భారత్ అండర్ 19 ప్రపంచకప్ కు సర్వం సిద్దం అయ్యింది. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా..ఈ యువకులే రేపటి నేషనల్ జట్టుకు పునాది అని చెప్పాలి. దీనికి ఉదాహరణగా యువరాజ్, కైఫ్, కోహ్లి ఇలా ఎందఱో ఉన్నారు. వీరందరూ ఇక్కడనుండి వచ్చినవాళ్ళే. అయితే తాజాగా ప్రపంచకప్ కు సంభందించి జట్టును ప్రకటించడం జరిగింది. జట్టు వివరాల్లోకి వెళ్తే..! ప్రియమ్ గార్గ్(C), ధృవ్ చంద్(VC) (కీపర్), యశస్వి జైస్వాల్, తిలక్ …
Read More »పూర్తయిన బిగ్ బాస్ జర్నీ.. విన్నర్ విషయంలోనే అసలు సమస్య..!
టాలీవుడ్ రియాలిటీ షో బిగ్ బాస్ నిన్న ఆదివారం నాడు ఘనంగా ముగింపు వేడుకలు జరిగాయి. 100రోజుల పాటు ప్రేక్షకులను అలరించినా ఈ షో అంతగా రాణించలేదనే చెప్పాలి. గత మూడు సీజన్లతో పోల్చుకుంటే ఈ షో చాలా తక్కువనే చెప్పాలి. ఇంక ఈ విషయం పక్కన పెడితే విన్నర్ విషయంలో మాత్రం బిగ్ బాస్ న్యాయం చెయ్యలేదని కొందరు వాదిస్తున్నారు. సీజన్ 3 విన్నర్ గా హోస్ట్ నాగార్జున …
Read More »లాంగ్ మార్చ్ కు వస్తే డబ్బులు ఇస్తామని మోసంచేసిన జనసేన నాయకులు
తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ సపోర్టుతో విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి వాటికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ మీటింగ్ కు వస్తే 250 రూపాయలు ఇస్తామని చెప్పి జనసేన నాయకులు మోసం చేశారంటూ పలువురు మహిళలు వాపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున భవన …
Read More »ఒక్కొక్కరుగా బయటపడుతున్న రవిప్రకాష్ బాధితులు..”ఆయన”అండతోనే రవిప్రకాష్ ఇలా చేశారా..?
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ నిజస్వరూపం ట్విట్టర్ వేదికగా బయట పెట్టాడు.అయితే అసలు విషయాని వస్తే రవి ప్రకాష్ ని నమ్ముకొని చాలామంది చాలా చేసారట.మీడియా పేరు చెప్పుకొని ఎంతోమంది జీవితాలు నాశనం చేస్తూ బ్లాకమెయిల్ చేసేవారని ఇదంతా రవి ప్రకాష్ చేయించేవాడని చెప్పారు. విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ లో రవి ప్రకాష్ బాధితులు పెద్ద సంఖ్యలో టీవీ9 కొత్త మేనేజ్మెంటుకు …
Read More »పటాస్ నుంచి తప్పుకున్న శ్రీముఖి..కారణం ఇదేనా?
శ్రీముఖి ఈ పేరు చెబితే ముందుగా ఎవరికైనా గుర్తోచేది పటాస్ షో నే..ఇందులో శ్రీముఖి రవి కలిసి చేస్తారు.వీరిద్దరి కలయికతో షోని సూపర్ హిట్ చేసారు.మంచి కామెడీ స్కిట్స్ చేస్తూ ఈ ఈవెంట్ బాగానే హైలైట్ అయ్యిందని చెప్పాలి.అలాంటి షోకి భాదాకరమైన విషయం ఏమిటంటే..శ్రీముఖి పటాస్ షో నుంచి తప్పుకుంది.ఈ విషయం తానే స్వయంగా చెప్పింది.తాను పటాస్ కు ఎంతో రుణపడి ఉన్నానని మల్లెమాల ప్రొడక్షన్స్ తనకి లైఫ్ ఇచ్చిందని …
Read More »యాత్ర సినిమా చూసిన తర్వాత జగన్ స్పందన
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి బయోపిక్గా తెరకెక్కిన ‘యాత్ర’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.మొదటిరోజే బాక్స్ ఆఫీసులో సెన్సేషన్ నమోదు చేసి ఘనవిజయం సాధించింది.ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి నుంచే సూపర్ హిట్ టాక్ రావటంతో చిత్రయూనిట్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు జగన్ శుభాకాంక్షలు తెలిపారు.ఆ మహానేత వ్యక్తిత్వాన్ని చిత్రరూపంలో చూపించడంలో మీరు చూపించిన అభిమానానికి,అకింతభావానికి కృతజ్ఞతలు …
Read More »చంద్రబాబు సొంత జిల్లాలో తెలుగుదేశం నుండి వైసీపీలో చేరిన నాయకులు, కార్యకర్తలు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంరద్రబాబు నాయుడి సొంత జిల్లా చిత్తూరులోనే తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలుగుదేశం పాలనపై విసుగుసోయిన బైరెడ్డిపల్లి మండలంలోని వెంగంవారిపల్లెకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు అధికార టీడీపీ నుంచి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీ పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్త వెంకటేగౌడ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. జగన్ పాదయాత్ర ప్రభావం, చంద్రబాబు అబద్ధపు హామీల ప్రవాహంతో విసిగిపోయిన తెలుగుతమ్ముళ్లు వైసీపీలో చేరుతున్నారు. వైఎస్ఆర్సీపీలో చేరిన …
Read More »టీ20 సిరీస్ భారత్ కైవసం అయిందని.. జీవా ఏం చేసిందో తెలుసా..?
ఇంగ్లాండ్లో టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలన్న ఇండియా ప్రయత్నం ఫలించలేదు. ఆదివారం ఉత్కంటభరితంగా జరిగిన మూడో టీ20లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, రెండో టీ20లోఇంగ్లాండ్ గెలవడంతో.. ఇంగ్లాండ్ వైట్వాష్ నుంచి తప్పించుకుంది. చివరి టీ20లో ఇంగ్లాండ్ 198 భారీ లక్ష్యాన్ని ముందుంచినా.. భారత్ బ్యాట్స్మెన్స్ ఆ లక్ష్యాన్ని ఎంతో సునాయసంగా చేధించారు. భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ 100 పరుగులతో రాణించి జట్టును …
Read More »