Home / Tag Archives: telangana (page 193)

Tag Archives: telangana

విద్యుత్ పంపిణీ విభాగంలో తెలంగాణకు పురస్కారం…

ప్రస్తుతం విద్యుత్ రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్న తెలంగాణకు జాతీయ స్థాయి పురస్కారం లభించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరంతర విద్యుత్ ప్రారంభమై ఇవాళ మూడో రోజు పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన 24 గంటల విద్యుత్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. అందుకే… విద్యుత్ పంపిణీలో విశేషంగా కృషి చేసినందుకు తెలంగాణకు అవార్డు దక్కింది.విద్యుత్ పంపిణీలో విశేషంగా కృషి చేసినందుకు ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ …

Read More »

ఫ‌లిస్తున్న ఎంపీ క‌విత కృషి…

తెలంగాణ రాష్ట్రంలో పసుపు రైతుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత నిర్విరామంగా ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న ఆమె ఇవాళ కేంద్ర వాణిజ్య, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి సురేశ్ ప్ర‌భును క‌లిశారు. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజ‌క వ‌ర్గంలో స్పైస్ పార్క్ కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం 42 ఎక‌రాల భూమిని కేటాయించి, రూ.30 కోట్లు మంజూరు చేసింద‌ని కేంద్రమంత్రి సురేశ్ ప్ర‌భుకు ఎంపి …

Read More »

సీఎం కేసీఆర్ కు జేజేలు కొడుతున్న రైతాంగం..!

అన్న‌దాత‌ల సంక్షేమం కోసం నిర్ణ‌యం తీసుకుంటూ ముందుకు సాగుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న కరెంట్ కష్టాలపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ ఆ దిశగా వేసిన ప్రణాళికలు విజయవంతంగా కార్యరూపం దాల్చాయి. దీని ఫలితంగా రాష్ట్రంలో సేద్యానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా కొనసాగుతోంది. నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్న సీఎం కేసీఆర్‌ కు.. రైతులు పాలాభిషేకాలు చేస్తున్నారు. అటు …

Read More »

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఎర్రోళ్ల శ్రీనివాస్…

తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. చైర్మన్ గా సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గణపూర్ కు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్ నియామకయ్యారు. సభ్యులుగా బోయిళ్ల విద్యాసాగర్ (సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎడవల్లి), ఎం.రాంబాల్ నాయక్ ( రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పోడగుట్ట తండా), కుర్సం నీలాదేవి …

Read More »

టీఆర్ఎస్ లోకి మాజీ సీనియర్ మంత్రి ..!

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏడాది ప్రారంభంలోనే బిగ్ షాక్ తగలనున్నది .మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తిష్ట వేయాలని కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీ నేతల ఆశలు అడియాశలు అయ్యే సూచనలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.ఇప్పటికే కేంద్రంలో ప్రధాన ప్రతి పక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అధికారం దక్కే అవకాశాలు కనుచూపు మేర కూడా లేనట్లు …

Read More »

మంత్రి జగదీష్ రెడ్డి కొత్త ఏడాది విషెస్ ..

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని కుడకుడలో ఆయన కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు. గిరిజన బాలుర వసతి గృహంలో విద్యార్థులతో కలిసి మంత్రి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం విద్యార్థులతో మంత్రి కేక్ కట్ చేయించి.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు.

Read More »

లోకమంతా న్యూ ఇయర్ కోసం ..ఈ పాప మాత్రం మంత్రి హరీష్ కోసం..?.

తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా కేంద్రంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.ఒకవైపు ప్రపంచం అంతటా కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమవుతుంటే మరోవైపు ఒక పాప మాత్రం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తో ఫోటో దిగడానికి ఎన్నో ఏండ్లు నుండి ఎదురుచూస్తుంది. ఇలాంటి తరుణంలో ఏకంగా ఆ మంత్రే స్వయంగా ఆ పాప చదువుతున్న బడికి వెళ్ళితే ఎలా ఉంటుంది.దేవుడే దిగొచ్చి వరమిచ్చినట్లు …

Read More »

న్యూ ఇయర్ ఎఫెక్ట్..కాంగ్రెస్ శ్రేణులకు బ్యాడ్ న్యూస్ ..టీఆర్ఎస్ శ్రేణులకు గుడ్ న్యూస్..

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి .ప్రధాన ప్రతి పక్ష పార్టీ కాంగ్రెస్.అయితే 2019ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కలలు కంటున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఈ ఏడాదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగలనున్నది.తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2 తారిఖుతో ముగియనున్నది. కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభపై ఆశలు పెట్టుకున్న నేతల ఆశలు గల్లంతై సూచనలే ఎక్కువగా …

Read More »

తప్ప త్రాగి పోలీసులకు దొరికిన యాంకర్ ప్రదీప్ ..

అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో యాంకర్ ప్రదీప్ అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో .అంతగా ఆయన ఇరు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారు.అయితే కొత్త ఏడాది వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర హైదరాబాద్ పోలీసులు సరికొత్త నియమాలు నిబంధనలు విధించిన సంగతి తెల్సిందే . రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో యాంకర్ ప్రదీప్ బ్రీత్ ఎన్ లైజర్ లో నూట …

Read More »

తెలంగాణలో బడుగు బలహీన వర్గాల నామ సంవత్సరంగా 2017…

తెలంగాణ రాష్ట్రంలో నేడు అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటికీ తెలంగాణ ఉద్యమ సమయంలోనే రూపకల్పన చేశామని కరీంనగర్‌ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు. సిరిసిల్లలోని మంత్రి కేటీఆర్‌ నివాసంలో టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డితో కలిసి ఎంపీ వినోద్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న చాలా కార్యక్రమాలు నాడు రాష్ట్ర ఏర్పాటు కోసం వేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికలో పొందుపరిచామన్నారు. రాష్ట్రంలో అధిక శాతమున్న బలహీనవర్గాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat