‘‘ఉక్కు గుండెను వొక్కసారన్నతాకాలనున్నదే’’ అనే పల్లవి తో..ప్రముఖ పాటల రచయిత గాయకుడు, మాట్ల తిరుపతి రాసి సంగీతం సమకూర్చి పాడిన పాట.. ‘ మన బాపు కేసీఆర్’ ఆడియో విజువల్ సి.డిని బుధవారం ప్రగతి భవన్ లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… నాడు అన్ని రంగాల్లో వివక్షకు, అవహేళనలకు గురైన తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి., ఉద్యమ ఆకాంక్షలను రగిలించి …
Read More »బీఆర్ఎస్ లో భారీ చేరికలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10th వార్డ్ కి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏ బూచి రెడ్డి మాజీ ప్రజాయ్ అపార్ట్మెంట్స్ ప్రెసిడెంట్, మధుసూదన్ మాజీ ఎచ్ సి ఎల్ కాలనీ ప్రెసిడెంట్, ఇక్బాల్ కొంపల్లి గార్డెన్ సొసైటీ ఈ రోజు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ గారి నివాసం వద్ద వారి కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి ఎమ్మెల్యే గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు …
Read More »ప్రజా సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం
రాబోవు అసెంబ్లీ ఎన్నికల నేపద్యం లో సత్తుపల్లి నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య గెలుపును కాంక్షిస్తూ పట్టణ పరిధిలోని 14 వ వార్డు గాంధీ నగర్ లో పట్టణ బిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు నియోజకవర్గంలో సంద చేసిన అభివృద్ధి పనులు ఓటర్లకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి సండ్ర వెంకట వీరయ్య గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. …
Read More »నేడు మేడ్చల్ కు సీఎం కేసీఆర్
తెలంగాణ అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం మహబూబ్నగర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత జడ్చర్ల తర్వాత మేడ్చల్లో నిర్వహించే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో గులాబీ బాస్ కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తున్నారు. ఇటీవలి బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగాలు విస్తృతంగా జనబాహుళ్యంలోకి వెళ్లాయి. బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలపై ప్రజల్లో అమితాసక్తి, ఆమోదం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో బుధవారం నిర్వహించే …
Read More »కుత్బుల్లాపూర్ లో ఎమ్మెల్యే వివేకానంద్ కు మద్ధతుగా ఏకగ్రీవ తీర్మానాలు
కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్, బాపు నగర్ , చేసిన అభివృద్ధికి గాను అభినందనలు తెలియజేస్తూ కాలనీ వాసులు సంక్షేమ సంఘ నాయకులు ఏర్పాటు చేసిన సభలో ముక్యతిదిగా పాల్గొన ఎమ్మెల్యే కే పి వివేకానంద్ అనంతరం సంజీవయ్య నగర్ మరియు రామకృష్ణ నగర్ వాసులు రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద గారికే తమ మద్దతు అని ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారిని …
Read More »బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు
తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం 4వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 కుటుంబాలు నేడు నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరినవాళ్లలో రాపోలు సమ్మయ్య, ఆలుకుంట మురళి, శివరాల కొమ్మాలు, బోసు సమ్మయ్య, శివరాత్రి దర్గయ్య, శివరాత్రి సారయ్య, శివరాత్రి మల్లమ్మ, సంపంగి సరోజన, సంపంగి మల్లయ్య, దండుగుల శివ, ఆలుకుంట …
Read More »రత్నమ్మ మృతి పట్ల మంత్రి హారీష్ రావు సంతాపం
తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ అధినేత … సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి మాతృమూర్తి పెంటపర్తి రత్నమ్మ పార్థీవ దేహానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు నివాళులు అర్పించారు. రత్నమ్మ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి జిల్లాలోని రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలోని రాజశేఖర్రెడ్డి స్వగృహానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి …
Read More »కేసీఆర్ మూడోసారి అఖండ విజయం సాధించాలి…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ మూడోసారి అఖండ విజయం సాధించి ప్రభుత్వం అధికారంలోకి రావాలని… వారి అడుగుజాడల్లో తాము పనిచేసేందుకు మరోసారి అవకాశం కల్పించాలని కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వేడుకున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమవారం నాడు స్వామి వారి దర్శనం అనంతరం స్థానిక మీడియాతో మంత్రి మాట్లాడారు… సీఎం కేసీఆర్ …
Read More »పాలేరు నుండి బరిలోకి వైఎస్ షర్మిల
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో YSRTP అధ్యక్షురాలు షర్మిల ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈనెల 19న నేలకొండపల్లిలో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాయి. ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గం బలంగా ఉంది. దివంగత నేత వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఈ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండటంతో వైఎస్ షర్మిల పాలేరుపై ఫోకస్ పెట్టినట్లు తెలిసింది.
Read More »శాసన మండలి కొత్త చైర్మన్గా సిరికొండ మధుసూదనా చారి..?
శాసన మండలి కొత్త చైర్మన్గా పార్టీ సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారికి అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధుసూదనాచారికి ఒక బెర్త్ కేటాయించడంతో పాటు, కీలకమైన మండలి చైర్మన్ పదవి ఇవ్వడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం ఇప్పటికే విడుదలైన …
Read More »