Home / Tag Archives: telanganacmo (page 11)

Tag Archives: telanganacmo

బాంబు పేల్చిన ఈటల

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే  తనను ముఖ్యమంత్రిని చేస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని మాజీ మంత్రి, బీజేపీ క్యాంపెయిన్‌ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ వెల్లడించారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. వివిధ కులాలకు చెందిన 36 మంది ప్రతినిధులతో జరిపిన సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారని.. ఈటల ఓ ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన …

Read More »

అన్ని రాజకీయ పార్టీలతో లోకేష్ కుమార్ భేటీ

తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలతో  అడిషనల్ సీఈవో లోకేష్ కుమార్  శనివారం భేటీ అయ్యారు. శనివారం బీఆర్కే భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనపై పొలిటికల్ పార్టీలతో చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 426 ఎంసీసీ కేసులు నమోదు అయ్యాయి. ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు , అభ్యర్థుల ఖర్చులు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఎమ్‌సీసీ వైలేషన్‌లో అధికార పార్టీపై ఎక్కువగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు …

Read More »

తెలంగాణ కాంగ్రెస్‌  పార్టీకి ఎదురుదెబ్బ

తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా మునుగోడు   నియోజకవర్గంలో కాంగ్రెస్‌  పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కుమార్తె, ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి  ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికల్లో పార్టీ టికెట్‌ ఇవ్వకపోగా, ప్రస్తుత అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి తనకు తగిన గుర్తింపు ఇవ్వడంలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.శుక్రవారం జరిగిన రాజగోపాల్ రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి సైతం ఆమె దూరంగా ఉన్నారు. …

Read More »

బిఆర్ఎస్ పార్టీని మరొకసారి గెలిపించి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలి

కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డ్ గండి మైసమ్మ డి.పోచంపల్లి లోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో గుర్రాల శ్రీకాంత్ రెడ్డి వారి బృందం  సుమారు 500 మంది యువకులు, మహిళలు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 2014 సంవత్సరానికి ముందు ఆకలిచావులు ఉండేవని, నేటి కెసిఆర్ పాలనలో …

Read More »

ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం:

చింతల్ లోని ఎమ్మెల్యే గారి కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ బి.ఆర్.టీ.యు అధ్యక్షులు ఇస్మాయిల్ గారు మరియు జనరల్ సెక్రటరీ సత్యం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో బి.ఆర్.టీ.యు అనుబంధ సంఘాల సమావేశం నిర్వహించారు ముక్యతిదిగా బి.ఆర్.టీ.యు రాష్ట్ర అధ్యక్షులు రామ్ బాబు యాదవ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పేదలకు, కార్మికులకు అన్ని సదుపాయాలు కల్పిస్తుంన్నదన్నారు. విద్య, ఆరోగ్యం పేదవారికి దగ్గర చేసిందని, …

Read More »

అన్నపూర్ణ పథకం పేదోడికి అన్నం పెట్టే పథకం..

తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల మండలం వెంకటాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన పరకాల నియోజకవర్గ బీ.ఆర్. ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి గారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడేనాటికి పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం మీద సీలింగ్ ఉండేదని.మనిషికి 5 కిలోల చొప్పున గరిష్టంగా ఇంటికి 20 కిలోలు మాత్రమే ఇచ్చే వారు.. సీఎం కేసీఆర్ ఆ సీలింగ్ ఎత్తివేయడమే కాకుండా …

Read More »

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కొండూరి సుధాకర్, అశ్వరావుపేట జెడ్పీటీసీ సభ్యురాలు సున్నం నాగమణి.. తదితరులు చేరారు.. వీరందరికి మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

Read More »

కౌశిక్ రెడ్డి ప్రజా జీవితంలో ఆల్ రౌండర్ గా పనిచేస్తాడు

హుజురాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం జమ్మికుంట లోని గాంధీ చౌక్ వద్ద జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని అన్నారు. అనునిత్యం ప్రజల కోసం తాపత్రయపడే ముఖ్యమంత్రి ఉండడం …

Read More »

చంద్రమోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ సినీ నటుడు తెలుగు వెండి తెర తొలితరం కథా నాయకుడు చంద్రమోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు.విభిన్నమైన పాత్రలతో, విలక్షణమైన నటనతో, దశాబ్దాలుగా కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించిన చంద్రమోహన్ మరణం, తెలుగు చిత్ర సీమకు తీరనిలోటని సీఎం విచారం వ్యక్తం చేశారు. వారి స్పూర్తితో ఎందరో నటీ నటులు ఉన్నత స్థాయికి ఎదిగారని., కళామతల్లి ముద్దుబిడ్డ గా …

Read More »

నాడు సమైక్య పాలనలో కరెంటు కష్టాలు

నాడు సమైక్య పాలనలో కరెంటు లేక సాగు, తాగునీరు లేక, అభివృద్ధికాక అరిగోసలుపడ్డామని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ప్రస్తుతం పచ్చబడ్డ తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ఏకమై కేసీఆర్‌ను ఓడగొట్టేందుకు కుట్రలు పన్నారని విమర్శించారు. కొత్తపల్లి మండలంలోని కమాన్‌పూర్‌, బడ్డిపల్లి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్‌ను బలపరచాలన్నారు. తెలంగాణను కాపాడుకోవాల్సిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat