ఏ, …

Read More »

తెలంగాణ రాష్ర్టంలో 1201 జూనియ‌ర్ కాలేజీలు : మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

శాన‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా రాష్ర్టంలో ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాలల స్థాప‌న‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స‌మాధానం ఇచ్చారు. రాష్ర్టంలోని 445 మండ‌లాల్లో విద్యాశాఖ‌తో పాటు వివిధ సంక్షేమ శాఖ‌లతో క‌లుపుకొని 1201 జూనియ‌ర్ కాలేజీలను నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం 404 ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీలు, 38 ఎయిడెడ్ కాలేజీలు విద్యాశాఖ ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్నాయి. కేజీబీవీ, మోడ‌ల్ స్కూళ్ల‌తో పాటు వివిధ సంక్షేమ శాఖ‌ల ఆధ్వ‌ర్యంలో మ‌రో …

Read More »

కేసీఆర్ కిట్ ప‌థ‌కం అద్భుతం మంత్రి ఈట‌ల

కేసీఆర్ కిట్ ప‌థ‌కం కింద ల‌బ్ధిదారుల వివ‌రాల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స‌మాధానం ఇచ్చారు. కేసీఆర్ కిట్ ప‌థ‌కం వ‌చ్చిన త‌ర్వాత 50 శాతానికి పైగా సాధార‌ణ ప్ర‌స‌వాలు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు.ఈ ప‌థ‌కం కింద ఇప్ప‌టి వ‌ర‌కు 11,91,275 మంది మ‌హిళ‌లు ల‌బ్ధి పొందార‌ని తెలిపారు. 2016-17లో 2,09,130 మంది, 2017-18లో 2,59,335 మంది, 2018-19లో 2,77,383 మంది, 2019-20లో 2,87,844 మంది, 2020-21(ఫిబ్ర‌వ‌రి) వ‌ర‌కు …

Read More »

సీఎం కేసీఆర్ ఆదేశం

తెలంగాణలో ప్రభుత్వం పూర్తి చేసిన కాళేశ్వరం లాగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం శరవేగంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ నీటి పారుదలశాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో పలు అంశాలపై ఆయన చర్చించారు. అధికారులకు నిధులపై స్వేచ్ఛ కల్పించామని గుర్తుచేశారు. ఈ ఏడాది చివరికల్లా ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాను చుక్కనీరు పోకుండా ఒడిసి పట్టుకోవాలన్నారు.

Read More »

సౌర విద్యుత్‌ను ప్రోత్స‌హిస్తున్నాం : ‌మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా సాంప్ర‌దాయేత‌ర ఇంధ‌న వ‌న‌రుల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స‌మాధానం ఇచ్చారు. రాష్ర్టంలో సౌర‌విద్యుత్‌ను ప్రోత్స‌హిస్తున్నామ‌ని మంత్రి తెలిపారు. 2017 -18 నాటికి 3,600 మెగావాట్లు, 2018-19 నాటికి 3,894 మెగావాట్లు, 2019-20 నాటికి 3,943 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తున్న‌ట్లు మంత్రి ప్ర‌క‌టించారు. సాంప్ర‌దాయేత‌ర ఇంధ‌న వ‌న‌రుల‌ను ప్రోత్స‌హించేందుకు సీఎం కేసీఆర్ కీల‌క …

Read More »

చారిత్రాత్మ‌కంగా యాదాద్రి

యాదాద్రి నిర్మాణం చారిత్రాత్మ‌కంగా జ‌రుగుతున్న‌ద‌ని, ఈ నిర్మాణం చేప‌ట్టిన సీఎం కెసిఆర్, చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోయే విధంగా ప‌రిపాల‌న సాగిస్తున్నార‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. శాస‌న స‌భ‌లో ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ క‌రోనా క‌ష్ట కాలంలోనూ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల సంక్షేమం, అభివృద్ధికి అద్దంప‌ట్టేలా ఉంద‌ని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాల‌ని, సీఎం కెసిఆర్, ఆయ‌న కుటుంబం చిరాయువుగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat