రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కానీసం ప్రతిపక్ష హోదా కుడా దక్కదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..పార్టీ పదవులు కాపాడుకునేందుకే బస్సు యత చేస్తుందని అయన అన్నారు. కాంగ్రెస్ నేతలు ఏ యాత్రలు చేసినా జనాలు నమ్మరన్నారు .పాలమూరును వలసల జిల్లాగా మార్చింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. వలసలు వెళ్లిన వారు తిరిగి వచ్చేలా ఆయకట్టును పెంచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది అని …
Read More »సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజన పథకం-ఎమ్మెల్యే సతీష్..
తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ లో స్థానిక ప్రభుత్వ బాలికల, బాలుర జూనియర్ కళాశాల వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వార్షికోత్సవాలకు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ… కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని, కళాశాలలకు మంచి పేరు తీసుకు రావాలని అన్నారు. పేద విద్యార్థులు బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో మధ్యాహ్న భోజన …
Read More »రైతన్నలకు పంట సాయం గొప్ప పథకం..!
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ అచ్చెరువొందారు. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన, బాలింతలకు కేసీఆర్ కిట్, భారీ ఎత్తిపోతల పథకాలు, రైతులకు పంట పెట్టుబడిలాంటి కార్యక్రమాలు ఎంతో గొప్పవని కొనియాడారు. ఈ కార్యక్రమాలన్నింటినీ ఇతర రాష్ట్రాలు కూడా అధ్యయనంచేసి, అమలుచేయాలని అభిప్రాయపడ్డారు. రైతులకు పంట పెట్టుబడి గొప్ప పథకమని ప్రశంసిస్తూ.. ఏప్రిల్ 20న ప్రారంభమయ్యే తొలి …
Read More »2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలి..?
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత కేసీఆర్ ప్రభుత్వం ఈ మూడేళ్ళలో ఏం చేసింది.. రాబోయే 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కి కు ఎందుకు ఓటేయాలి అని ప్రశ్నించే వారికోసం రఘువీర్ రాథోడ్ అనే యువకుడు రాసిన ఒక మంచి ఆర్టికల్ యధాతథంగా మీకు అందిస్తున్నాము.. వాస్తవాలు పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ కు మొదట కావాల్సింది నీళ్లు, నిధులు, ఆ తరువాత నియామకాలు గడిచిన మూడున్నరేళ్లలో ఈ మూడింటిలో …
Read More »కేసీఆర్ పాలన దేశానికే దిక్సూచి..!
గత కాలపు అనుభవాలు వర్తమానంలో జరిగే సంఘటనలే రేపటి చరిత్ర. తెలంగాణ చరిత్ర అంతా పోరాటాలే. నిన్నటి పోరాటాల పాఠాలే రేపటి బంగారు భవితకు, పునాదులు వేస్తున్నాయి. 1953 నుంచి అనేక ప్రత్యేక రాష్ట్రం కోసం ముల్కి ఉద్యమం,ఇడ్లి సాంబారు గో బ్యాక్..ఇలాంటి అనేక పోరాటాలు సాగాయి. కానీ టీఆర్ఎస్ వ్యవస్తాపకులు కల్వకుంట్ల చంద్రశేఖరావు గారి ఆద్వర్యంలో 2009లో ప్రారంభమైన మలిదశ ఉద్యమం ద్వారా తరతరాల తెలంగాణ ప్రజల చిరకాల …
Read More »సీఎం కేసీఆర్ ను కల్సిన NOA అధ్యక్షుడు శ్రీను రాథోడ్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు,కార్యకర్తలు ,కేసీఆర్ అభిమానులు పలుచోట్ల రక్తదానాలు ,అన్నదానాలు ,పూజలు తదితర కార్యక్రమాలను విజయవంతంగా చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను మంత్రుల దగ్గర నుండి ఎమ్మెల్యేల వరకు పలువురు కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.అందులో …
Read More »తెలంగాణ టీడీపీకి మరో బిగ్ షాక్ ..!
తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో తమ మిత్రపక్షాలైన బీజేపీ ,జనసేన పార్టీల సహకారంతో మొత్తం పదిహేను మంది ఎమ్మెల్యేలను ,ఒక ఎంపీ స్థానాన్ని గెలుపొందిన సంగతి తెల్సిందే.ఆ తర్వాత అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని సర్కారు అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. see also : డిజిటల్ తెలంగాణనే మా లక్ష్యం..కేటీఆర్ ఈ నేపథ్యంలో టీడీపీ …
Read More »డిజిటల్ తెలంగాణనే మా లక్ష్యం..కేటీఆర్
తెలంగాణను డిజిటల్ తెలంగాణగా తయారు చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్స్ లో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో టీ ఫైబర్ గ్రిడ్ పథకం టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ నెట్వర్క్(టీడీఎన్)ను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు డిజిటల్ పరిజ్ఞానం పొందాలనే సంకల్పంతో ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు.మిషన్ భగీరథ పథకాన్ని …
Read More »విద్యార్థులకు సంచలనాత్మక పిలుపునిచ్చిన మంత్రి హరీష్..
సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట రూరల్ ఇర్కోడ్ గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో ఆదివారం జరిగిన వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి మాట్లాడారు. 3వేల మొక్కలతో ఆకుపచ్చగా రాష్ట్రంలోనే మోడల్ స్కూల్ గా.. ఇర్కోడ్ మోడల్ స్కూలుని చూడగలుగుతున్నామని, ఇర్కోడ్ మోడల్ స్కూల్ మీదికి ఏ ప్రైవేటు మోడల్ స్కూల్ కూడా …
Read More »ఎమ్మెల్యే బాలరాజ్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇటు ప్రజలు అటు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఆకర్షితులవుతున్న సంగతి తెల్సిందే.ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న మిషన్ భగీరథ ,మిషన్ కాకతీయ ,హరితహారం లాంటి కార్యక్రమాలను పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా తమ తమ రాష్ట్రాల్లో అమలుచేయడానికి ముందుకొస్తున్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు టీఆర్ఎస్ …
Read More »