Home / Tag Archives: telangana assembly elections (page 8)

Tag Archives: telangana assembly elections

మంత్రి హారీష్ రావు కాన్వాయ్ ను తనిఖీ చేసిన పోలీసులు

తెలంగాణ మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ ని జగిత్యాల జిల్లా కొండగట్టు రహదారి వద్ద ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు మంత్రి హరీశ్ రావు పూర్తిగా సహకరించారు. మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. తనిఖీకి సహకరించిన మంత్రికి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.నేడు సిద్దిపేటలో నామినేషన్ వేయనున్న మంత్రి హరీశ్ రావు …

Read More »

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా మహిళా అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి గారు కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకీ ఆహ్వానించిన ములుగు ఎన్నికల ఇన్చార్జి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు,ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమార్రి లక్ష్మణ్ బాబు గారు,రోడ్లు భవనాల కార్పొరేషన్ చైర్మన్ మరియు నాలుగు మండలాల ఎన్నికల ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ గారు . ఇరువురు మాట్లాడుతూ,బీజేపీ కాంగ్రెస్ పార్టీ …

Read More »

తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఒక్కడే సరైన వ్యక్తి

తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఒక్కడే సరైన వ్యక్తి అని సినీనటుడు, ఏపీ ఫిలిం, టీవీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మను అవపోసన పట్టిన వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని, మానవతావాది అని, ఆయనను వదులుకోవద్దని, మరోసారి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోసాని మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘కేసీఆర్‌ మంచికి మంచి, చెడుకు చెడు ఉంటారు. భోళాశంకరుడు, వెరీ హానెస్ట్‌’ అని ప్రశంసించారు. …

Read More »

బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జోరు

బోథ్ నియోజకవర్గంలోని సిరికొండ మండలంలోని పొన్న,హిరపుర్,దాబా(B), బోజ్జు గూడ,సొంపల్లి, దోబి గూడ గ్రామాల్లో బోథ్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ అనిల్ జాదవ్ గారు ప్రచారం నిర్వహించారు..!!ప్రచారంలో భాగంగా కెసీఆర్ గారు విడుదల చేసిన మెనుపేస్టో ఆకర్షితులై బీజేపీ నుండి BRS పార్టీ చేరిన సోంపల్లీ గ్రామనికి చెందిన ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు….తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ ప్రభుత్వం నిదర్శనం …

Read More »

తెలంగాణను నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీనే..

గత 60 ఎండ్లు నమ్మి అధికారం ఇస్తే తెలంగాణాను నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీనేనని పరకాల ఎమ్మెల్యే, బి.ఆర్.ఎస్.పార్టీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.బుధవారం నియోజకవర్గంలోని దామెర మండలం పసరగొండ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ..పరకాలలో రేవూరి కి నర్సంపేట,వరంగల్ వెస్ట్ లో పట్టిన గతే పడుతుందని అన్నారు.పరకాల ప్రజలను …

Read More »

అందరి చూపు ఎమ్మెల్యే కే. పీ.వివేకానంద గారి మెజారిటీ వైపే…

131 – కుత్బుల్లాపూర్ డివిజన్ చింతల్ లోని ఎమ్మెల్యే గారి కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమంలో 129 సంజయ్ గాంధీ నగర్ కు చెందిన టిడిపి కంటెస్టెడ్ కౌన్సిలర్ దొరల్ల నారాయణ తో పాటు పలువురు పురుషులు, మహిళలతో పాటు 300 మంది ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ అభివృద్ధిని కొనసాగించడంలో సీనియర్ నాయకులు …

Read More »

నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నాయి బ్రాహ్మణ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారి ఆత్మ గౌరవాన్ని పెంపొందించిన బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారికి కృతజ్ఞతగా మద్దతు తెలుపుతూ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద …

Read More »

పనిచేసే నాయకుడిని గెలిపించుకుందాం….

కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ వెంకట్రామిరెడ్డి నగర్ లో బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ సతీష్ గట్టొజీ, వార్డ్ మెంబర్ లక్ష్మణ్ గౌడ్, సీనియర్ నాయకులు రషీద్ ల ఆధ్వర్యంలో డివిజన్ కు చెందిన కిద్మత్ ఆర్గనైజేషన్ అండ్ టీం (అర్ఫత్ అండ్ ఫ్రెండ్స్), క్రీస్తు చర్చ్ సభ్యులు, మౌనిక అండ్ టీం ల సభ్యులు దాదాపు 500 మంది ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి …

Read More »

మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే పార్టీ బీజేపీ

కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను కేటాయించలేని కేంద్రంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న BJP ప్రభుత్వం రాష్ట్రంలో BC ముఖ్యమంత్రి ని చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. మంగళవారం సాయంత్రం జూబ్లిహిల్స్ MLA అభ్యర్ధి మాగంటి గోపీనాథ్ కు మద్దతుగా బొరబండ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు సీట్లు గెలిచిన పార్టీ ముఖ్యమంత్రి …

Read More »

నాయకుడు అంటే ప్రజల్లో ఉండాలి,మీరు పిలిస్తే పలికేలా ఉండాలి : కందాళ..

పాలేరు నియోజకవర్గంలో రామన్నపేట డివిజన్ నందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన పాలేరు నియోజకవర్గ BRS పార్టీ అభ్యర్థి శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి గారు కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి డివిజన్ కి విచ్చేసిన సందర్భంగా నాకు అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్థులకు,బిఆర్ఎస్ నాయకులకు నా యొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు. నాయకుడు అంటే ప్రజల్లో ఉండాలి,మీరు పిలిస్తే పలికేలా ఉండాలి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat