తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2,072 కరోనా కేసులు నమోదయ్యాయి. వైర్సతో మరో 9 మంది మృతి చెందారు. తాజాగా 2,259 మంది కోలుకున్నారు. 29,447 యాక్టివ్ కేసులకు గాను 23,934 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. కొత్త కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్లో 283 నమోదవగా, కరీంనగర్లో 109, ఖమ్మంలో 92, మేడ్చల్లో 160, నల్లగొండలో 139, రంగారెడ్డిలో 161, వరంగల్ అర్బన్లో 85, సిద్దిపేటలో 78, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో …
Read More »అధునాతన టెక్నాలజీతో జీహెచ్ఎంసీ ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులతో రాష్ర్ట ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి సమావేశం నిర్వహించారు. పారదర్శకంగా, సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణకు టీ పోల్ పై అధికారులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ పార్థసారథి మాట్లాడుతూ.. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధునాతన టెక్నాలజీ వినియోగిస్తామన్నారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఓటర్ల లిస్టు, పోలింగ్ కేంద్రాల …
Read More »తెలంగాణలో కొత్తగా 1,378కరోనా కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,378 పాజిటివ్ కేసులు నమోదుయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 1,932 మంది కోలుకొని డిశ్చార్జి కాగా ఏడుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,87,211 మంది కోవిడ్-19 వైరస్ బారినపడగా 1,56,431 మంది చికిత్సకు కోలుకున్నారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ల కారణంగా 1107 మంది మృతి చెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం …
Read More »తెలంగాణలో కొత్తగా 2,239 కరోనా కేసులు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. వారంరోజులుగా నిత్యం 2వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 2,239 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కాగా కోవిడ్ బారినపడిన వారిలో 2,281 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా 11 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,83,866 మంది కరోనా బారినపడగా 1,52,441 మంది చికిత్సకు కోలుకొని …
Read More »తెలంగాణలో కొత్తగా 2,381 కరోనా కేసులు
తెలంగాణ కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం రెండు వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,381 పాజిటివ్ కేసులు నమోదు కాగా 2,021 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్ బారినపడిన వారిలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా 10 మంది మృతి చెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,81,627 మంది కరోనా బారినపడగా 1,50,160 …
Read More »తెలంగాణలో కరోనా కేసులు ఎన్నో తెలుసా.?
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 2,173 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,79,246 చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,037 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా 2004 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా.. మొత్తం 1,48,139 మంది బాధితులు ఇండ్లకు వెళ్లారు. వైరస్ ప్రభావంతో కొత్తగా 8 మంది మృత్యువాతపడగా.. ఇప్పటికీ 1070 మంది …
Read More »తెలంగాణలో రికార్డు స్థాయిలో పత్తి సాగు
తెలంగాణలో నియంత్రి త పంటల సాగులో భాగంగా పత్తి పంట లక్ష్యా న్ని చేరుకున్నది. బుధవారంవరకు రాష్ట్రవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 60.03 లక్షల ఎకరాల్లో సాగు పూర్తయ్యింది. నియంత్రిత సాగులో భాగంగా పత్తి పంటను 60.16 లక్షల ఎకరాల్లో సాగుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే పత్తి సాగుకావడం విశేషం. వరిసాగు 52 లక్షల ఎకరాలు దాటింది. మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1.33 కోట్ల ఎకరాల్లో పంటలు సాగులో ఉన్నట్టు వ్యవసాయశాఖ …
Read More »ఏసీపీ ఇంట్లో 5 కోట్ల ఆస్తులు గుర్తించాం : ఏసీబీ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజ్గిరి ఏసీపీ నర్సింహారెడ్డి నివాసంలో ఇప్పటి వరకు రూ. 5 కోట్ల ఆస్తులు గుర్తించామని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డిప్యూటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని మహేంద్రహిల్స్ నివాసంలో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. హైదరాబాద్, వరంగల్, నల్లగొండ, కరీంనగర్తో పాటు అనంతపురంలో మొత్తం 25 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ. 5 కోట్ల ఆస్తులు గుర్తించామని …
Read More »తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు నమోదుకాగా 10 మంది మృతి చెందారు. వైరస్ బారినపడిన వారిలో 2,143 మంది చికిత్సకు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,74,774 మంది కరోనా బారినపడగా 1,44,073 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 29,649 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 22,620 మంది హోం …
Read More »తెలంగాణలో కొత్తగా 2,137 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,137 కరోనా కేసులు నమోదు కాగా 8 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 1,71,306కు చేరగా.. 1,033మంది మరణించారు. తెలంగాణలో ప్రస్తుతం 30,573 కరోనా యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 1,39,700మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధితో 322 పాజిటీవ్ కేసులు నమోదు కాగా.. …
Read More »