Home / Tag Archives: telanganacmo (page 248)

Tag Archives: telanganacmo

దళిత ద్రోహి ఈటల రాజేందర్‌-MLA క్రాంతి కిరణ్‌

దళిత బంధును అడ్డకుంటున్న దళిత ద్రోహి ఈటల రాజేందర్‌ అని అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ అన్నారు. మంగళవారం జోగిపేట పట్టణంలోని నాందేడ్ – అఖోల ప్రధాన రహదారిపై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ఈటల దిష్ట బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్రంలోని దళితులపై ప్రేమ ఉంటే ప్రతి దళిత కుటుంబానికి బీజేపీ కేంద్రప్రభుత్వం రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల …

Read More »

యాదాద్రిలో సీఎం కేసీఆర్

ముఖ్య‌మంత్రి కేసీఆర్ యాదాద్రి ల‌క్ష్మిన‌ర‌సింహ‌స్వామిని మంగ‌ళ‌వారం ద‌ర్శించుకున్నారు. బాలాల‌యంలో స్వామి వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం సీఎం కేసీఆర్‌తో పాటు ప‌లువురు నాయ‌కుల‌ను వేద పండితులు ఆశీర్వ‌దించారు. సీఎం కేసీఆర్ వెంట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌రణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి, మండ‌లి మాజీ చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత‌, గ్యాద‌రి కిశోర్, పైళ్ల శేఖ‌ర్ రెడ్డి, …

Read More »

దళిత బంధు అమలును బీజేపీనే అడ్డుకుంది

హుజూరాబాద్‌లో దళిత బంధు అమలును బీజేపీనే అడ్డుకుందని టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరన్నారు. దళిత బంధును అడ్డుకున్న ఈటెలను అడుగడుగునా అడ్డుకోవాలని పిలుపు ఇచ్చారు. దేశమే సీఎం కేసీఆర్ బాటలో నడిచే రోజు రాబోతుందన్నారు. దళితబంధు కొత్త పథకం కాదని, ఏడాది క్రితమే అమలైందన్నారు. కులరహిత సమాజం, ఆర్థిక ఇబ్బందులు లేని సమాజం …

Read More »

RTC ఎండీ సజ్జనార్‌ సంచలన నిర్ణయం

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. బస్టాండ్లలోని దుకాణాల్లోని ధరలపై కూడా దృష్టి సారించింది. ఎంజీబీఎస్‌లో 90కి పైగా స్టాల్స్‌  ఉండగా, ప్రస్తుతం 65 మాత్రమే నడుస్తున్నాయి. పండగ నేపథ్యంలో రద్దీ పెరగడంతో కొంతమంది ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు వస్తువులు విక్రయించారు. ఫిర్యాదులు అందడంతో ప్రయాణికుల్లా వస్తువులు కొనుగోలు చేశారు. అధిక ధరలు విక్రయించిన ఒక్కో స్టాల్‌కు రూ.1,000 జరిమానాతో నోటీసులు …

Read More »

రేవంత్ కు మంత్రి కేటీఆర్ సవాల్

తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల‌పై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం ఉద‌యం జ‌ర్న‌లిస్టుల‌తో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ క‌చ్చితంగా గెలుస్తుంద‌న్నారు. హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మ‌క్క‌య్యాయి. ఈట‌ల కోసం కాంగ్రెస్ డ‌మ్మీ అభ్య‌ర్థిని నిల‌బెట్టింద‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి ద‌మ్ముంటే హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకోవాల‌ని కేటీఆర్ స‌వాల్ చేశారు. కొంత‌కాలం త‌ర్వాత ఈట‌ల‌ను …

Read More »

మోత్కుప‌ల్లి అణ‌గారిన ప్ర‌జ‌ల వాయిస్- సీఎం కేసీఆర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం

టీఆర్ఎస్ పార్టీలో చేరిన మోత్కుప‌ల్లి న‌ర్సింహులుపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మోత్కుప‌ల్లికి గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. అనంత‌రం కేసీఆర్ ప్ర‌సంగించారు. ఈ స‌మాజానికి ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు. ప్ర‌జా జీవితంలో ఆయ‌నకంటూ ఒక స్థానం ఉంది. విద్యార్థి ద‌శ త‌ర్వాత క్రియాశీల‌క రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవ‌లందించ‌డ‌మే ఆక‌కుండా అణ‌గారిన ప్ర‌జల వాయిస్‌గా ఉన్నారు. త‌న‌కంటూ …

Read More »

మంత్రి ఎర్రబెల్లిని కలిసిన సిఓలు, డిప్యూటీ సీఇఓలు

తెలంగాణ రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు గారిని ప‌లువురు జిల్లా ప‌రిష‌త్ ల సిఇఓలు, డిప్యూటీ సీఇఓలు హైద‌రాబాద్ లోని మంత్రుల నివాసంలో సోమ‌వారం క‌లిశారు. త‌మ‌కు ప‌దోన్న‌తులు క‌ల్పించినందుల‌కు మంత్రికి వారు కృత‌జ్ఞ‌త‌లు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌ల‌కు మ‌రింత‌ చేరువ చేసే విధంగా, ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌న్నీ స‌కాలంలో అందేవిధంగా ప‌ని చేయాల‌ని మంత్రి ఈ సంద‌ర్భంగా …

Read More »

Huzurabad By Poll-బీజేపీకి షాక్

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పై తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటి చేస్తున్న పార్టీ అయిన బీజేపీ నుంచి అధికార పార్టీ  టీఆర్ఎస్‌లోకి వ‌ల‌స‌లు కొన‌సాగుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి  గెల్లు శ్రీనివాస్‌యాద‌వ్‌కు తాము తోడుంటామంటూ యువ‌త గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈక్రమంలో జ‌మ్మికుంట ప‌ట్ట‌ణ టీఆర్ఎస్ విద్యార్థి, యూత్ విభాగాల‌తో మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్   ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు …

Read More »

Huzurabad By Poll-టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఆకర్శితులై ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలస వస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్‌ నియోజవర్గంలోని జమ్మికుంట మండలం సైదాబాద్‌ గ్రామ బీజేపీ వార్డు మెంబర్లు షాగర్ల మనీష కుమార్, షాగర్ల రజిత శ్రీనివాస్, కనిక జగభాయి నరేష్, కరట్లపెల్లి శ్రీనివాస్‌ మంత్రి హరీశ్‌రావు, జమ్మికుంట ఇన్‌చార్జి వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ చేరారు. …

Read More »

రానున్న ఎన్నికల్లో కేంద్రంలో మనదే కీలక పాత్ర

గతంలో మాదిరిగా అసెంబ్లీ ముందస్తు ఎన్నికలు వెళ్లే ఆలోచన లేదు. మన ప్రభుత్వానికి ఇంకా రెండున్నరేండ్ల సమయం ఉన్నది. ఈలోపు మనం చేయాల్సిన పనులున్నాయి. వీటిని పూర్తి చేసుకుందాం. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో మనమే కీలకపాత్ర పోషించేస్థాయికి ఎదుగుతాం. అందులో ఎవరికీ అనుమానం అక్కరలేదు. గతంలో అక్కడక్కడా చిన్నచిన్న పొరపాట్లు జరగడం వల్ల కొన్ని సీట్లు కోల్పోయాం. ఈసారి ఆ ప్రసక్తే ఉత్పన్నం కానివ్వం. అనేక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat