తెలంగాణ రాష్ట్రంలో ప్రమాదవశాత్తు ప్రాణాలను కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. 2011-17 ఏప్రిల్ మధ్యలో మృతి చెందిన మొత్తం నూట పదహారు మంది మత్స్యకార కుటుంబాలకు రూ. లక్ష .. ఆ తర్వాత మరణించిన డెబ్బై ఒక్క మందిలో ఇరవై ఎనిమిది కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం చెల్లించనుంది. మిగిలిన నలబై మూడు మంది కుటుంబాలకు పరిహారం చెల్లింపుపై ప్రభుత్వానికి …
Read More »మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుపై సీఎం క్లారీటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిన్న శనివారం తెలంగాణ భవన్ లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. మంత్రులు.. ఎమ్మెల్సీలు.. నేతలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల గురించి పలు సూచనలు.. సలహాలు సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుపై ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ”మున్సిపల్ ఎన్నికల్లో పొత్తు ఉండదు. స్థానికంగా …
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ సలహా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,మంత్రులు,ఎంపీలు,ప్రతినిధులతో నిన్న శనివారం హైదరాబాద్ లో తెలంగాణ భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల వారీగా పార్టీ కార్యకర్తలతో.. నేతలతో.. ఉద్యమకారులతో.. ఎమ్మెల్యేలందరూ సమీక్ష సమావేశాలను నిర్వహించుకోవాలి. అందరితో ఆత్మీయ సమావేశాలు వరుసపెట్టి …
Read More »తెలంగాణ మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు
తెలంగాణలో జరగబోయే పురపాలక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల మొదటి ప్రక్రియ పూర్తయింది. 2011 జనాభా ప్రకారం ఎస్టీ, ఎస్సీలకు వార్డు పదవుల్లో రిజర్వేషన్లు కల్పించారు. ఎస్టీల జనాభా ఒకశాతానికి తక్కువగా ఉన్న కార్పోరేషన్లు, మున్సిపాల్టీల్లోనూ ఒక వార్డు ఎస్టీలకు రిజర్వ్..50 శాతానికి మించకుండా బీసీలకు మిగతా రిజర్వేషన్లు చేశారు. రిజర్వేషన్ల వివరాలను జిల్లా కలెక్టర్లకు పంపింది రాష్ట్ర ప్రభుత్వం.వార్డుల వారీగా రేపు రిజర్వేషన్లు ఖరారుకానున్నాయి. కరీంనగర్ …
Read More »మంత్రి కేటీఆర్ని కలిసిన టీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం
తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం సోషల్ మీడియాతో పాటు ఇంటింటికి ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం శనివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని క్యాంపు ఆఫీస్లో మర్యాద పూర్వకంగా కలిశారు. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గిరి రాపోలు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన వివిధ పథకాలతో పాటు టీఆర్ఎస్ గెలుపు …
Read More »టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం
తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పార్టీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో భేటీ కొనసాగుతుంది. సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ సమావేశం ద్వారా దిశానిర్దేశం చేయనున్నారు.
Read More »తెలంగాణ అంటే కేసీఆర్.. టీఆర్ఎస్ అంటే కేసీఆర్
తెలంగాణ రాష్ట్రమంటే ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అంటే కేసీఆర్ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. నిన్న శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో చీకోడ్ లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”తెలంగాణ అంటే టీఆర్ఎస్, …
Read More »రూ 2 .11కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని హస్తినాపురం డివిజన్ ప్రగతి పథంలో ముందుకెళ్తుందని ఎల్బ్ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు డివిజన్ లోని రూ. 15 లక్షలతో ఇంద్రసేనా రెడ్డి నగర్ లో కమ్యూనిటీ హాల్, రూ. 10 .20 లక్షలతో వాంబే కాలనీ లో ఫుట్ పాత్ నిర్మాణం, రూ. 10 .70 లక్షలతో ధాతు నగర్ లో UGD , …
Read More »పల్లెల ప్రగతి దేశాభివృద్ధికి నాంది
పల్లెల ప్రగతి తో దేశాభివృద్ధికి నాంది అంటూ జాతిపిత మహాత్మా గాంధీ పిలుపు నిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచరణలో అమలు పరుస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు గా నిలుస్తున్నప్పటికి ఏడూ దశాబ్దాలుగా గ్రామాలను ఏ ఒక్కరు పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.పల్లెప్రగతి రెండవ విడత కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం సూర్యపేట జిల్లా పెన్పహాడ్ మండలం మాచారం గ్రామంలో ప్రారంభించారు.ఈ …
Read More »తెలంగాణ రాష్ట్రం మొత్తం స్వచ్ఛ తెలంగాణ
తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం స్వచ్ఛ తెలంగాణ, హరిత తెలంగాణగా తయారు చేయడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం అద్భుత ఫలితాలునిచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామంలో నిర్వహించిన 2వ విడత పల్లె ప్రగతి సభలో వారు మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి నెల 339 కోట్ల రూపాయలను ఒక్కరోజు …
Read More »