Home / Tag Archives: telanganacmo (page 246)

Tag Archives: telanganacmo

కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హం

కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈసీ కూడా రాజ్యాంగ ప‌రిధి దాటి ప్ర‌వ‌ర్తిస్తుంది అని ధ్వ‌జ‌మెత్తారు. టీఆర్ఎస్ ప్లీన‌రీలో సీఎం కేసీఆర్ అధ్య‌క్షోప‌న్యాసం చేశారు భార‌త ఎన్నిక‌ల సంఘం రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌గా వ్య‌వ‌హ‌రించాలి. గౌర‌వాన్ని నిల‌బెట్టుకోవాలి. ఈ దేశంలో ఒక సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడిగా, బాధ్య‌త గ‌ల పార్టీ అద్య‌క్షుడిగా, ఒక ముఖ్య‌మంత్రిగాభార‌త‌ ఎన్నిక‌ల సంఘానికి ఒక స‌ల‌హా ఇస్తున్నాను. చిల్ల‌ర‌మ‌ల్ల‌ర ప్ర‌య‌త్నాలు …

Read More »

దొంగే దొంగ అన్నట్లు ఉంది బీజేపీ తీరు

బీజేపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని దీనిని ప్రజలు గమనించాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలని బీజేపీ నాయకులు ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని, గత పదిహేను రోజులుగా వారి వ్యవహారం చూస్తే అలాగే కనబడుతుందని అన్నారు. దీనికి సంబంధించి తాము ఎలక్షన్ కమిషన్ తో పాటు …

Read More »

వరుసగా 9వ సారి గులాబీ దళపతిగా కేసీఆర్

టీఆ‌ర్‌‌ఎస్‌ పార్టీ అధ్య‌క్షు‌డిగా ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శే‌ఖ‌ర్‌‌రావు వరు‌సగా తొమ్మి‌దో‌సారి ఏక‌గ్రీ‌వంగా ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెస‌ర్ శ్రీనివాస్ రెడ్డి ప్లీన‌రీ వేదిక‌గా ప్ర‌క‌టించారు. అనంత‌రం సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల‌కు అభివాదం చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలిపారు. పార్టీ అధ్య‌క్షు‌డిగా కేసీ‌ఆర్‌ పేరును ప్రతి‌పా‌దిస్తూ మొత్తం 18 సెట్ల నామి‌నే‌షన్లు దాఖ‌లైన …

Read More »

రాజీలేని పోరాటంతోనే తెలంగాణ‌ను సాధించుకున్నాం – సీఎం కేసీఆర్

అనేక అవమానాలు ఎదుర్కొని, రాజీలేని పోరాటంతోనే తెలంగాణ‌ను సాధించుకున్నామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామ‌ని, మ‌న ప‌థ‌కాల‌ను ఇత‌ర రాష్ట్రాలు మాత్ర‌మే కాకుండా, కేంద్రం కూడా కాపీ కొడుతుంద‌ని కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్లీన‌రీ వేదిక‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్షోప‌న్యాసం చేశారు. ప్లీన‌రీ వేదిక‌లో ఆశీనులైన టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిదుల‌కు ధ‌న్య‌వాదాలు, న‌మ‌స్కారాలు తెలియ‌జేస్తున్నాను. 20 సంవ‌త్స‌రాల ప్ర‌స్థానం …

Read More »

సీఎం కేసీఆర్‌ది చ‌లించిపోయే హృదయం- క‌డియం శ్రీహ‌రి

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ది చ‌లించిపోయే హృద‌యం అని మాజీ మంత్రి, టీఆర్ఎస్ నాయ‌కులు క‌డియం శ్రీహ‌రి అన్నారు. టీఆర్ఎస్ ప్లీన‌రీ సంద‌ర్భంగా సంక్షేమ తెలంగాణ సాకారం అనే తీర్మానాన్ని ప్ర‌తిపాదిస్తూ క‌డియం శ్రీహ‌రి మాట్లాడారు. ఉద్య‌మ స‌మ‌యంలో ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌ల‌ను కేసీఆర్ క‌లుసుకున్నారు. వారి బాధ‌లు, క‌ష్టాలు, ఆక‌లిచావులు, ఆత్మ‌హ‌త్య‌ల‌ను స్వ‌యంగా చూసి చ‌లించిపోయారు. ఉద్య‌మంలో ఆయ‌న చూసిన సన్నివేశాల నుంచి పుట్టిన‌వే ఈ సంక్షేమ ప‌థ‌కాలు. దేశ‌మే అబ్బుర‌ప‌డే …

