స్వచ్చ భారత్ లక్ష్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్చ తెలంగాణ కార్యక్రమంలో కీలకమైన పురోగతి నమోదైంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ దర్పన్ మూడో దశ సర్వేలో తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాలు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాయి. స్వచ్చ దర్పణ్ ఫేస్ – 3 ర్యాంకింగ్ వివరాలను కేంద్ర తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ శనివారం వెల్లడించింది . దేశంలోని మొత్తం 700 జిల్లాల్లో ఈ …
Read More »కమిషన్ల సంస్కృతి భట్టి దే..
కమిషన్ల సంస్కృతి భట్టి విక్రమార్క దేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శించే స్థాయి బట్టి విక్రమార్క లేదని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. ఈరోజు స్థానిక టిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ బట్టి విక్రమార్క పై విమర్శలు సంధించారు. కాలేశ్వరం ప్రాజెక్టు గురించి నేడు ప్రపంచమే అబ్బర పడుతుందని వారన్నారు. భవిష్యత్తులో కాలేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచ …
Read More »యాదాద్రిలో సీఎం కేసీఆర్..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు శనివారం ఉదయం పదకొండు గంటలకు యాదాద్రికి బయలుదేరి వెళ్లారు . కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి చేరుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారిని దర్శించుకోనున్నారు. అనంతరం యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి యాదాద్రి ఆలయ నిర్మాణం గురించి సంబంధిత అధికారులకు సూచనలు సలహాలు ఇవ్వనున్నారు.
Read More »లచ్చిరెడ్డీ.. నీళ్లు వస్తున్నయా?-సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రంలోని రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం (నీలోజిపల్లికి చెందిన) మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కొనుకటి లచ్చిరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. నిన్న శుక్రవారం యథావిధిగా లచ్చిరెడ్డి పొలానికి నీళ్లు పెడుతుండగా ఉదయం 11.08 గంటలకు సీఎం కార్యాలయం ల్యాండ్ఫోన్ నుంచి లచ్చిరెడ్డి సెల్కు కాల్ వచ్చింది. నేను సీఎం కార్యాలయం నుంచి పరమేశ్వర్రెడ్డిని మాట్లాడుతున్న లచ్చిరెడ్డి గారూ.. లైన్లో ఉండండి. మీతో సీఎం గారు …
Read More »యువనేత కేటీఆర్ ఔదార్యం..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,యువనేత కేటీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ క్రమంలో నిన్న స్వాతంత్య్ర దినోత్సవం రోజున మాజీ సైనికుడి కూతురు ఉన్నత విద్య కోసం సహకారం అందించడానికి ముందుకొచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు . తెలంగాణభవన్లో గురువారం జాతీయజెండా ఎగురవేసిన అనంతరం మా జీ సైనికుడు వీరభద్రాచారి కూతురు మహాలక్ష్మి ఉన్నత విద్యకు అవసరమైన చెక్కు కేటీఆర్ స్వయంగా అందించారు. …
Read More »కాంగ్రెస్ నేత విజయశాంతి సంచలన నిర్ణయం
మాజీ ఎంపీ,కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కమిటీ చైర్మన్ అయిన విజయశాంతి సంచలన నిర్ణయం తీసుకున్నారా..?. ఇప్పటికే పలు పార్టీలు మారిన ఆమె కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్ బై చెప్పనున్నారా..?. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వైపు ఆమె చూస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పన్నెండుమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ లో …
Read More »సుపరిపాలనే మా లక్ష్యం
సుపరిపాలన కోసం, అవినీతిని అంతమొందించడం కోసం జాఢ్యాలను, జాప్యాలను తుదముట్టించడం కోసం గ్రామాలను, పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం చట్టపరమైన సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గోల్కొండకోటపై ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్య్రం కోసం పోరాడిన త్యాగధనులకు హృదయపూర్వక నివాళులు. తెలంగాణ రాష్ర్టాన్ని సరైన దిశలో పెట్టేందుకు …
Read More »రైతాంగ విధానం దేశానికి ఆదర్శం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజధాని నగరం హైదరాబాద్ లోని గోల్కోండ కోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గోన్నారు. ఈ సందర్భంగా జాతిని ఉద్ధేశించి ఆయన ప్రసంగించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..” 1)ఆర్థికాభివద్ధి తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి గడిచిన ఐదేళ్లుగా స్థిరంగా కొనసాగుతున్నది. ప టిష్టమైన క్రమశిక్షణ వల్ల అవినీతి లేకుండా ఈ లక్ష్యాన్ని మనం సాధించగలిగాం. …
Read More »కేటీఆర్ కు రాఖీ కట్టిన మాజీ ఎంపీ కవిత
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,యువనేత కేటీఆర్ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కేటీఆర్ కు ఆయన సోదరి, మాజీ ఎంపీ కవిత రాఖీ కట్టగా..తన సోదరి కవితకు కేటీఆర్ స్వీటు తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కవిత రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కు రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకున్నారు మాజీ ఎంపీ కవిత.
Read More »టీబీజేపీకి ఎమ్మెల్యే బాల్క సుమన్ లేఖ
బీజేపీతోనే బంగారు తెలంగాణ సాధ్యమని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టి, రక్తపుటేరులు పారించే లక్ష్యం మీది. నీళ్లు పారించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ధ్యేయం మాది. తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రంలో మీ పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అడుగడుగునా వివక్ష పాటించింది వాస్తవం కాదా..? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను నీతిఆయోగ్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి శభాష్ …
Read More »