తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాలు ఆర్థిక చోదకశక్తిగా, గ్రోత్ ఇంజిన్లుగా మారాయని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సమతుల్యమైన, సమ్మిళితమైన, సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తున్నామని చెప్పారు. 75 ఏండ్ల చరిత్రలో గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, వ్యవసాయం, పరిశ్రమలు, కుటీరపరిశ్రమలు, ఐటీరంగాలకు ప్రాధాన్యమిస్తూ కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టిన దార్శనికుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. శాసనసభలో గురువారం పట్టణప్రగతిపై చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా పలువురు సభ్యులు …
Read More »పాజిటివ్ ఆలోచన నింపడం తప్పా?-CM KCR
కరీంనగర్ను డల్లాస్ మాదిరిగా చేస్తానని తాను ఎప్పుడూ చెప్పలేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మానేరు నదిపై చెక్డ్యామ్లు, వంతెనలు నిర్మిస్తే లండన్లోని థేమ్స్ నది మాదిరిగా కనిపిస్తుందని అన్నానని చెప్పారు. నగరాల అభివృద్ధి గురించి రాష్ట్ర ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకే లండన్, ఇస్తాంబుల్ వంటివాటిని ఉదాహరణగా చెప్పానని తెలిపారు. అసెంబ్లీలో పల్లె ప్రగతి-పట్టణ ప్రగతిపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ పాత నగరాన్ని ఇస్తాంబుల్ చేస్తమన్నరు.. …
Read More »ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ బాటలు- మంత్రి ఐకే రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సుప్రసిద్ధ ఆలయాలన్నింటికీ సీఎం కేసీఆర్ నిధులు కేటాయిస్తూ..అభివృద్ధికి బాటలు వేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.సోమవారం మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గూడెం సత్యనారాయణ స్వామి, గంగాపూర్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులపై ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఇతర సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, ఎగ్గె మల్లేశం, ప్రభాకర్ర్ రావు అడిగిన అనుబంధ ప్రశ్నలకు మంత్రి సమాధానం …
Read More »GHMC పరిధిలోని చెరువుల అభివృద్ధి, సుందరీకరణ కోసం రూ. 407 కోట్ల 30 లక్షలు మంజూరు
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో చెరువుల సుందరీకరణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.నగరంలోని చెరువులను పర్యవేక్షిస్తూ అభివృద్ధి చేస్తున్నాం. చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్, సుందరీకరణ, మురుగు కాల్వల మళ్లింపు చేపట్టామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువులలో 127 చెరువులను అభివృద్ధి పరిచేందుకు గుర్తించి, అందులో 48 చెరువులను అభివృద్ధి చేశామన్నారు. చెరువుల అభివృద్ధి, సుందరీకరణ కోసం రూ. …
Read More »దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.97 శాతం : మంత్రి Harish Rao
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. శాసనసభలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన నాడు దేశం యొక్క జీడీపీలో మన రాష్ట్రం యొక్క జీఎస్డీపీ శాతం 4.06గా ఉండేంది. అయితే గత ఏడు సంవత్సరాల వరుస పెరుగుదలతో దేశం యొక్క జీడీపీలో మన రాష్ట్రం వాటా 4.97 శాతం పెరిగిందన్నారు. దేశం యొక్క ప్రగతి రేటు కంటే మన ప్రగతి …
Read More »నేడు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం
మూడు రోజుల విరామం తర్వాత తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు తిరిగి శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రశ్నోత్తర కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ, కౌన్సిల్లో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అధిక మొత్తంలో పంట నష్టం, రైతుకు అపారమైన నష్టం వాటిల్లిందని, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. …
Read More »ఎస్ఆర్డీపీ కింద అనేక ప్రాజెక్టులు చేపట్టాం
హైదరాబాద్లో చేపట్టిన వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రాజెక్టు ప్రస్తుత దశపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించామని తెలిపారు. ఎస్ఆర్డీపీ కింద ఇప్పటికే రూ . 19వందల 46కోట్ల 90లక్షలతో 22 పనులు పూర్తి చేశామన్నారు. ఎస్ఆర్డీపీ కింద రూ. 5,693 కోట్ల 51 లక్షల వ్యయంతో 24 పనులు …
Read More »వ్యర్థం నుండి విద్యుత్ ఉత్పత్తి సులభతరమే
నగరీకరణ పెరుగుతున్న కొద్దీ వ్యర్థపదార్దాలు ప్రపంచానికి పెను సవాల్ గా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి వ్యర్థపదార్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి సులబతరమౌతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోనీ పురపాలక సంఘాలలో లభించే వ్యర్థ పదార్థాలనుండి సంప్రదాయేతర ఇంధనం ఉత్పత్తి చేసే ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా అంటూ శాసన మండలి సభ్యులు ఊళ్ళోల్ల గంగాధర్ గౌడ్,కే. నవీన్ కుమార్ లతో పాటు అలుగుబెల్లి నర్సిరెడ్డి …
Read More »తెలంగాణలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
తెలంగాణలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది. నగరంలోని సరూర్నగర్లో ఉన్న ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాం హాళ్లలో నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానాల ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ రెండు స్థానాలకు గత ఆదివారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ‘హైదరాబాద్’ స్థానంలో 3,57,354 ఓట్లు పోలవగా, ‘నల్లగొండ’ స్థానంలో 3,86,320 ఓట్లు పోలయ్యాయి. ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా పట్టభద్రుల …
Read More »జీహెచ్ఎంసీ చట్టానికి 5 సవరణలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి 5 సవరణలు తీసుకువస్తున్నట్లు ఈ రోజు మంగళ వారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 50 స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్ట సవరణ.. 10 శాతం బడ్జెట్ను పచ్చదనం కోసం కేటాయిస్తూ రెండవ చట్ట సవరణ.. అధికారుల్లో, ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం పెంచుతూ మూడవ చట్ట సవరణ తెచ్చమన్నారు.. జీహెచ్ఎంసీ రిజర్వేషన్ …
Read More »