Home / Tag Archives: telangana assembly (page 18)

Tag Archives: telangana assembly

తెలంగాణను ముంచింది కాంగ్రెస్సే

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ గోల్మాల్… రైతుబంధుకు రాంరాం… దళితబంధుకు జైభీం… ప్రాణాన్ని ఫణంగా పెట్టి తెలంగాణ సాధించి… అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు, అనేక రంగాల్లో తెలంగాణ నమూనాగా నిల్చి నంబర్ వన్ గా నిలబెడుతున్నందుకు కాంగ్రెస్ నేతలు నాకు పిండం పెడతారంట… ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఎవరికి పిండం పెట్టాలో నిర్ణయించుకోవాలి. చెయ్యగలిగిందే చెప్పాలి. చెప్పింది ధైర్యంగా చెయ్యాలె… ఇక బీజేపీ కూడా తక్కువేమీకాదు… ఒక ఓటు రెండు …

Read More »

గద్దర్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

ప్రజా యుద్ధనౌక గద్దర్ గారి పార్థివదేహాన్ని ఎల్బీ స్టేడియంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. విద్యార్థి దశలోని వారి యొక్క పాటలతో వారి ఒక మాటలతో స్ఫూర్తి నింపి వామపక్ష ఉద్యమంలో ప్రజా గొంతుకైయ్యారని. మలిదశ ఉద్యమంలో వారి యొక్క పాటలతో ఉద్యమాన్ని యావత్ తెలంగాణను ఏకం చేసిన వారి మరణం బాధాకరమైన విషయమని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు సంతాపాన్ని …

Read More »

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాం ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర మంత్రులు డా. వి. శ్రీనివాస్ గౌడ్, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గార్లు రంగారెడ్ది జిల్లా కందుకూరు చౌరస్తా లో స్ధానిక గీత కార్మిక పారిశ్రామిక సహకార సంఘాల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని MLC గోరేటి వెంకన్న గారితో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… సుమారు 350 ఏళ్ల …

Read More »

అన్ని రంగాలను బలోపేతం చేస్తున్నాం

తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలను బలోపేతం చేస్తున్నామని మంత్రి హరీశ్‌ రావు  అన్నారు. నిమ్స్‌ వైద్యుల కృషిని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నాలుగైదు రోజుల్లో కొత్త పీహెచ్‌సీలు మంజూరు చేస్తామన్నారు. శాసన మండలిలో వైద్యారోగ్యశాఖపై సభ్యులు అడిగి ప్రశ్నలకు మంత్రి హరీశ్‌ రావు సమాధానం ఇచ్చారు. కళ్ల కలకతో వచ్చే ప్రమాదమేమీ లేదన్నారు. కళ్ల కలక నివారణకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటళ్ల …

Read More »

జయశంకర్ సారుకి సీఎం కేసీఆర్ నివాళులు

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌   జయంతి సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌  నివాళులర్పించారు. అసెంబ్లీలోని హాల్‌లో ఆచార్య జయశంకర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఉపసభాపతి పద్మారావు గౌడ్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసన సభ అధికారులు జయశంకర్‌ సార్‌కు నివాళులు అర్పించారు.

Read More »

ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీలో  తాను ఎమ్మెల్యేగా ఉండకపోవచ్చని రాజాసింగ్‌ చెప్పారు. అంటే రానున్న ఎన్నికల తర్వాత ఏర్పడే అసెంబ్లీకి తాను రాకపోవచ్చని అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించారు. ఇంటా బయటా తనను అసెంబ్లీకి రావొద్దనే కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడీ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.

Read More »

అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టిన తెలంగాణ సర్కారు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నాలుగో రోజు మొదలయ్యాయి. ఈ సమావేశాల్లో భాగంగా ఈ రోజు ఆదివారం అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. 2021-22 ఏడాది ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికలో వైద్యారోగ్యం పంచాయతీ రాజ్ శాఖలకు ముప్పై నాలుగు శాతం అధికంగా ఖర్చు పెట్టినట్లు..గృహ నిర్మాణం పరిశ్రమల శాఖలకు కేటాయింపులకంటే తక్కువగా ఖర్చు చేసినట్లు తెలిపింది. వంద రోజుల పాటు రూ ఇరవై రెండు వేల …

Read More »

మాజీ తుమ్మలను కలిసిన రైతులు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లి రైతులు శనివారం ఉదయం గండుగులపల్లి లోని తుమ్మల గారి నివాసంలో మాజీ మంత్రి, ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు గారిని మన్యం అప్పారావు, ఊకే చందర్రావు గార్ల ఆధ్వర్యంలో కలిశారు. ఈ సందర్భంగా దమ్మపేట రెవెన్యూ మోజాలోని 1458 సర్వే నంబర్ లో గల భూములకు నూతన పాస్ పుస్తకాలు అందకపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పథకాలు, …

Read More »

గిరిజనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న గిరిజనులకు శుభవార్తను తెలిపింది. ఎస్టీ విచారణ సంఘం ఆరేండ్ల కిందట 2016లో ఇచ్చిన సిఫారసుల మేరకు వాల్మికీ,బోయ,బేడర్,కిరాతక,నిషాద్,పెద్దబోయలు,తలయారి,చుండువాళ్లు,కాయితి లంబాడాలు,భాట్ మధురాలు ,చమర్ మధురాలను ఎస్టీలుగా గుర్తిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.అంతే కాకుండా రాష్ట్రంలో ఉన్న 11.5లక్షల పోడుభూములను పట్టాలుగా గిరిజనులకు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో …

Read More »

నేటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరుగనున్నాయి. ఉదయం 11.30 గంటలకు శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి..ఈ క్రమంలో సమావేశాలు మొదలైన కొద్దిసేపటికే ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించింది. రాష్ట్రంలోని  మాజీ ఎమ్మె ల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్ధన్‌కు సంతాపం అనంతరం సభ వాయిదా పడనున్నది. అనంతరం మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సభా వ్యవహారాల నిర్వహణ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat