Home / Tag Archives: telanganacmo (page 319)

Tag Archives: telanganacmo

అందుకే ఈటల బీజేపీలోకి-మంత్రి సత్యవతి రాథోడ్

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరడం ఆత్మగౌరవం కోసం కాదని.. తన ఆస్తుల రక్షణ కోసమని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ విమర్శించారు. శుక్రవారం మహబూబాబాద్‌లోని తన నివాసంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణలో ప్రతి సామాన్యుడు పవర్‌ఫుల్‌ వ్యక్తేనని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఏడేండ్లుగా తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న బీజేపీలో చేరి తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టుపెట్టారని ఘాటుగా విమర్శించారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు …

Read More »

మంత్రి ఎర్రబెల్లి పిలుపు

ప్రతి ఒక్కరు ప‌ర్యావ‌ర‌ణ పరిరక్షణ కోసం కృషి చేయాల‌ని పంచాయ‌తీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు కోరారు. శనివారం ప్రపంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్సవం సంద‌ర్భంగా ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. ప్రస్తుతం భూగోళం ప‌ర్యావ‌ర‌ణ సంక్షోబాన్ని ఎదుర్కొంటున్నారు. స్వచ్ఛమైన ప్రాణ‌వాయువు దొర‌క‌క ప‌రిత‌పిస్తున్నామ‌ని ఆయ‌న వాపోయారు. ఈ విధ‌మైన దుర్భర ప‌రిస్థితుల‌ను ప‌ర్యావ‌ర‌ణ పరిరక్షణ ద్వారా మాత్రమే అధిగ‌మించ‌గ‌ల‌మ‌ని మంత్రి ఆన్నారు. భ‌విష్యత్‌ త‌రాల‌కు ఆరోగ్యకరమైన వాతావ‌ర‌ణం క‌ల్పించ‌డానికి తెలంగాణ ప్రభుత్వం …

Read More »

మాజీ మంత్రి ఈటలకు ఎమ్మెల్యే గువ్వల వార్నింగ్

అసైన్డ్ భూముల్లో దందాలు చేసుకుంటూ.. కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ను ఎవ‌రూ కాపాడ‌లేరు అని ప్ర‌భుత్వ విప్ గువ్వ‌ల బాల‌రాజు పేర్కొన్నారు. టీఆర్ఎస్ఎల్పీలో గువ్వ‌ల బాల‌రాజు మీడియాతో మాట్లాడారు. అసైన్డ్ భూములు లాక్కున్నార‌ని ఫిర్యాదులు చేసిన వారిని ఈట‌ల‌ భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశారు. పేద‌ల‌ను పూర్తి స్థాయిలో వాడుకొని, వారిపైనే నింద‌లు మోపుతున్నారు. ఇవ‌న్నీ గ్ర‌హించిన త‌ర్వాతే సీఎం చ‌ర్య‌ల‌కు పూనుకున్నారు. ఇప్ప‌టి నుంచి ఎక్క‌డ మాట్లాడినా …

Read More »

టిమ్స్‌లో 150 ఐసీయూ బెడ్స్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

గ‌చ్చిబౌలి టిమ్స్‌ను రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ శుక్ర‌వారం ఉద‌యం సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా హైసియా ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన 150 ఐసీయూ బెడ్స్‌ను ప్రారంభించారు. అనంత‌రం క‌రోనా వార్డుల‌ను కేటీఆర్ క‌లియ‌తిరిగారు. క‌రోనా బాధితుల‌ను ప‌రామ‌ర్శించి.. వారి యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో అందుతున్న వైద్య సేవ‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఇప్ప‌టికే 1200 బెడ్స్‌తో క‌రోనా రోగుల‌కు సేవ‌లు అందుతున్నాయి. కొత్త‌గా ప్రారంభించిన 150 ప‌డ‌కల‌ను …

Read More »

టీఆర్ఎస్ కు మరో కీలక నేత రాజీనామా

తెలంగాణ రాష్ట్ర ఆధికార పార్టీ టీఆర్ఎస్‌కు చెందిన మరో కీలక నేత రాజీనామా చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీని వీడుతున్నానంటూ ప్రకటించారో లేదో.. సదరు నేత సైతం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అందే బాబయ్య పార్టీకి రాజీనామా చేశారు. ఈటలతో బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు బాబయ్య వెల్లడించారు. అయితే ఈటల మాత్రం బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ ఆయన …

Read More »

మాజీ మంత్రి ఈటల బీజేపీలో చేరికపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి,టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరబోతున్నారనే వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పార్టీలో ఉన్నట్లే బీజేపీలో కూడా గ్రూపులు ఉన్నాయన్నారు. అయితే ఈటలతోపాటు కొందరు టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పార్టీలో చోటులేదన్నారు. చేరికలను వ్యతిరేకిస్తే వాళ్లకే నష్టమని రాజాసింగ్ అన్నారు. ఈటల బీజేపీలోకివస్తే …

Read More »

మాజీ మంత్రి ఈటలకు పల్లా కౌంటర్

ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి చట్ట వ్యతిరేకమైన దేవాదాయ భూములు, అసైన్డ్ భూములను ఎలా కొంటారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. నేడు ఆయన మీడియా సమక్షంలో.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. వచ్చే పది రోజుల్లో బీజేపీలో ఈటల కనుమరుగవుతారని వ్యాఖ్యానించారు. ధాన్యం సేకరణ అనేది కచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిన పని కాదన్నారు. ఈటల ధాన్యం కొనమంటే సీఎం కేసీఆర్ వద్దన్నారంటూ …

Read More »

వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఇదే..?

తెలంగాణలో వైఎస్‌ షర్మిల కొత్తగా పెట్టబోయే పార్టీ పేరు వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ(వైటీపీ) గా దాదాపు ఖరారైంది. షర్మిల అనుచరుడు, కుటుంబ సన్నిహితుడు వాడుక రాజగోపాల్‌ చైర్మన్‌ లేదా అధ్యక్షుడిగా వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ పేరు రిజిస్ట్రేషన్‌ కోసం గత ఏడాది డిసెంబరులో దరఖాస్తు చేశారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి ఇచ్చిన నిరభ్యంతర సర్టిఫికెట్‌నూ ఎన్నికల కమిషన్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొత్త పార్టీల రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన దరఖాస్తుల …

Read More »

రూ.7.45కోట్లతో మున్నేరుపై చెక్ డ్యాం

తెలంగాణలో ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్లో రూ.7.45కోట్లతో మున్నేరుపై నిర్మిస్తున్న చెక్ డ్యాం పై నుండి నీరు మత్తడి దుకుతున్న తీరును రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మేయర్ పునుకొల్లు నీరజ గారితో కలిసి పరిశీలించారు. వృధాగా నీరు దిగువకు పోకుండా మంత్రి పువ్వాడ ముందుచూపుతో ప్రకాష్ నగర్ వద్ద నీటిని నిల్వ చేయడం ద్వారా మండు వేసవిలో కూడా త్రాగునీటి ఏడాదికి చెక్ పెట్టగలిగారు. నిండు …

Read More »

నాగలి పట్టిన మంత్రి పువ్వాడ..దీవించిన వరుణుడు

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ ఇలా ఏరువాకలో భాగంగా నాగలి పట్టుకుని పోలం దున్నారో లేదో కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరుణుడు దీవిస్తున్నట్లుగా వర్షం కురుస్తుంది. దీంతో రైతన్నలు ఆనందోత్సవాలతో వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు.. అసలు విషయానికోస్తే  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ఎద్దుల అరకతో మంచుకొండలో ఏరువాక సాగారు. అనంతరం రైతులకు పచ్చిరొట్ట విత్తనా లను మంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat