Home / Tag Archives: telanganacmo (page 281)

Tag Archives: telanganacmo

భార‌త హాకీ జ‌ట్టు గెలుపుపై సీఎం కేసీఆర్ హ‌ర్షం

టోక్యో ఒలింపిక్స్‌లో భారత దేశ క్రీడాకారులు హాకీ, బాక్సింగ్ కేటగిరీల్లో కాంస్య పతకాలు సాధించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 41 ఏండ్ల తర్వాత భారత హాకీ జట్టు విశ్వ క్రీడల్లో పతకం కైవసం చేసుకోవడం సంతోషకరమన్నారు. ఈ విజయంతో భారతదేశపు ప్రముఖ క్రీడ హాకీ విశ్వ వేదికల్లో పునర్వైభవాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ …

Read More »

డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం

డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేపడుతామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. నిర్మల్‌ పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద జరుగుతున్న వ్యర్థాల తొలగింపు పనులను గురువారం మంత్రి మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మున్సిపల్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుత.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మోరీల్లో చెత్తా చెదారం పేరుకుపోయిందన్నారు.వ్యర్థాలను తొలగించి నూతనంగా మురికి కాలువలు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. …

Read More »

మూసీ నదికి కొత్త వన్నె

ఒక‌ప్పుడు మురికి కూపంతో ఉన్న మూసీ.. ఇప్పుడు త‌ళ‌త‌ళ మెరుస్తోంది. మూసీ న‌దీ తీరం ప‌చ్చందాల‌తో భాగ్య‌న‌గ‌రానికే కొత్త వన్నె తీసుకోస్తోంది. ప‌చ్చిక బ‌య‌ళ్ల‌తో.. సుంద‌రంగా ముస్తాబైంది. నాగోల్ ప‌రిధిలో మూసీ న‌దిని ర‌మ‌ణీయంగా తీర్చిదిద్దారు. ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకునేలా వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ జిమ్, పాక‌ల‌ను రూపొందించారు. 100 ఫీట్ల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను పంద్రాగ‌స్టు రోజున ఆవిష్క‌రించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా మూసీ రివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్ …

Read More »

భార‌త పురుషుల హాకీ టీమ్‌కు మంత్రి కేటీఆర్ శుభాకాంక్ష‌లు

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య ప‌త‌కం సాధించిన భార‌త పురుషుల హాకీ టీమ్‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ట్వీట్ చేశారు. భార‌త హాకీ టీమ్ అద్భుత‌మైన చ‌రిత్ర‌ను సృష్టించింద‌ని కేటీఆర్ కొనియాడారు. మిమ్మ‌ల్ని చూసి ఈ దేశం గ‌ర్వ ప‌డుతుంద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు.

Read More »

మంత్రి పువ్వాడ ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్గో హోమ్ డెలివరీ

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్గో పార్సిల్, కవర్ సర్వీసుల ద్వారా హోం డెలివరీ సర్వీసులు ప్రారంభిస్తున్నామని ఖమ్మం ఆర్టీసీ అధికారులు తెలిపారు. గతేడాది జూన్ 19న మంత్రి పువ్వాడ ఆర్టీసీలో కార్గో సేవలు ప్రారంభించారు. అనతికాలంలోనే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజలకు కార్గో సేవలు మరింత చేరువయ్యాయి. రోజురోజుకు పెరుగుతున్న వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఖమ్మం నగరంలో …

Read More »

లాడ్జి అంటే.. చెప్పుతో కొడ్తా

లాడ్జి వ్యవహారం అంటూ క్యూ న్యూస్‌లో తీన్మార్‌ మల్లన్న వాడిన భాషపై బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం ఓ వీడియోను విడుదల చేసిన యువతి తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ నవీన్‌కుమార్‌పై విరుచుకుపడింది. లాడ్జి వ్యవహారం అని ఎట్లా అంటావని ప్రశ్నిస్తూ, చెప్పుతో కొడ్తానని తీవ్రంగా మండిపడింది. ‘న్యూస్‌లో నా ఫొటోలు ప్రసారం చేసేకంటే ఒక రోజు ముందు ఏదైనా ఉంటే మీరు మీరే చూసుకోండి అని మెస్సేజ్‌ పెట్టిన. …

Read More »

రెండున్నర గంటలు.. 4.5 కిలోమీటర్ల నడక

వాసాలమర్రి గ్రామంలో మీదివాడ, కిందివాడ పేరుతో రెండు ఎస్సీవాడలున్నాయి. మొత్తం 76 కుటుంబాలు ఉన్నాయి. మీదివాడ.. ఊరికి తూర్పువైపున, కిందివాడ ఊరికి పడమర దిక్కు ఉన్నాయి. వీటిల్లో కొన్ని చోట్ల సీసీరోడ్లు ఉండగా, మరికొన్ని గల్లీల్లో మట్టిరోడ్లు మాత్రమే ఉన్నాయి. సీఎం కేసీఆర్‌ తన పర్యటనను కిందివాడ నుంచి ప్రారంభించారు. మీదివాడను, కిందివాడను అనుసంధానం చేసే సీసీరోడ్డు మీదుగా సీఎం పర్యటిస్తారని అధికారులు భావించారు. కానీ వారి అంచనాకు భిన్నంగా …

Read More »

గంట‌కు పైగా ద‌ళిత‌వాడ‌లో ప‌ర్య‌టించిన సీఎం కేసీఆర్

దత్తత గ్రామం వాసా‌ల‌మ‌ర్రిలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. సుమారు గంట‌కు పైగా ద‌ళిత‌వాడ‌లో సీఎం ప‌ర్య‌టించారు. ద‌ళిత వాడ‌లోని 60 కుటుంబాల‌ను సీఎం కేసీఆర్ ప‌లుక‌రించి.. వారి స్థితిగ‌తుల‌ను అడిగి తెలుసుకున్నారు.  గ్రామ స‌ర్పంచ్ ఆంజ‌నేయులు ఇంట్లో కేసీఆర్ భోజ‌నం చేశారు. అనం‌తరం రైతు వేదిక భవ‌నంలో ఏర్పా‌టు‌చే‌సిన సమా‌వే‌శంలో గ్రామా‌భి‌వృ‌ద్ధిపై గ్రామ‌స్థు‌లతో చర్చిం‌చారు. గత పర్య‌టన సంద‌ర్భంగా తాను చేసిన పలు సూచ‌నల అమ‌లు‌తీ‌రుపై ఈ సంద‌ర్భంగా …

Read More »

ప్ర‌తి కార్య‌క‌ర్త‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటాం : మంత్రి కేటీఆర్

తెలంగాణ‌లో 60 ల‌క్ష‌ల పైచిలుకు కుటుంబ స‌భ్యుల‌ను క‌లిగిన అజేయ‌మైన శ‌క్తిగా టీఆర్ఎస్ పార్టీ ఎదిగింది. వీరంద‌రిని కంటికి రెప్ప‌లా కాపాడుకుంటామ‌ని తేల్చిచెప్పారు. వారికి త‌ప్ప‌కుండా పార్టీ అండ‌గా ఉంటుంద‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. వివిధ ప్ర‌మాదాల్లో దుర్మరణం చెందిన పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌కు కేటీఆర్ బీమా సాయం అందించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో 80 మంది నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌కు రూ. 2 …

Read More »

కుటుంబాల్లో ఆపద వస్తే అధైర్యపడొద్దు- మంత్రి నిరంజన్​రెడ్డి

ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కుటుంబాల్లో ఆపద వస్తే అధైర్యపడొద్దని మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి పేర్కొన్నారు. అలాంటి వారికి భరోసా కల్పించేందుకే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. వనపర్తిలోని తన నివాసంలో బుధవారం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. సీఎంఆర్‌ఎఫ్‌ నిరుపేదలకు వరంగా మారిందని మంత్రి తెలిపారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat