Home / Tag Archives: telanganacmo (page 241)

Tag Archives: telanganacmo

బండి సంజయ్ కు సీఎం కేసీఆర్ సవాల్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ” తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఊరికే మాట్లాడటం కాదు. నువ్వు మనిషివే అయితే.. నిజాయితీ ఉంటే వెంటనే ఢిల్లీ నుంచి ఆర్డర్స్ తీసుకొనిరా.. వరి ధాన్యం కొంటామని కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకురా..అంటూ సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర …

Read More »

మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మకు CM KCR నివాళులు

ఇటీవల మృతి చెందిన ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. ఆదివారం శాంతమ్మ దశదిన కర్మకు హాజరైన సీఎం.. మహబూబ్‌నగర్ భూత్పూర్ రోడ్డు పాలకొండలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకొని శాంతమ్మ సమాధి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించిచారు. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి, తలసాని, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, …

Read More »

TRS విజయ గర్జన సభ స్థలం పరిశీలన

టిఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది సందర్భంగా నవంబర్ 29 దీక్షా దివస్ న వరంగల్ లో నిర్వహించనున్న తెలంగాణ విజయ గర్జన సభకు ఎమ్మెల్సీ రైతుబంధు రాష్ట్ర నాయకులు పళ్ళ రాజేశ్వర్ రెడ్డి లతో కలిసి స్థల పరిశీలన చేసిన చేసిన ములుగు జడ్పీ చైర్మన్ మరియు నియోజకవర్గ ఇన్చార్జ్ కుసుమ జగదీష్.వరంగల్ దేవన్నపేట లోని టిఆర్ఎస్ పార్టీ తలపెట్టిన విజయ గర్జన సభ స్థలాన్ని పరిశీలించారు. సభాస్థలి, పార్కింగ్ స్థలం, …

Read More »

త్వరలోనే TsRTC ఛార్జీలు పెంపు

TS ఆర్టీసీ బస్సుల్లో టికెట్‌ రేట్లు పెరగనున్నాయి. త్వరలోనే చార్జీలు పెరుగుతాయని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. రెండేళ్లుగా డీజిల్‌ రేట్లు 30శాతానికి పైగా పెరిగి ఆర్టీసీపై భారం పడుతుండడంతో టికెట్‌ రేట్లు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రయాణికులపై ఎక్కువ భారం మోపకుండా చార్జీలు పెంచే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. నల్లగొండ, మిర్యాలగూడ ఆర్టీసీ డిపోలను శనివారం ఆయన తనిఖీ చేసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

నిరుపేద విద్యార్థినికి ఎమ్మెల్యే అరూరి ఆపన్న హస్తం…..

జఫర్ఘడ్ మండలం ఉప్పుగల్ గ్రామానికి చెందిన గంగాధర స్వాతి హైదరాబాద్ లో (GNM) నర్సింగ్ చదువుతోంది. తల్లితండ్రులు లేని నిరుపేద కుటుంబానికి చెందిన స్వాతి క‌ళాశాల‌ ఫిజు చెల్లించేందుకు ఆర్థికంగా స్తోమ‌తలేక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్  కళాశాల ఫీజు నిమిత్తం అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా రూ.30వేల రూపాయల చెక్కును విద్యార్థినికి అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చదువుకు …

Read More »

వృద్ధిలో తెలంగాణ రాకెట్‌ వేగం

తెలంగాణ ఏర్పడే నాటికి దాని జీఎస్డీపీ రూ.4 లక్షల కోట్లు.. ఏడున్నరేండ్ల తర్వాత ఇప్పుడు అక్షరాలా రూ.9.80 లక్షల కోట్లు. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు తలసరి ఆదాయం సుమారు రూ.95 వేలు ఉంటే.. ఇప్పుడు రూ.2.37 లక్షలు. పెద్ద.. చిన్న అన్న తేడా లేకుండా అన్ని రాష్ర్టాలను దాటుకొని.. స్వల్పకాలంలోనే ఎవరికీ అందనంత వేగంగా తారాజువ్వలా రాష్ట్ర ఆర్థిక వృద్ధి దూసుకుపోతున్నది. ఈ వృద్ధి రాజధానికి మాత్రమే పరిమితం కాలేదు. రాష్ట్రమంతటా …

Read More »

డ్రంక్ అండ్ డ్రైవ్ పై హైకోర్టు శుభవార్త

ఆల్కాహాల్ సేవించి వాహ‌నం న‌డ‌ప‌డం ప్ర‌మాద‌క‌రం.. రోడ్డు ప్ర‌మాదాల‌ను నివారించాలంటే ఎవ‌రైనా మ‌ద్య‌పానం చేయ‌రాదు.. అయితే, అనునిత్యం ర‌ద్దీగా ఉండే ట్రాఫిక్ మ‌ధ్య వాహ‌న చోద‌కులు స్పీడ్‌గా వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. అదే మ‌ద్యం మ‌త్తులో ఉంటే మ‌రింత స్పీడ్‌గా వెళుతుంటారు.. అటువంటప్పుడు ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశాలు ఎక్కువ‌.. దీన్ని నివారించ‌డానికి పోలీసు యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పేరిట వాహ‌న చోద‌కుల‌ను నిలిపి వారు మ‌ద్యం సేవించారా.. …

Read More »

అర్ధరాత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన గర్భిణీ..

ఖమ్మంజిల్లా తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రిలో శుక్రవారం అర్ధరాత్రి ఓ గర్భిణీ మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లాడ మండలంలోని నూతనకల్ గ్రామానికి చెందిన కొమ్ము మౌనిక అనే గర్భిణీ పురిటి నొప్పులతో బాధపడుతోంది. దీంతో వెంటనే ఆమెను తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ నవ్యకాంత్ అర్ధరాత్రి ఆస్పత్రి సిబ్బందితో కలిసి హాస్పటల్ కు చేరుకున్నారు. గర్భిణీని పరీక్షించిన డాక్టర్ నవ్య …

Read More »

రైతు తలరాత మార్చే తరతరాలు ఉండే ప్రాజెక్టు

సిద్ధిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్న సాగర్ ను శుక్రవారం ఉదయం మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సీఏం కేసీఆర్ కృషితోనే కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారం అయ్యిందని మంత్రి హరీశ్ రావు గారు చెప్పారు. రైతుల తలరాత మార్చే.. తరతరాలు ఉండే గొప్ప ప్రాజెక్టు ఇది. అనతి కాలంలోనే గొప్ప పని మన కళ్ల ముందు జరిగిందని ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో రాష్ట్ర ఆర్థిక శాఖ …

Read More »

ఈటల రాజేందర్‌ పై కేసు నమోదు

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నందుకు హుజూరాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మంగళవారం రాత్రి తన అనుచరులతో కలిసి కరీంనగర్‌లోని ఎస్సారార్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి కోర్టు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈటల రాజేందర్‌, ఆయన అనుచరులపై కేసు నమోదు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat