రేవంత్రెడ్డి కాంగ్రెస్లోకి రాకముందు ఆ పార్టీ కొన్ని సీట్లు అయినా గెలిచిందని.. ఇప్పుడు జీరో అయిందని టీఆర్ఎస్ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాష్ట్రంలో నీచ రాజకీయాలు చేసేది రేవంత్ ఒక్కడేనని విమర్శించారు. ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ పార్టీ నాశనం అవుతుందని.. కాంగ్రెస్ కూడా అలాగే అవుతోందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్రెడ్డిలా లాలూచీ పనులను సీఎం కేసీఆర్ …
Read More »మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్..!!
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మాట నిలబెట్టుకున్నారు. ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యమకారులపై కేసుల నమోదు విషయంలో హోంమంత్రితో చర్చించనున్నట్లు మంత్రి కేటీఆర్ ఈ రోజు ఉదయం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని వెంటనే ఆచరణలో పెడుతూ సమావేశమయ్యారు. ఇవ్వాళ సచివాలయంలో హోం మంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ కారణాల వల్ల ఇప్పటికీ పెండింగులో ఉన్న కేసుల పై చర్చ జరిగింది. …
Read More »ఉద్యమకారుడికి అండగా మంత్రి కేటీఆర్
నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో భాగంగా చేపట్టిన నిరసన ర్యాలీలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో తెలంగాణ విద్యార్ధి సమితి రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మున్నూరు రవికి ఆరునెలల జైలు శిక్ష పడింది.గురువారం మహబూబ్ నగర్ జూనియర్ సివిల్ జడ్జి దీప్తి ..జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ క్రమంలో రవిని …
Read More »నాడు ఉద్యమనేతగా ఇచ్చిన హామీని.. నేడు నిలబెట్టుకున్నసీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ అధినేత కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఉద్యమనేతగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.తెలంగాణ ఉద్యమసమయంలో కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. అందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం నేలబండతండాలో 2008 ఏప్రిల్ 11న పర్యటించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న వాల్యానాయక్ ఇంట్లో బస చేశారు. మరుసటి రోజంతా తండాలో పర్యటించారు. లంబాడీల సమస్యలపై స్వయంగా …
Read More »