Home / Tag Archives: telanganacm (page 446)

Tag Archives: telanganacm

ఫలించిన మంత్రి జగదీష్ రెడ్డి ప్రయత్నం

సూర్యపేట కు పరుగులు పెడుతున్న గోదావరి జలాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు.సోమవారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి తో ఫోన్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ మీరు వద్దనేంత వరకు సూర్యపేట కు గోదావరి జలాలు విడుదల చేయడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎన్ని చెరువులు నిండాయని మంత్రి జగదీష్ రెడ్డి తో తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలోని చెర్వులన్ని నింపాలంటూ ఆదేశించారు. గోదావరి …

Read More »

నెరవేరనున్న పేదవాడి సొంతింటి కల

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతకాలని.. ప్రతి ఒక్కరూ సొంతింటిని కలిగి ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యుత్తమ పథకం డబుల్ బెడ్రూం ఇండ్లు. రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్రంలోని పేదవారికి డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించి ఇవ్వనున్నది. అందులో భాగంగా మొత్తం రూ.6,992 కోట్లతో 1.35 లక్షల రెండు పడకల గదుల ఇండ్లను నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. …

Read More »

దేశ వ్యాప్తంగా మిషన్ భగీరథ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన పథకం మిషన్ భగీరథ. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్చమైన తాగునీరు అందించాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న పలు పథకాలు దేశానికి ఆదర్శంగా నిలవడమే కాకుండా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఈ పథకాలను అమలు చేయడానికి ప్రణాళికలు కూడా …

Read More »

అమెరికా రాయబారితో వినోద్ కుమార్ సమావేశం

అమెరికాలో భారతీయ రాయబారి, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమిత్ కుమార్ ను వాషింగ్టన్ డీసీ లో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా అమెరికా, తెలంగాణ సంబంధాలు, తెలంగాణలో నూతనంగా విదేశీ విశ్వ విద్యాలయాలు, మరిన్ని ఫార్మా, ఐటీ పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాలపై ఇష్టాగోష్ఠి గా చర్చించారు.దేశంలో విదేశీ విశ్వ విద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు నిషేధం …

Read More »

రామప్పకు యునెస్కో గుర్తింపు

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాల ఖిల్లాగా పేరు గాంచిన ఓరుగల్లు (వరంగల్)లోని రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు దిశగా అడుగులు పడనున్నాయి. ఈ నేపథ్యంలోనే గత సెప్టెంబర్ నెలలో యునెస్కో బృందం వరంగల్ లోని రామప్ప దేవాలయాన్ని వాళ్ళు సందర్శించారు. తాజాగా ఈ నెల ఇరవై రెండో తారీఖున ప్యారిస్ లో జరగనున్న ఇంటర్నేషనల్ మీటింగ్ కు ఆర్కియాలజీ స్టేట్ డైరెక్టర్ దినకర్ బాబు, ఇన్ కమ్ టాక్స్ …

Read More »

దేవాదులకు కాళేశ్వరం జలాలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అప్పటి నీళ్ల మంత్రి ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నేతృత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం . ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షలకు పైగా ఎకరాలకు సాగునీళ్లు అందించనున్నది ప్రభుత్వం. తాజాగా దేవాదుల ఎత్తిపోయల పథకంలో చివరి ఆయకట్టు ప్రాంతాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లను అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ …

Read More »

మంత్రి తలసాని భరోసా

తెలంగాణ రాష్ట్రంలోని టీవీ రంగ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. టీవీ రంగంలోని తెలుగుకు సంబంధించిన కార్మికులకు బీమా వసతిని కల్పిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల పంతొమ్మిదో తారీఖున దీనికి సంబంధించి సంబంధిత అధికారులతో చర్చిస్తాము. అందుకు తగిన ఏర్పాట్లను చేయిస్తామని తనను కలవడానికి వచ్చిన తెలుగు టీవీ ఆర్టిస్టుల సంఘం సభ్యులకు మంత్రి తలసాని …

Read More »

మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు ను సౌతాఫ్రికాకు రావాల్సిందిగా సౌతాఫ్రికా దేశ టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఆహ్వానించారు. నిన్న శనివారం ఆయన మంత్రి కేటీ రామారావును రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా ఏడాది కాలంలో టీఆర్ఎస్ పార్టీ శాఖ …

Read More »

భీమారంలో ధాన్యం కొనుగోలు కేంద్రం

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,నకిరికేల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. నల్లగొండ జిల్లా కేతిరెడ్డి మండలంలోని భీమారం గ్రామంలో ఐకేపీ(ఇందిరా క్రాంతి పథం) ఆధ్వర్యంలో వారు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ” తెలంగాణ ప్రభుత్వం అన్ని పంటలకు గిట్టుబాలు ధర ప్రకటించింది. పత్తి, మొక్కజొన్న …

Read More »

ప్రతి జిల్లాలో కార్మిక భవనం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక కార్మిక భవనాన్ని నిర్మిస్తుందని మంత్రి సీహెచ్ మల్లారెడ్డి తెలిపారు. ఈ రోజు ఆయన రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కీసర మండలం నాగారంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి మల్లారెడ్డి భవన ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat