విదేశాల్లో స్థిరపడిన దేశీయ నిపుణులు,వ్యాపారవేత్తలు తిరిగి స్వదేశానికి చేరుకునే వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారు అన్నారు. మహబూబ్నగర్కు తలమానికమైన ఐటీ, ఇండస్ట్రియల్ మల్టీపర్పస్ కారిడార్ లో పెట్టుబడులే లక్ష్యంగా మలేసియా, సింగపూర్ దేశాలలో పర్యటిస్తున్న ఆయనకు తెలంగాణ సింగపూర్ కల్చరల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ …
Read More »తెలంగాణ మంత్రి వర్గం సమావేశం
తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజు గురువారం మధ్యాహ్నాం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో భేటీ కొనసాగుతుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులపై చర్చించనున్నారు. సమస్యకు ముగింపు పలికేదిశగా రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశం అవుతున్నది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆర్టీసీ, రవాణా పరిస్థితులు, అక్కడ అమలవుతున్న విధానాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆర్టీసీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేదిశగా ఈ …
Read More »జర్నలిస్టు కుటుంబానికి అండగా మంత్రి హారీష్ రావు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన అందోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారి చొరవతో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పిండి లింగం కుటుంబానికి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అండ నిలిచారు. ఇందులో భాగంగా మంత్రి హారీష్ రావు లక్ష రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు లింగం కుమారుడి కాలేజ్ ఫీజ్ చెల్లిస్తానని లింగం భార్యకి ఔట్ సోర్సింగ్ జాబ్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. …
Read More »40 రూపాయలకే కిలో ఉల్లి…
తెలంగాణ రాష్ట్రంలో ఉల్లిధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వినియోగదారులకు కిలో ఉల్లిని రూ.40కే విక్రయించేందుకు మలక్పేట మార్కెట్లోని ఉల్లి వ్యాపారులు అంగీకరించారు. మంగళవారం మార్కెటింగ్శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, మార్కెటింగ్శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి.. మలక్పేట గంజ్ మార్కెట్లోని ఉల్లి వ్యాపారులతో చర్చించారు. బుధవారం నుంచి మెహిదీపట్నం, సరూర్నగర్ రైతుబజార్లలో రూ.40కు కిలో ఉల్లి అందుబాటులోకి రానున్నాయి. ఒక వినియోగదారుడికి ఒకకిలో చొప్పు న …
Read More »తెలంగాణకు 4వ స్థానం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం పలు రంగాల్లో నెంబర్ వన్ స్థానంలో నిలుస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ నిలిచింది. అయితే దేశ వ్యాప్తంగా కరెంటు కొనుగోలు చేస్తోన్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రానికి నాలుగో స్థానం దక్కింది అని కేంద్ర విద్యుత్ సంస్థ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది. బీహార్ ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది.. …
Read More »ఘనంగా ఉర్సు వేడుకలు..
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం సత్యనారాయణ పురం హాజరత్ నాగులమీరా మౌలాచాంద్ దర్గా ఉర్సు వేడుకలు ఘనంగా జరిగాయి. ఉర్సు నిర్వహణ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. ముస్లింలు వేల సంఖ్యలో హాజరై భక్తి శ్రర్థలతో దర్శించుకున్నారు. మంగళవారం ముగింపు వేడుకలు సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు హాజరయ్యారు. ఖందిల్ ఎత్తుకుని స్వయంగా తీసుకెల్లారు. ఉర్సు వేడుకలకు ఎంతో ప్రాముఖ్యత …
Read More »ఈ నెల 28న టీ క్యాబినేట్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని క్యాబినేట్ ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున గురువారం మధ్యాహ్నాం రెండు గంటలకు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని బేగంపేట్ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ లో భేటీ కానున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై.. ఆర్టీసీ సిబ్బంది సమ్మె విరమించిన నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలా..?. వద్దా..?. ఆర్టీసీ …
Read More »కుల వృత్తుల వారిని ఆర్థికంగా బలోపేతమే లక్ష్యం
ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలో పాలేరు రిజర్వాయర్ నందు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాల అభివృద్ధి సంస్థ మరియు సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి , జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ IAS గారు కలిసి పాలేరు రిజర్వాయర్ లో రోయ్య పిల్లలను విడుదల చేశారు.ఈ సందర్బంగా …
Read More »గ్రేటర్లో అమ్మాయిలూ జాగ్రత్త
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది గత యాబై రెండు రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. అయితే సమ్మె ప్రభావం కన్పించకుండా ఇటు ఆర్టీసీ యజమాన్యం,ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసిన.. ఎన్ని చర్యలు తీసుకున్న కానీ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మాత్రం అక్కడక్కడ ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులతో పాటు స్కూళ్లకు,కాలేజీలకెళ్లే విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో భాగంగా బస్సు అందక నగరంలో …
Read More »యాదాద్రికి రూ.40లక్షల ఆదాయం
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఉన్న యాదాద్రి గుట్టపై ఉన్న యాదాద్రి దేవస్థానానికి నిన్న ఒక్క రోజే ఆదివారం రూ. 40 లక్షల వరకు ఆదాయం వచ్చింది . నిన్న ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో ఆలయానికి భారీగా ఆదాయం వచ్చింది. భక్తులు ఆ మొత్తంలో కానుకలను సమర్పించారు అని ఆలయ ఈఓ గీత తెలిపారు. యాదాద్రి గుట్టపై బాలాలయం నిర్మించిన నాలుగేళ్లల్లో తొలిసారిగా ఇంత …
Read More »