Home / Tag Archives: telanganacm (page 449)

Tag Archives: telanganacm

వైబ్రాన్ట్ తెలంగాణ ‘ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం చారిత్రక అవసరమని, దాన్ని ఉద్యమ సారధిగా, టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ సాధించి చూపారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ ఎన్నారై లు ఆదివారం ‘ వైబ్రాన్ట్ తెలంగాణ ‘ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో వినోద్ కుమార్ పాల్గొని సుదీర్ఘంగా మాట్లాడారు. అనగారిపోతున్న తెలంగాణ ను దోపిడీదారుల నుంచి విముక్తి కలిగించేందుకు టీఆర్ఎస్ అధినేత గా …

Read More »

తెలంగాణలో 400 జాతీయ,అంతర్జాతీయ విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రస్తుతం యూరప్ లో పర్యటిస్తున్న సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నెదర్లాండ్ లో సీడ్ వ్యాలీ పొలండ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ” యూరోపియన్ దేశాలకు విత్తన ఎగుమతుల విషయంలో ప్రోత్సాహాం ఇస్తామన్నారు. సీఎం కేసీఆర్ మాగదర్శకంలో తెలంగాణ రాష్ట్రం సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా …

Read More »

ప్రజలే సమాధానం చెప్తారు

హుజూర్ నగర్ నియోజకవర్గ ఎన్నికలో పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ సమావేశమయ్యారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన అందరికీ ఆయన దన్యవాదాలు తెలిపారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో సాధించిన విజయం పార్టీకి టానిక్ లాంటిదని, కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఇక్కడ సాధించిన విజయంతో ప్రతిపక్షాలు ఇన్నాళ్లుగా చేస్తూ వచ్చిన దుష్ప్రచారాలు, అసత్య ఆరోపణలు, …

Read More »

తహాసిల్దార్ ఘటనపై ప్రభుత్వం సీరియస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ తహిసీల్దార్ విజయారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి సజీవ దహానం చేసిన సంగతి విదితమే. ఇప్పుడు ఇది నగరంలో సంచలనం సృష్టిస్తుంది. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఈ ఘటనపై మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ” అబ్దుల్లాపూర్ ఘటనపై తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పొలీసులను …

Read More »

బయో డైవర్సిటీ సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మోహిదీపట్నం నుంచి ఖాజాగూడ మార్గం మధ్య రూ.69.47 కోట్లతో మొత్తం 990 మీటర్ల పొడవు నిర్మించిన బయో డైవర్సిటీ సెకండ్ లెవర్ ఫ్లై ఓవర్ ను రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ,మేయర్ బొంతు రామ్మోహాన్ తో …

Read More »

నేడే తెలంగాణ మంత్రి వర్గం భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని మంత్రి వర్గం ఈ రోజు శనివారం భేటీ కానున్నది. ఇందులో భాగంగా మధ్యాహ్నాం హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మూడు గంటలకు సమావేశం కానున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. ఇందులో ప్రధానంగా గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తోన్న ఆర్టీసీపై చర్చించనున్నారు. మొత్తం నలబై ఎనిమిది వేల మంది …

Read More »

మనస్సున్న మా మంచి రామన్న

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో పేదరికంతో బాధపడుతున్న హమాలీ కూలీ గంగ నర్సయ్య వైద్యం కోసం మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు. ఈ క్రమంలో నర్సయ్య కడుపులో పేగులకు ఇన్ ఫెక్షన్ సోకింది. ప్రాణాపాయం ఉంది. దీనికి ఆపరేషన్ …

Read More »

కులాంతర వివాహాలకు మరింత సాయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులాంతర వివాహాలకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని మరింత పెంచింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కులాంతర వివాహాం చేసుకున్నవారికి ప్రభుత్వం తరపున ఇప్పటి వరకు ఇచ్చే ప్రోత్సాహాకాన్ని రూ.50 వేల నుండి ఏకంగా మొత్తం రూ. 2.50 లక్షలకు పెంచింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా నిన్న శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఇందులో భాగంగా కులాంతర వివాహాలకు ఎంపికైన …

Read More »

ప్రతిపక్షాలకు బుద్ధి రాలేదు

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి నలబై మూడు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతున్నారు. అందుకే ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు భారీ తీర్పునిచ్చారు. అయిన కానీ ప్రతిపక్షాలకు బుద్ధి రాలేదు. ఉప ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టు అని …

Read More »

మంత్రి హారీష్ రావుకి రూ.50 లక్షలు జరిమానా

వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నిన్న సిద్దిపేట జిల్లాలో దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించాలి.ఈ క్రమంలో దుబ్బాకలో మహిళలకు మెప్మా రుణాలు,చెత్త బుట్టలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరవ్వాలి. అయితే ఉదయం పదకొండు గంటలకు రావాల్సిన మంత్రి హారీష్ రావు నాలుగు గంటలు ఆలస్యంగా అక్కడికి వచ్చారు. వచ్చి రాగానే మంత్రి హారీష్ రావు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat