పంటల సాగులో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం పరిధిలో మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ బడుగుల లింగ య్య, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి మంత్రి కేటీఆర్ మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవా లు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భం గా నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడు తూ.. రాష్ట్రం రాకముందు 30లక్షల ఎకరా ల్లో మాత్రమే …
Read More »సంతోష్బాబు కుటుంబానికి ప్రభుత్వం పూర్తి అండ : మంత్రి కేటీఆర్
అమరవీరుడు, కర్నల్ సంతోష్బాబు కుటుంబానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతావని కోసం వీరోచితంగా పోరాడి అమరుడైన కర్నల్ సంతోష్ బాబు తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం సూర్యాపేటలో కోర్టు చౌరస్తాలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోర్టు చౌరస్తాకు కల్నల్ సంతోష్బాబు చౌరస్తాగా మంత్రి నామకరణం చేశారు. అనంతరం జరిగిన విగ్రహావిష్కరణ …
Read More »మా కలను తెలంగాణ ప్రభుత్వం సాకారం చేసింది : సంతోష్బాబు సతీమణి
సూర్యాపేటలో కర్నల్ సంతోష్బాబు విగ్రహం పెట్టాలనే తమ కలను ప్రభుత్వం సాకారం చేసిందని సంతోష్బాబు సతీమణి సంతోషి అన్నారు. భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతావని కోసం వీరోచితంగా పోరాడి అమరుడైన కర్నల్ సంతోష్ బాబు తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం సూర్యాపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సంతోష్బాబు సతీమణి పాల్గొని మాట్లాడారు. సంతోష్బాబు మరణంతో తమ కుటుంబం కుంగిపోయిందన్నారు. పెద్దదిక్కు కోల్పోయిన …
Read More »తెలంగాణలో కూలీలకు కనీస వేతనం పెంపు..
తెలంగాణలో రోజువారి కూలీలకు కనీస వేతనాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కూలీలకు రోజువారి కనీస వేతనం రూ. 300 నుంచి రూ. 390కి పెంచారు. కన్సాలిడేటెడ్ పే వర్కర్ల వేతనం రూ. 8 వేల నుంచి రూ. 10,400కు పెంచారు. పార్ట్టైమ్ వర్కర్ల వేతనం రూ. 4 వేల నుంచి రూ. 5,200కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పెంచిన కనీస వేతనం ఈ ఏడాది జూన్ …
Read More »ఎమ్మెల్యే చల్లా సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్ మండలం మాదన్నపేట,వంగపల్లి గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో తెరాసలో చేరడం జరిగింది.గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో మాదన్నపేట కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు కొత్తకండ రాజేందర్,వార్డు మెంబర్లు ఎండి షేక్,దుబ్బాకుల సారంగపాని,వంగపల్లి గ్రామ అధ్యక్షులు చిలువేరు జగదీష్,మండల …
Read More »అవినీతిపరుల అడ్డాగా మారిన బీజేపీ…
అవినీతిపరులకు అడ్డాగా బిజెపి మారిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.మంగళవారం కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామంలో టి.ఆర్.ఎస్.పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా గ్రామంలో అభివృద్ధి పనులపై,పార్టీ స్థితిగతులపై చర్చించారు.ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జి పేరియాల రవీందర్,మండల,గ్రామ ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read More »మాజీ మంత్రి ఈటల బృందానికి తృటిలో తప్పిన ప్రమాదం
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ బృందానికి ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఫైలెట్ అలెర్ట్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పి పోయింది. టేకాఫ్ సమయంలో రన్ వేపై సాంకేతిక సమస్యను పైలెట్ గుర్తించారు. గాల్లోకి లేచే సమయంలో సాంకేతిక సమస్యను పైలెట్ గుర్తించారు. ఢిల్లీ నుంచి ఈటల బృందం ప్రత్యేక విమానం బయలుదేరింది. మాజీ మంత్రి ఈటల …
Read More »మాజీ మంత్రి ఈటలపై కడియ శ్రీహారి ఫైర్
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా కడియం శ్రీహారి మాట్లాడుతూ”ఈటెల రాజేందర్ లోని కమ్యూనిస్టు చనిపోయాడా?.ఈటెల సిద్ధాంతాలు, భావజాలం, వామపక్ష లక్షణాలు ఏమయ్యాయి.రాజకీయ మనుగడ కోసం, కేసుల నుండి తప్పించుకోవడానికి, ఆస్తులను కాపాడుకోవడం కోసం మాత్రమే ఈటెల బీజేపీలో చేరారు.తెలంగాణ రాష్ట్రానికి అనేక విధాలుగా నష్టం చేసిన …
Read More »తెలంగాణలో పంచాయతీలకు రూ.2,525 కోట్లు
గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు..వాటి అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తున్నది. గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులకు ఇబ్బందులు రావద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రతినెలా నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి నేటివరకు ప్రతినెలా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తున్నారు. రాష్ట్రంలోని 12,769 పంచాయతీలకు ఇప్పటివరకు రూ.2,525 కోట్లు అందజేశారు. చిన్న గ్రామాలకు సైతం నిధులను విడుదల చేస్తూ అభివృద్ధి …
Read More »దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఫ్లైఓవర్ కింద ఆక్సిజన్ పార్కు
ఆక్సిజన్.. కొవిడ్ మహమ్మారి కారణంగా మనుషుల ఊపిరి నిలిపే ఈ ప్రాణ వాయువు కోసం నిన్నటిదాకా యావత్తు దేశం అల్లాడింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు దేశంలోనే తొలిసారి హైదరాబాద్లో సరికొత్త ప్రయత్నానికి బీజం పడింది. ఎల్బీనగర్లో కామినేని దవాఖాన ముందున్న ఫ్లైఓవర్ వేదిక అయింది. ఢిల్లీ ఐఐటీ, అమెరికా స్పేస్ సెంటర్ నాసా అధ్యయనం ద్వారా ఆక్సిజన్ అధికంగా అందించే వేల మొక్కలతో ఈ ఫ్లైఓవర్ కింద ఆక్సిజన్ …
Read More »