తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శకంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు దేశ వ్యాప్తంగా బృహత్తర కార్యక్రమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొదలు పెట్టిన తరుణంలో ఇప్పటికే నాలుగు కోట్ల వరకు మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. మొక్కలు లేనిదే మానవజాతి మనుగడ లేదని కాబట్టి మొక్కలు నాటడమే కాకుండా పెంచడం కూడ ఒక సామాజిక బాధ్యత గా తీసుకోవాలి పిలుపునిచ్చారు . హరిత …
Read More »