తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీల నుండి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మాజీ ఎమ్మెల్యేల దగ్గర నుండి కింది స్థాయి సామాన్య కార్యకర్త వరకు అందరు గులాబీ కండువా కప్పుకోవడానికి ముందుకు వస్తున్నారు .ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని …
Read More »కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే రాజీనామా చేస్తా -బాబుకు ఎమ్మెల్యే వార్నింగ్
ఏపీ అధికార పార్టీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు కాపు సెగ అప్పుడే తగిలింది .ఇటివల జరిగిన ఏపీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు,కాపులను బీసీల్లో చేరుస్తూ బిల్లును ఆమోదించిన సంగతి తెల్సిందే .అయితే గత నాలుగు ఏండ్లు కాపు రిజర్వేషన్లకు దూరంగా ఉంటూ వచ్చి మరో ఏడాదిలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో రిజర్వేషన్లు కల్పిస్తామని ముందుకు రావడం పై రాష్ట్ర …
Read More »రేవంత్ బాటలో టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ….
తెలంగాణ టీడీపీ పార్టీ రాష్ట్ర వర్కింగ్ మాజీ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు .కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న తర్వాత శనివారం ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ మహానగరంలోని గాంధీభవన్ లో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి .ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తే …
Read More »కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేసీఆర్ సమీక్ష..అధికారులకు కీలక ఆదేశాలు
తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చాలన్న కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని బీడుభూమలన్నీ సస్యశ్యామలమయ్యేలా కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్ … ఆపనులను స్వయంగా పరిశీలించారు. ఈనేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రగతి భవన్ లో ఇవాళ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ…భూసేకరణ, నిధుల సమీకరణ, అటవీ అనుమతుల్లో …
Read More »సీఎం కేసీఆర్ ప్రశంస-హరీష్ పై తెలంగాణ ప్రజలు కోటి ఆశలు.
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. శనివారం నాడు ప్రగతి భవన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సమీక్షిస్తూ హరీశ్ రావును కేసీఆర్ ఆకాశానికి ఎత్తారు. “తెలంగాణ రాష్ట్ర ప్రజలు హరీశ్ పై కోటి ఆశలు పెట్టుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తారని తమకు నీళ్లు ఇస్తారని మంత్రి హరీష్ పై ఎంతో ఆశలు, నమ్మకంతో ఉన్నారు. …
Read More »గేమింగ్ హబ్గా తెలంగాణ..మంత్రి కేటీఆర్
గేమింగ్ హబ్గా తెలంగాణ మారుతున్నదని రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గేమర్ కనెక్ట్ షో ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రసంగించారు. ఈ షో లో24 గేమింగ్ కంపెనీలు పాల్గొనడం సంతోషకరమన్నారు. 4కే గేమ్ ఆడటంతో పాటుగా వర్చువల్ రియాలిటీ (VR) టెక్నాలజీని ఎక్స్పీరియన్స్ చేశారు. Minister for IT @KTRTRS at @NVIDIAGeForce’s fifth version of #GamerConnect …
Read More »నోరూరించే తెలంగాణ రుచులతో.. తెలుగు మహాసభలు..!
తెలంగాణలో వెలుగొందిన తెలుగు వైభవం, ప్రశస్తిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా ప్రపంచ తెలుగు మహాసభలను ఈనెల 15 నుంచి 19 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక౦గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలో దేశం నలుమూలల నుంచే కాకుండా.. ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు భాషా పండితులు, తెలుగు సంఘాల ప్రతినిధులు, కవులు, రచయితలు, ప్రముఖులు మహాసభల్లో పాల్గొననున్నారు . ఈ నేపధ్యంలో వారికీ తెలంగాణ వంటకాల రుచులు …
Read More »కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి హరీష్ రావు ..
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గత మూడున్నర ఏండ్లుగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులపై నిత్యం బిజీగా ఉంటూనే మరో వైపు తన దృష్టికి వచ్చిన పలు సమస్యలను పరిష్కరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగ్గ మేనల్లుడు అని పలుమార్లు నిరూపించుకుంటున్నారు .మాములు మెసేజ్ దగ్గర నుండి వాట్సాఫ్ మెసేజ్ వరకు సమస్య ఏ రూపంలో వచ్చిన కానీ వెంటనే స్పందించి …
Read More »మావోయిస్టులఖిల్లాలో సీఎం కేసీఆర్ టూర్ సక్సెస్..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట సంచలనం. ప్రణాళిక సంచలనం. కార్యాచరణ సంచలనం.ఆచరణా సంచలనమే. వినూత్న రీతిలో చేపట్టిన కేసీఆర్ మూడు రోజుల ప్రాజెక్టుల బాట విజయవంతమయ్యింది. మావోయిస్టుల ప్రాబల్యమున్న గోదావరి తీర ప్రాంతాల్లో ఆయన సాహస యాత్ర సాగింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ వ్యవసాయ,సాగునీటి రంగాలపై కమ్ముకున్న “అమాస చీకట్ల”ను శాశ్వతంగా తొలగించేందుకు, గోదావరి జలాలు ఉప్పుసముద్రం పాలు కాకుండా చూసేందుకు, ఆకుపచ్చ తెలంగాణలో అంతర్భాగమైన కాళేశ్వరం మెగా ప్రాజెక్టు …
Read More »నిర్ణీత లక్ష్యంలోగా పనులు పూర్తి చేయాలి..సీఎం కేసీఆర్
ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం పెద్దపల్లి జిల్లా మేడారం(ప్యాకేజీ 6), కరీంనగర్ జిల్లా రామడుగు(ప్యాకేజీ 8) ప్రాంతాల్లో భూగర్భంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ రెండు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న సొరంగాలను, పంప్ హౌజ్లను, సర్జ్పూల్స్ను, సబ్స్టేషన్లను, స్విచ్యార్డులను సీఎం పరిశీలించారు. మేడిగడ్డ వద్ద ఎత్తిపోసిన నీరు అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లి చేరుతుంది. ఎల్లంపల్లి నుంచి …
Read More »