Read More »

పండుగలా టీఆర్‌ఎస్‌ పార్టీ ద్విదశాబ్ది వేడుకలు

టీఆర్‌ఎస్‌ పార్టీ ద్విదశాబ్ది వేడుకలను పండుగలా జరుపుకుందామని ఎంపీ సంతోష్‌ కుమార్‌ అన్నారు. ఎంపీ రంజిత్‌ రెడ్డి, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పార్టీ నాయకులతో కలిసి హైటెక్స్‌లో ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు. టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో 20 ఏండ్ల ప్రస్థానం గర్వించదగిన క్షణాలు అని చెప్పారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ వెంట ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు ఉన్నారు.టీఆర్‌ఎస్‌ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవ …

Read More »

ఎవ‌రెన్ని కుట్ర‌లు చేసినా ‘గెల్లు’ గెలుపు ఖాయం – మంత్రి KTR

ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని చీకటి ఒప్పందాలు చేసినా.. టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ హుజురాబాద్ ప్రజల ఆశీర్వాదాలతో తప్పకుండా గెలుస్తారు అని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. హైటెక్స్ ప్రాంగ‌ణంలో ప్లీన‌రీ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్ హుజురాబాద్‌లో పోటీ చేస్తున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మాటను వారు కాదని …

Read More »

టీఆర్ఎస్ ప్లీన‌రీకి స‌ర్వం సిద్ధం : TRS Wp కేటీఆర్

ఈ నెల 25న హైటెక్స్ వేదిక‌గా జ‌రగ‌బోయే టీఆర్ఎస్ పార్టీ ప్లీన‌రీకి ఏర్పాట్లు పూర్త‌య్యాయ‌ని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. శ‌నివారం ఉద‌యం ప్లీన‌రీ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.అక్టోబ‌ర్ 25న ఉద‌యం 10 గంట‌ల‌కు ప్లీన‌రీ ప్రారంభం అవుతుంది అని కేటీఆర్ తెలిపారు. 6 వేల పైచిలుకు ప్లీన‌రీ ప్ర‌తినిదుల‌కు స్వాగ‌తం ప‌లికేందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ప్లీన‌రీ ప్రాంగ‌ణంలో రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ …

Read More »

పోడు భూముల‌పై సీఎం కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష‌..

తెలంగాణ రాష్ట్రంలోని పోడు భూముల స‌మ‌స్య ప‌రిష్కారంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి సమీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న ఈ స‌మీక్షా స‌మావేశంలో అడవుల ప‌రిర‌క్ష‌ణ‌, హ‌రిత‌హారంపై చ‌ర్చిస్తున్నారు. పోడు భూముల స‌మ‌స్య ప‌రిష్కారం కోసం కార్యాచ‌ర‌ణ రూపొందించ‌నున్నారు. అడ‌వులు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై, హ‌రిత‌హారం ద్వారా విస్తృత ఫ‌లితాల కోసం ప్ర‌ణాళిక‌ల‌పై చర్చించ‌నున్నారు. పోడు స‌మ‌స్య‌పై అట‌వీ, గిరిజ‌న సంక్షేమ శాఖ‌ల అధికారులు మూడు రోజుల పాటు …

Read More »

ఈటల కాంగ్రెస్ గూటికెళ్లడం ఖాయమా..?

హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ త్వరలోనే కాంగ్రెస్ లో చేరడం ఖాయమా..?.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఈటల చేరికపై టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డిని కల్సి క్లారిటీచ్చారా..?. ఈ నెల ముప్పై తారీఖున జరగనున్న ఉప ఎన్నికల్లో ఈటల గెలిచిన ఓడిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ లో చేరడం ఖాయమా అంటే అవుననే అనాలి. మాజీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat