Politics ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల విషయంలో ఇన్నాళ్ళకి ఒక అభిప్రాయం కుదిరింది… శ్రీశైలం జలాశయం రూల్ కర్వ్స్లో మార్పులు చేసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేశాయని కృష్ణా యాజమాన్య బోర్డు జలాశయాల పర్యవేక్షక కమిటీ కన్వీనర్ రవికుమార్ పిళ్లై వెల్లడించారు. కృష్ణా జలాల వివాద విషయంలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఒక ఏకాభిప్రాయం వచ్చింది.. శ్రీశైలం జలాశయం రూల్ కర్వ్స్లో మార్పులు …
Read More »