తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు దసరా పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతుంది. దీనిలో భాగంగా రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో సిద్ధిపేటలో దసరా వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీష్రావు.. కోటిలింగాల ఆలయంలో జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. దసరా పండుగను పురస్కరించుకొని నిరుపేదలకు నిత్యావసర వస్తులను మంత్రి హరీష్ రావు పంపిణీ …
Read More »చంద్రబాబుకు రేవంత్ దసరా గిఫ్ట్ -సంచలన నిర్ణయం ..
రేవంత్ రెడ్డి అంటే టక్కున గుర్తుకు వచ్చేది అప్పట్లో ఇటు తెలంగాణ అటు ఏపీ రాజకీయాలతో పాటుగా యావత్తు దేశ రాజకీయాలను ఒక ఊపు ఊపిన ఓటుకు నోటు కేసు .తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఐదు కోట్ల ఆఫర్ లో భాగంగా యాబై లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిన సంగతి విదితమే . ప్రస్తుతం ప్రధాన …
Read More »ఓరుగల్లు కు మరో అవార్డు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత వరంగల్ మహానగరపాలక సంస్థ కు అవార్డుల వర్షం కురుస్తుంది.చారిత్రక నగరమైన వరంగల్ మహానగరానికి ఇటివల స్కోచ్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.ఐతే తాజాగా ఉత్తమ వారసత్వ నగరంగా మరియు స్వచ్చ నగరంగా అవార్డు వరించింది. అవార్డును డిల్లిలో రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ మరియు కేంద్ర టూరీజం మంత్రి ఆల్ఫోన్స్ ఖన్నన్ తనమ్ చేతుల మీదుగా వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్,కలెక్టర్ అమ్రపాలి,కమీషనర్ శృతీ …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్ వేణుగోపాల చారీ సంచలనాత్మక నిర్ణయం ..
తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల చారీ సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు .ప్రస్తుతం ఆయన దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రతినిధిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు .తాజాగా వచ్చే నెల ఐదవ తేదిన జరగనున్న సింగరేణి ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీ గా ఉన్నారు . సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్ర …
Read More »అన్నదమ్ముల మధ్య గొడవలు ..అన్న హత్య … కారణం
ఆస్తితగాదాలతో తమ్ముడి చేతిలో అన్న హత్యకు గురైన ఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొండూరు గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై శ్రీధర్ కథనం ప్రకారం కొండూరుకు చెందిన యాకుబ్ దంపతులకు ఇద్దరు కుమారులు(పెద్ద కుమారుడు శంషొద్దీన్, చిన్న కుమారుడు ఉమర్). వారికి ఎనమిది ఎకరాల భూమి ఉంది. కొడుకులకు చెరి మూడు ఎకరాల భూమిని పంచి ఇచ్చాడు. రెండు ఎకరాల భూమిని తల్లిదండ్రులు సాగు …
Read More »ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..
తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో కరకగూడెం మండల లో ఎత్తిపోతల పథకాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు .భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని కరకగూడెం మండలం మోతె గ్రామంలో పెదవాగు పై 1032 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ,10.44కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఎత్తిపోతలపథకం ఉపయోగపడనున్నది .ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తో పాటుగా అధికార పార్టీకి చెందిన నేతలు పలువురు పాల్గొన్నారు .
Read More »పవన్ బాటలో కమల్ హాసన్ ..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ హటావో .దేశ్ బచావో అనే నినాదంతో జనసేన పార్టీని ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన సంగతి విదితమే .గత సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ,బీజేపీ పార్టీకి మద్దతుగా నిలిచాడు పవన్ కళ్యాణ్ .తెలంగాణ లో పవన్ ఫ్యాక్టర్ ఏమి పని చేయలేదు . అక్కడ ఏపీలో మాత్రం …
Read More »హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు ..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ మహా నగరంలో ఈ రోజు మద్యాహ్నం నుండి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఈ రోజు ఉదయం సాధారణంగా ఉన్న వాతావారణం ఒక్కసారిగా మారిపోయి దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. అంతే కాకుండా నగర శివారులోని హయత్నగర్, పెద్ద అంబర్ పేట్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. నగరంలో సరూర్నగర్, కర్మన్ఘాట్, కాప్రా, కర్మన్ఘాట్, దిల్సుఖ్నగర్, కొత్తపేట, ముషీరాబాద్, బంజారాహిల్స్, అమీర్పేట్, అత్తాపూర్, మెహిదీపట్నం, …
Read More »వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు..
తెలంగాణ రాష్టంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అక్టోబర్ మొదటి వారంలో మొదలు కానున్నాయి. ఆ తర్వాత సీఎం కేసీఆర్ రాజకీయంగా కీలకమైన చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన అనంతరం టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు నియోజక వర్గాల్లో పర్యటించే ఆలోచనలో ఉన్నారట. మొదట రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి ఈ పర్యటన ప్రారంభిస్తారట. మరో 14 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నియోజక వర్గాలుగా పర్యటించాలని …
Read More »సున్హేరా హై తెలంగాణ, దేశ్కీ ధడ్కన్ తెలంగాణ మైనార్టీ విద్యార్థులు ఆలపిస్తున్న ప్రత్యేక గీతం..!
తాలీమ్ కే చిరాగ్ కో గలీ గలీ లేజాయేంగే- కేసీఆర్కే ఖ్వాబోంకో పూరా కర్ దిఖాయేంగే (విద్య అనే దీపాన్ని గల్లీ గల్లీలో తీసుకెళుదాం- కేసీఆర్ కన్న కలలను నిజం చేసి చూపిద్దాం),సున్హేరాహై తెలంగాణ- దేశ్కి ధడ్కన్ తెలంగాణ(బంగారు తెలంగాణ- దేశంలో ఖ్యాతి పొందిన తెలంగాణ), నఫ్రత్ సే హమ్ కామ్ న లే- ఐసీ ఫిజా బనాయేంగే- ఐసా చమన్ సజాయేంగే (విద్వేషాలతో పనిచేయవద్దు- సమాజంలో మంచి వాతావరణం …
Read More »