Home / Tag Archives: telanganacmo (page 256)

Tag Archives: telanganacmo

తైవాన్ పెట్టుబడుల‌కు తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రాధాన్య‌త

తైవాన్ పెట్టుబడుల‌కు తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇన్వెస్ట్ ఇండియా ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన తైవాన్ – క‌నెక్ట్ తెలంగాణ స్టేట్ స‌మావేశంలో మంత్రి కేటీఆర్ వ‌ర్చువ‌ల్‌గా పాల్గొన్నారు. తైవాన్ – తెలంగాణ మధ్య వ్యాపార వాణిజ్యాన్ని మ‌రింత‌ ప్రోత్సహించే ఉద్దేశంతో పెట్టుబడి అవకాశాలను కంపెనీలకు అవగాహన కల్పించే నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. …

Read More »

అమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ BJP-Minister పువ్వాడ

తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా మార్గదర్శనం చేస్తున్న టీఆర్‌ఎస్‌ అంటే ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బుధవారం కాసేపు మీడియాతో చిట్ చాట్ చేశారు ఈ సందర్భంగా ప్రతిపక్షాల పై మంత్రి అజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దాదాపు ఇప్పటికే 100కుపైగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని బేరానికి పెట్టిన బీజేపీ అమ్మకం పార్టీగా మిగిలిపోయిందని వంటగ్యాస్‌, …

Read More »

హైదరాబాద్‌కు మరో ప్రఖ్యాత అంతర్జాతీయ కంపెనీ

అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న హైదరాబాద్‌కు మరో ప్రఖ్యాత కంపెనీ రాబోతున్నది. భారత్‌లో తమ తొలి కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నట్టు గ్లోబల్‌ ఐటీ, ఇన్‌ఫ్రా కంపెనీ పార్క్‌ ప్లేస్‌ టెక్నాలజీస్‌ ప్రకటించింది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ కంపెనీలకు నెలవుగా ఉన్న రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. 150 మంది పనిచేసేలా 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాలమైన శిక్షణ కేంద్రం, మీటింగ్‌ హాల్స్‌, జిమ్‌, …

Read More »

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలపై హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రభావం

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలపై హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రభావం పడనున్నది. పోలింగ్‌, ఫలితాల వెల్లడి రోజుల్లో ఇంటర్‌ పరీక్షలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న విద్యార్థులకు అక్టోబర్‌ 25 నుంచి నవంబర్‌ 2 వరకు ఫస్టియర్‌ పరీక్షలు జరుగనున్నాయి. పోలింగ్‌కు ముందురోజు అంటే 29న కేంద్రాలను స్వాధీనం చేసుకుంటారు. 30న పోలింగ్‌, నవంబర్‌ 2న ఫలితాలు …

Read More »

హుజూరాబాద్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రోజు రోజుకు ఖాళీ

హుజూరాబాద్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రోజు రోజుకు ఖాళీ అవుతున్నాయి. ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమక్షంలో పెద్ద ఎత్తున రెండు పార్టీల క్యాడర్ తెరాస తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇవాళ హుజూరాబాద్ లోి సంగాపురంలో ఆర్థిక మంత్ర హరీశ్ రావును పలు మండలాల బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెరాసలో చేరారు. జమ్మికుంట, కమలపూర్ మండలాలలోని లక్షాపురం, భీంపెల్లి, నర్సక్కపల్లి గ్రామాలకు చెందిన బీజేపీ నేతలు,కార్యకర్తలు తెరాసలో చేరారు. …

Read More »

జిల్లాను యూనిట్‌గా వైన్స్‌ కేటాయింపులో తీసుకుని రిజర్వేషన్లు

నూతన మద్యం పాలసీపై ఎక్సైజ్‌శాఖ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. నూతన మద్యం పాలసీలో భాగంగా వైన్స్‌ కేటాయింపులో ఈసారి గౌడకులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు దీనిపై దృష్టిసారించారు. జిల్లాను యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లను అమలు చేయనున్నట్టు సమాచారం. ముందుగా లక్కీ డ్రా ద్వారా ఏయే దుకాణాలను రిజర్వేషన్‌లోకి తేవాలన్నది నిర్ణయించాక ఆయా …

Read More »

కేసీఆర్ లా చక్రం తిప్పాలంటే ఇంకో జన్మ ఎత్తాలి….

కొంత మంది చరిత్ర సృష్టించడానికి జన్మిస్తారు..మరికొంత మంది చరిత్రలో తమ పేరును లిఖించుకోవడానికి జన్మిస్తారు..కానీ చాలా చాలా తక్కువమంది మాత్రమే తామే ఒక చరిత్ర అవ్వడానికి జన్మిస్తారు..ఇలాంటి రకానికి చెందిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ సాధనలో జరిగిన దాదాపు పద్నాలుగేళ్ల పోరాటంలో ఎవరు చేయని విధంగా ప్రత్యర్థులకు సైతం అంతుపట్టని వ్యూహ రచనలతో నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల అరవై ఏండ్ల కలను సాకారం …

Read More »

గెల్లు శ్రీనివాస్ యాదవ్ కే జైకొడుతున్న హుజురాబాద్ ప్రజానీకం….

ఇది వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. హుజురాబాద్ నియోజకవర్గంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు టీఆర్ఎస్ పార్టీకే పట్టం కడుతున్నారు. వచ్చే నెలలో జరగబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగుతున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరపున ఆ పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం నియోజకవర్గంలోని ప్రతోక్కర్ని ఆలోచింపజేస్తుంది. రెండు దశాబ్ధాలుగా హుజురాబాద్ నియోజకవర్గంలో అధికారాన్ని.. హోదాను అడ్డుపెట్టుకుని ఈటల రాజేందర్ …

Read More »

అడుగడుగున ఈటలకు నిరసనల పర్వం…

మాజీ మంత్రి,బీజేపీ నేత ఈటల రాజేందర్ కు హుజురాబాద్ నియోజకవర్గంలోని ఎదురుగాలి వీస్తుందా…?. ఆత్మగౌరవ నినాదంతో ఉప ఎన్నికలకు పోతున్న ఈటలకు తలెత్తుకోకుండా పలు అవమానకర సంఘటనలు ఎదురవుతున్నాయా..?. మీ బిడ్డను..మీకండ్ల ముందు ఎదిగిన వాడ్ని అని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ ను హుజురాబాద్ ప్రజలు చీదరించుకుంటున్నారా..? అంటే ఉప ఎన్నికల ప్రచారంలో ఈటల రాజ్ందర్ కు ఎదురవుతున్న అనుభవాలను చూస్తుంటే ఎవరైన అవుననే అనక తప్పకమానడంలేదు.. గత కొన్ని …

Read More »

రూ.3లక్షలు ఎల్వోసీని మంజూరు చేయించిన ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి

  కొల్లాపూర్  మండల పరిధిలోని అంకిరావుపల్లి గ్రామానికి చెందిన చంద్రారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.ఈ విషయాన్ని గ్రామ టీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో బాధితుడు చంద్రారెడ్డి మెరుగైన వైద్య సాయం కోసం ఎమ్మెల్యే బీరం సీఎం సహాయ నిధి నుంచి రూ.3లక్షలు ఎల్వోసీని మంజూరు చేయించారు. సదరు ఎల్‌వోసీని హైదరా బాద్‌లోని తన నివాసంలో బాధితుడి కుటుంబ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat