టీమిండియా మూడో టెస్టులో పుంజుకున్న గ్రాండ్ విక్టరీతో సిరీస్ ఓటమి అంచుల నుంచి తప్పించుకుంది. సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఉన్న టీమిండియా గురువారం ఆరంభమయ్యే నాలుగో టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. మొదటి టెస్టులో 31 పరుగుల తేడాతో ఓడిన కోహ్లీ సేన.. లార్డ్స్లో జరిగిన రెండో మ్యాచ్లో ఇన్నింగ్స్ తేడాతో పరాజయం చవిచూడడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కున్న విషయం అందరికి తెలిసిందే.అయితే అభిమానులు కూడా సిరీ్సపై …
Read More »రాజకీయాల్లోకి గంభీర్..!
మరో క్రికెటర్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు . భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ క్రియాశీలక రాజకీయాల్లోకి రానున్నాడనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయిన ఈ ఢిల్లీ బ్యాట్స్మెన్ గత రెండేళ్లుగా టీమిండియాకి దూరంగా ఉంటున్నాడు. అయితే ప్రస్తుతం గౌతమ్ గంభీర్ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తునాడని సమచారం హల్ చల్ చేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే ఈ …
Read More »ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ ఆడడానికి సిద్ధం..గెలుపుపై భారత్ కన్ను
ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం వేదికగా నేటి నుండి ఇంగ్లాండ్ తో భారత్ మూడో టెస్ట్ ఆడడానికి సిద్ధంకాన్నుంది. ఇపట్టికే ఈ సిరీస్ లో 2-౦ తో వెనకబడి ఉన్న టీం ఇండియా,సిరీస్ పై ఆశలు సజీవంగా ఉంచాలి అంటే ఈ మ్యాచ్ కచ్చితంగా నెగ్గాల్సిఉంటాది. భారత్ జట్టు బ్యాటింగ్ లో వైఫల్యం,బౌలర్స్ కూడా అంతంత మాత్రమే రాణించడంతో మొదట రెండు టెస్ట్ మ్యాచ్ లు దారుణంగా ఓడిపోయారు.ఇకనైన ఆ తప్పులు …
Read More »టెస్ట్ సిరీస్ కి భువనేశ్వర్ దూరం ..!
ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ లో ఆడేందుకు బౌలర్ భువనేశ్వర్ కుమార్ సిద్దంగా ఉన్నాడని తెలియడంతో క్రికెట్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. కానీ అతడు సిరీస్ మొత్తంకి దూరం అవుతునడన్నా విషయం తెలిసిన అభిమానులకు ఒక్కసారిగా మనస్తాపానికి గురైయారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న భువనేశ్వర్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా టైం పడుతుందని తెలిసింది,అందుకే ఇ సిరీస్ కి దూరం అవ్తునాడని క్రీడా విస్లేసకుల సమాచారం
Read More »మ్యాచ్లే కాదు.. హృదయాలనూ గెలవండి అని పిలుపునిచ్చిన వాజపేయి
2004లో సౌరభ్ గంగూలీ సారధ్యంలో భారత క్రికెట్ జట్టు చారిత్రాత్మక పాకిస్థాన్ పర్యటన అప్పటి ప్రధాని వాజ్పేయి కారణంగానే సాధ్యమైంది. భారత జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లే సందర్భంగా మ్యాచ్లు గెలవడమే కాకుండా అక్కడి వారి హృదయాలను సైతం గెల్చుకోవాలని అటల్జీ అన్నారు. 19సంవస్సత్రాల తర్వాత పాకిస్థాన్ కు వెళ్లిన అప్పటి జట్టులో సౌరవ్ గంగూలీ , సచిన్ టెండుల్కర్రా,హుల్ద్రవిడ్వీ,వీఎస్ లక్ష్మణ్వీ,రేంద్రసెహ్వాగ్ని,అల్ కూంబ్లే,కైఫ్ ఉన్నారు.
Read More »విరాట్ కోహ్లీకి సహాయం చేయండి..!
ఇంగ్లాండ్తో జరగబోయే మూడో టెస్టు కోసం భారత జట్టు ఎంపికలో కెప్టెన్ విరాట్ కోహ్లీకి సాయం చేయాలని అభిప్రాయపడుతున్నారు మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్. లార్డ్స్ టెస్టులో ఉమేశ్ యాదవ్ను తప్పించి కుల్దీప్కు స్థానం కల్పించడంపై పలు అనుమానాలు లేవనెత్తాయి. అంతేకాదు, కోహ్లీ టెస్టు సారథ్య బాధ్యతలు అందుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి ఆడిన ప్లేయర్ వరుసగా రెండవ మ్యాచ్ ఆడడం చూడలేదు .ఈ నేపథ్యంలో సునీల్ గావస్కర్ …
Read More »బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా …!
సౌరవ్ గంగూలీ టీం ఇండియా కు దూకుడుతో పాటు ఘనమైన చరిత్రను అందించిన సీనియర్ స్టార్ క్రికెటర్ .. మాజీ కెప్టెన్ ..ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు . అట్లాంటి సౌరవ్ గంగూలీ నక్క తొక్కడా .. ప్రస్తుతం క్యాబ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న దాదా త్వరలోనే బీసీసీఐ అధ్యక్షుడు కానున్నాడా అంటే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే అవును అనే అనిపిస్తుంది . అసలు …
Read More »ధోనీ అభిమానులకు చేదువార్త..!
ఎంఎస్ ధోనీ టీం ఇండియా దిగ్గజ ఆటగాళ్ళ తర్వాత అంతగా పాపులారీటీని సంపాదించుకున్న ఆటగాడు. పొట్టి క్రికెట్ ప్రపంచ కప్ నుండి వన్డే క్రికెట్ ప్రపంచ కప్ వరకు.. టెస్ట్ క్రికెట్లో నెంబర్ వన్ స్థానం నుండి వన్డే క్రికెట్లో నెంబర్ వన్ స్థానం వరకు టీం ఇండియాను నిలబెట్టిన మాజీ కెప్టెన్.. అయితే సరిగ్గా మూడున్నరేళ్ళ కింద టెస్ట్ క్రికెటుకి గుడ్ బై చెప్పిన ధోనీ తాజాగా వన్డే …
Read More »క్రికెట్ కి మహ్మాద్ కైఫ్ గుడ్ బై..
మహ్మాద్ కైఫ్ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది సరిగ్గా పదాహారేళ్ళ కింద ఇంగ్లాండ్ తో జరిగిన నాట్ వెస్ట్ ట్రోపీ ఫైనల్లో అతడు ఆడిన ఎనబై ఏడు పరుగుల ఇన్నింగ్స్. మహ్మాద్ కైఫ్ బ్యాటింగ్ పవర్ తో టీం ఇండియా ఆ ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందింది. తన కేరీర్లో అసమాన ఫీల్దింగ్.. బ్యాటింగ్ తో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న కైఫ్ క్రికెట్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 2000లో యువభారత్ …
Read More »టీం ఇండియాకి ఎదురుదెబ్బ ..!
త్వరలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న టీం ఇండియా కి గట్టి షాకే తగిలింది .ఈ క్రమంలో ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ ఈ నెల పన్నెండు నుండి మూడు మ్యాచ్ ల వన్డే సిరిస్ అడనున్నది.ఇలాంటి తరుణంలో ఐర్లాండ్ తో బుధవారం జరిగిన తొలి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో బుమ్రా గాయపడ్డారు .దీనికంటే ముందే ప్రాక్టిస్ సందర్భంగా ఫుట్ బాల్ ఆడుతుండగా కుడి పాదానికి గాయం అవ్వడంతో ఆఫ్ …
Read More »